08 ఏండ్ల క్రితం 1914లో దాఖలైన ఓ భూ వివాదం కేసులో బీహార్లోని భోజ్పుర్ జిల్లా కోర్టు ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. కేసు వేసిన వారికే అనుకూలంగా తీర్పునిచ్చింది. 1910ల్లో బీహార్లోని కోయిల్వార్ గ్రామానికి
పాట్నా : బిహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పెళ్లికి వెళ్తి వస్తుండగా.. కారు బోల్తాపడిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. వా�
రోడ్డుపై వెళ్లే సమయంలో ఒక్కోసారి అర్జెంటుగా వెళ్తుంటాం. హారన్ కొట్టి వేగంగా ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తాం. అదే మాదిరి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని కాల్చి చంపాడు ఒక దుర్మార్గుడు. ఈ �
న్యూఢిల్లీ: బీహార్లోని సుల్తాన్గంజ్లోని గంగా నదిపై నిర్మిస్తున్న ఓ బ్రిడ్జ్ ఇటీవల కూలింది. అయితే దీనిపై స్థానిక ఐఏఎస్ అధికారి వివరణ ఇస్తూ.. బలమైన గాలులు వీయడం వల్ల బ్రిడ్జ్ కూలినట్లు రిపోర్�
ప్రశాంత్ కిశోర్ ఎవరు.. అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. గడిచిన 30 ఏండ్లలో బీహార్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు
కన్న తండ్రే కీచకుడిగా మారి కూతురిని లైంగికంగా వేధించేవాడు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో ఆ అమ్మాయికి తెలియలేదు. అసలు ఎవరైనా తన మాట నమ్ముతారా? అనే అనుమానం కలిగింది. ఎందుకంటో తల్లికి ఈ విషయం చెప్పి ఏడిస్తే.. ఆ
తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుని అత్తమామల వద్ద ఉంటున్న వ్యక్తి ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఏకంగా సొంత ఇంటికే కన్నం వేశాడు. బిహార్లోని పునియ జిల్లా పురాబ్ తోలా గ్రామంలో ఈ �
పాట్నా: నిర్మాణంలో ఉన్న ఒక వంతెన గాలి వానకు కూలింది. బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ నాలుగు లైన్ల వంతెనను నిర్మిస్తున్నారు. అగువానీ-సుల్తాన్గంజ్ బ్ర�
పాట్నా : ఆర్జేడీ నాయకుడు, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను త్వరలోనే ఆర్జేడీకి రాజీనామా చేస్తానని తేజ్ ప్రతాప్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆర్జేడీలో నేను మా
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన ఫ్లెక్సీలు దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జిగేల్ మంటున్నాయి. ఈ నెల 27న నిర్వహించే వేడుకలకు సంబంధించిన ఫ్లెక్సీలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వాతావరణంలో దేవుడికి కూడా చల్లగా ఉండాలని ఏసీలు పెట్టించిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంద�