పాట్నా: అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ బీహార్లో పెను విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఆర్మీ అభ్యర్థులు భారీ స్థాయిలో రైల్వే ఆస్తిని నష్టపరిచారు. అయితే అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో ప్రస్�
దానాపూర్: అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ బీహార్లో భారీ స్థాయిలో నిరసనలు హోరెత్తిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు రైల్వే ఆస్తుల్ని యువకులు తగలబెట్టారు. అయితే ఆ నష్టం సుమారు 200 కోట్లు ఉంట�
నేడు భారత్ బంద్కు పిలుపు యువత ఆక్రోశం అగ్నికీలల్లో దేశం 12 రాష్ర్టాల్లో మిన్నంటిన ఆందోళనలు 12 రైళ్లకు నిప్పు.. రైల్వే, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం పోలీసుల కాల్పుల్లో ఒక యువకుడు మృతి 235 రైళ్లను ముందస్తుగా రద్దు
పాట్నా: బీహార్ డిప్యూటీ సీఎం రేణూ దేవి ఇంటిపై ఇవాళ ఆర్మీ అభ్యర్థులు దాడికి పాల్పడ్డారు. బేటియాలో ఉన్న మంత్రి ఇంటిపై ఆందోళనకారులు అటాక్ చేశారు. అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తున్న యువత.. బీహార్ల
పాట్నా: అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విధ్వంసం కొనసాగుతోంది. ఇవాళ కూడా బీహార్లో యువత చెలరేగిపోయారు. కొత్త ఆర్మీ రిక్రూట్మెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఇవ�
Agneepath | రక్షణ శాఖలో సైనిక నియామకాల కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్కు వ్యతిరేకంగా బీహార్ యువత కదం తొక్కింది. రాష్ట్రంలో వరుసగా రెండో రోజూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
రక్షణ శాఖలో సైనిక నియామకాల కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్' రిక్రూట్మెంట్ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఉద్యోగార్థులతో పాటు, మాజీ, ప్రస్తుత సైనికాధికారులు కూడా �
ఇంట్లో ఉన్న జంతువుకు ఆరోగ్యం బాగలేదని ఫోన్ చేసిందా కుటుంబం. దాంతో మూగజీవిని కాపాడటం కోసం గబగబా అన్నీ సర్దుకొని ఆ ఇంటి ముందు వాలిపోయాడో వెటర్నరీ డాక్టర్. అంతే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ముగ్గురు వ్యక్తుల�
Purnia | బీహార్లోని పూర్ణియాలో (Purnia) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. నీటి గుంతలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడిక్కడే చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
కన్నకొడుకు మృతదేహాన్ని అప్పగించమంటే దవాఖాన సిబ్బంది రూ.50 వేల లంచమడిగారు. నిరుపేదలైన ఆ తల్లిదండ్రులు లంచం డబ్బు కోసం భిక్షాటన చేశారు. ఈ దయనీయ ఘటన ఎన్డీయే పాలిత బీహార్లోని సమస్తిపూర్లో జరిగింది. వారు ఇంట
పాట్నా : మార్చురీ నుంచి కుమారుడి డెడ్బాడీని ఇచ్చేందుకు అక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగి రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో తల్లిదండ్రులు భిక్షాటన చేశారు. ఇల్లు ఇల్లు తిరుగుతూ జోలె పట్టి అడుక్కున్నార�