పన్ను రాబడికంటే అధికంగా ఉచితాలపై ఖర్చు పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం ఏపీ, ఎంపీ, పంజాబ్ పరిస్థితి మరీ ఘోరం వెంటనే ఆదాయ పెంపు చర్యలు చేపట్టాలి తాజా నివేదికలో రిజర్వ్ బ్యాంకు హెచ్చరిక జా�
Minister KTR | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే.. క్షణాల్లో ఆదుకునే కేటీఆర్.. మరో బాలికకు ఆర్థికంగా చేయూతను అం�
బాలికను బలవంతంగా వ్యభిచార వృత్తిలో దింపారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్ను రట్టు చేశారు.
Lightning | బీహార్లో పిగుడుపాటుకు 16 మంది బలయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు పెద్దఎత్తున పిడుగులు (Lightning) పడ్డాయి. దీంతో ఒక్క రోజులోనే పిడుగుపాటుతో 1
పాట్నా: సాయుధ దొంగలు నగల షాపులో దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన యజమానిపై కాల్పులు జరిపి హత్య చేశారు. బీహార్లోని హాజీపూర్లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 22న రాత్రి 8 గంటలకు హాజీపూర్లోని సుభాష్, మదాయి చౌరాస్�
అక్రమాస్తుల కేసులో బీహార్కు చెందిన ఓ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నివాసంపై విజిలెన్స్ విభాగం అధికారులు దాడులు చేశారు. పాట్నా సహా నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు
డబుల్ ఇంజిన్ సర్కారుతో బీహార్లో రోడ్లు బాగా అభివృద్ధి చెందాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకొంటున్న క్రమంలో.. ఓ ఆసక్తికర వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నది. ఆ రాష్ట్రంలోని మధుబని జిల్లా జాత�
పాట్నా : బిహార్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. బిహార్లో పిడుగులకు 17 మంది దుర్మరణం చెందారు. ఆయా ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్�
పాట్నా: అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ బీహార్లో పెను విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఆర్మీ అభ్యర్థులు భారీ స్థాయిలో రైల్వే ఆస్తిని నష్టపరిచారు. అయితే అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో ప్రస్�
దానాపూర్: అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ బీహార్లో భారీ స్థాయిలో నిరసనలు హోరెత్తిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు రైల్వే ఆస్తుల్ని యువకులు తగలబెట్టారు. అయితే ఆ నష్టం సుమారు 200 కోట్లు ఉంట�
నేడు భారత్ బంద్కు పిలుపు యువత ఆక్రోశం అగ్నికీలల్లో దేశం 12 రాష్ర్టాల్లో మిన్నంటిన ఆందోళనలు 12 రైళ్లకు నిప్పు.. రైల్వే, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం పోలీసుల కాల్పుల్లో ఒక యువకుడు మృతి 235 రైళ్లను ముందస్తుగా రద్దు
పాట్నా: బీహార్ డిప్యూటీ సీఎం రేణూ దేవి ఇంటిపై ఇవాళ ఆర్మీ అభ్యర్థులు దాడికి పాల్పడ్డారు. బేటియాలో ఉన్న మంత్రి ఇంటిపై ఆందోళనకారులు అటాక్ చేశారు. అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తున్న యువత.. బీహార్ల