పాట్నా : బిహార్ నవాడా జిల్లాలో తెలంగాణ పోలీసులపై నేరగాళ్లు దాడికి యత్నించారు. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు బిహార్కు వెళ్లారు. పక్కా సమాచారం మేరకు.. అక్కడి పోలీసుల సహాయంతో వారిని ప�
ప్రతిపక్షాల ఐక్యతకు పనిచేస్తా: నితీశ్ పాట్నా, ఆగస్టు 12: భవిష్యత్తులో ప్రధాని పదవికి పోటీచేస్తారని జరుగుతున్న ప్రచారంపై బీహార్ సీఎం నితీశ్కుమార్ మరోసారి స్పందించారు. తనకు ప్రధాని అవ్వాలనే ఆశ, ఆశయం లే�
2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలు ఏకతాటిపైకి రావాలని ఈ దిశగా తనకు పెద్దసంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
బీహార్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ ప్రభుత్వం ఈ నెల 24న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నది. సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ బుధవారం ప్రమాణం చేసిన విషయం తెలి
చెరపకురా చెడేవు! అని పెద్దలు ఊరకే అనలేదు. మొన్నటి మహారాష్ట్ర కుటిల ప్రయోగానికి నేడు బీహార్ సమాధానం చెప్పింది. ఏక్నాథ్షిండేలను తయారుచేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని, వాళ్లు తయారుకాకముందే ముందస్తు దాడిక�
ఎవరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవరూ ఊహించలేరు. చాలా మంది ఎంతో ప్రేమతో కొన్ని రంగాల్లో ప్రవేశిస్తారు. కానీ ఏమీ చెయ్యలేక మరో రంగంలో అడుగు వేసి, ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతారు. తాజాగా బిహార్ ఉపమ
పాట్నా: జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ను ఆర్జేడీ రెండు సార్లు సీఎంగా చేస్తే, బీజేపీ ఐదుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని ఆ పార్టీ ఎంపీ, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ తెలిపారు. బీజేపీ-జేడీయూ మధ్య 17 ఏళ్ల
పాట్నా : బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి నితీశ్కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ నితీశ్కుమార్తో ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్య
పాట్నా : జేడీయూ నేత నితీశ్కుమార్ ఎన్డీయే కూటమి గుడ్బై చెప్పడంతో బిహార్లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం ఇరుపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ పాత ట్వీట్ను రీట్వ�
1942, ఆగస్టు 9.. బ్రిటిష్కు వ్యతిరేకంగా దేశమంతటా భారత్ ఛోడో అందోళన మిన్నంటిన రోజు! 2022, ఆగస్టు 9.. బీహార్లో బీజేపీ భాగో అన్న నినాదాలు రేగిన రోజు!! 2014 నుంచి తాను చెప్పిందే వేదం..
బీహార్ రాజకీయ పరిణామాలపై తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. ఎన్డీయే నుంచి ఒక్కో పార్టీ వైదొలగడాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ మినహా ఇంకే పార్టీ ఉన్నదని ఎద్దేవా చేశారు. �