బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సంబంధాలుంటాయా? ఉండవా? ఇలాంటి సందిగ్ధంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన మాజీ బాస్తో భేటీ అయ్యారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పీకే భేటీ అయ్యారు. ఇద్దర
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే బీహార్ ఆటగాడు సకీబుల్ గనీ (405 బంతుల్లో 341; 56 ఫోర్లు, 2 సిక్సర్లు) అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘ చరిత్ర కలిగిన టోర్నీలో బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచర�
కర్నాటకలో సాగుతున్న హిజాబ్ వివాదం అర్ధరహితమని బిహార్ సీఎం నితీష్ కుమార్ సోమవారం వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు.
ఏపీ, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో తనిఖీలు.. మావోయిస్టులకు ఆర్థిక సాయం కేసులో ఆపరేషన్ న్యూఢిల్లీ: మావోయిస్టు కార్యకలాపాలకు ఆర్థిక సాయం కేసులో దేశంలోని పలు రాష్ర్టాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు
లాలూ ప్రసాద్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్లో ఏదో నడుస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. పార్టీ పగ్గాలు తేజస్వీ యాదవ్ చేతికి రాబోతున్నాయన్న వార్తలు వెలువడుతున్నాయి. అందుకు లాలూ రంగం కూడ
Sujani Embroidery | బిహారీ మహిళల సంప్రదాయ వస్త్రకళ ‘సుజని ఎంబ్రాయిడరీ’. సూదీదారంతోనే అద్భుతాలు సృష్టిస్తారు బిహారీ మగువలు. అప్పుడే పుట్టిన శిశువుల కోసం.. ఇంట్లోని పాత దుస్తులను కూర్చి అందమైన దుస్తులు తయారుచేసే ప్రయ
ఇప్పుడు మన దేశంలో డిజిట్ యుగం నడుస్తోంది. లిక్విడ్ క్యాష్ గనక లేకపోతే డిజిటల్ పేమెంట్లు చేసేస్తున్నాం. ఈ డిజిటల్ పేమెంట్ ఇప్పుడు భిక్షాటనలో కూడా వచ్చేసింది. సహజంగా మన దగ్గర చిల్లర లేకప�
Pune | మహారాష్ట్రలోని పుణెలో (Pune) నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో ఐదుగురు మృతిచెందారు. పుణెలోని ఎరవాడ శాస్త్రీనగర్లో ఓ షాపింగ్ మాల్ కడుతున్నారు. ఇందులో భాగంగా శ్లాబ్ వేయడంకోసం
పాట్నా: ఒక వ్యక్తి ఇద్దరు బాలికలను మూడంతస్తుల భవనంపై నుంచి కిందకు తోసేశాడు. ఒక బాలిక మరణించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది. బీహార్ రాజధాని పాట్నాలో ఈ ఘటన జరిగింది. బజార్ సమితి ప్రాంతంలో ఒక వ్యక్తి ద�
పాట్నా: ఒక పరీక్షా కేంద్రంలోని విద్యార్థులు కారు హెడ్ లైట్ల కాంతిలో 12వ తరగతి పరీక్ష రాశారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇంటర్మీడియట్ (12వ తరగతి) తుది