పాట్నా: బీహార్లో ఓ నిరుద్యోగిపై లాఠీ విరిగింది. జాతీయ జెండా పట్టుకుని నిరసన తెలుపుతున్న అతన్ని పోలీసులు చితకబాదారు. పాట్నాలో ఇవాళ వేలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చే
CM Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది. దీంతో కాన్వాయ్లోని కార్ల నాలుగు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆ కార్లలో సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) లేరనుకోండి.
పాట్నా: ఒక రోజువారీ కూలీకి ఆదాయపు పన్ను (ఐటీ) నోటీస్ వచ్చింది. రూ.37.5 లక్షల పన్ను చెల్లించాలని అందులో ఉంది. దీంతో ఆ వ్యక్తి షాకయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి మొరపెట్టుకున్నాడు. బీహార్లోని ఖగారియా జ�
పాట్నా, ఆగస్టు 20: మంత్రులంతా హుందాగా నడుచుకోవాలని, అణకువగా ఉండాలని తన సహచర ఆర్జేడీ మంత్రులకు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సూచించారు. ఈ మేరకు శనివారం మంత్రులను ఉద్దేశిస్తూ ప్రవర్తన నియమావళి ట్వీట్
పాట్నా : బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు ప్రమాణం చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రస్తుతం తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆర్జేడీ మంత్రులకు ఆరు మార్గదర్శకా
న్యూఢిల్లీ, ఆగస్టు 19: పౌరులకు ప్రభుత్వం కల్పించాల్సిన విద్య, వైద్యం, పౌష్ఠికాహారం, గృహవసతి లాంటివి కనీస సదుపాయాలేనని, అవి ఉచితాలు కాద ని ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్ ఉద్ఘాటించారు. వాటిని పొందే హక్కు సంపన్
పాట్నా: బీహార్లోని శశస్త్ర సీమాబల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన జవాను చీమల విష్ణు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఎస్బీ 45 బెటాలియన్కు చెందిన అతను సుపౌల్లోని వీర్పూర్లో విధులు నిర్వర్తి�
బీహార్లో నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు 8 నెలల పాటు దర్జాగా నడిపిన గ్యాంగ్ బాంకా, ఆగస్టు 18: శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమా చూశారా..? అందులో హీరో డాక్టర్ కాకపోయినా ఓ నకిలీ దవాఖాన పెడుతాడు. అచ్చు దవాఖానలాగే స
తుపాకీ గుండ్లు ఒంటిని చీలుస్తున్నా జెండా వదలని పోరుబిడ్డలు పాట్నా నగరంలో కనిపించే ఈ కాంస్య విగ్రహాలకు గొప్ప చరిత్ర ఉంది. ఈ విగ్రహాల్లో కనిపించే ధోతీ, కుర్తా ధరించిన ఏడుగురూ విద్యార్థులే! డబ్బు ఆరేళ్ల క్�
పాట్నా : బిహార్లో జేడీయూ మహాకూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీశ్కుమార్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొనసాగగా.. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత తేజస్వియాదవ్తో క�
నవాడాలో సైబర్ నేరగాడి దుశ్చర్య హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): కేసు విచారణ నిమిత్తం బీహార్ వెళ్లిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులపై సైబర్ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సైబర్ నేరాని
రాఖీ పండుగ రోజు దారుణం జరిగింది. అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్తున్న ఆ చెల్లెలి జీవితం అనుకోని మలుపు తిరిగింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్లిన మైనర్ బాలికను నలుగురు దుర్మార్గులు బలాత్కరించారు. ఈ ఘటన బిహ�