పాట్నా : బీహార్లో గతేడాది కాలం నుంచి మూడు జిల్లాల్లో 620 ఎకరాల్లో సాగు చేసిన నల్లమందు(ఓపియం) పంటను ధ్వంసం చేసినట్లు ఆ రాష్ట్ర పోలీసులు మంగళవారం వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలోని జాము
యూనిఫాంలో ఓ దివ్యాంగ విద్యార్థిని ఒంటికాలిపై స్కూల్కు వెళ్లే వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. బీహార్ రాష్ట్రంలోని జాముయ్ జిల్లాకు చెందిన ఆ విద్యార్థిని ప్రతిరోజూ కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశ�
కొత్తగూడెం క్రైం: మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత కీలక నాయకుడు సందీప్ కుమార్ మృతి చెందినట్లు తెలుస్తోంది. బీహార్లోని గయా జిల్లా లుతువా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో సుమారు రూ.84 లక్షల రివార్�
బిహార్లో కుల గణనకు బీజేపీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ- జేడీయూ మధ్య ఈ విషయంపైనే కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ చర్చల తర్వాతే బీజేపీ కుల గణనకు ఓకే చెప్పింది. తాము కచ్చిత�
అనూహ్య రాజకీయ పరిణామాలకు బీహార్ వేదికగా మారుతున్నది. మిత్రపక్షాలు బీజేపీ, జేడీయూ మధ్య స్నేహబంధం చెడినట్టు తెలుస్తున్నది. బీజేపీ వ్యతిరేకిస్తున్నప్పటికీ, బీహార్లో కుల జనగణనపై ఈ నెల 27న అఖిల పక్ష సమావేశ�
పాట్నా : బీహార్లోని పుర్నియా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పైపుల లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి జాతీయ రహదారి 57పై బోల్తా పడింది. దీంతో 8 మంది కూలీలు ప్రాణాలు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజా అవినీతి కేసులో చర్యలకు దిగడం ఊహించిందేనని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. అధికారం చేజారుతుందని భావించిన ప్రతిసారీ కేంద్ర దర్యాప్
08 ఏండ్ల క్రితం 1914లో దాఖలైన ఓ భూ వివాదం కేసులో బీహార్లోని భోజ్పుర్ జిల్లా కోర్టు ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. కేసు వేసిన వారికే అనుకూలంగా తీర్పునిచ్చింది. 1910ల్లో బీహార్లోని కోయిల్వార్ గ్రామానికి
పాట్నా : బిహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పెళ్లికి వెళ్తి వస్తుండగా.. కారు బోల్తాపడిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. వా�
రోడ్డుపై వెళ్లే సమయంలో ఒక్కోసారి అర్జెంటుగా వెళ్తుంటాం. హారన్ కొట్టి వేగంగా ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తాం. అదే మాదిరి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని కాల్చి చంపాడు ఒక దుర్మార్గుడు. ఈ �
న్యూఢిల్లీ: బీహార్లోని సుల్తాన్గంజ్లోని గంగా నదిపై నిర్మిస్తున్న ఓ బ్రిడ్జ్ ఇటీవల కూలింది. అయితే దీనిపై స్థానిక ఐఏఎస్ అధికారి వివరణ ఇస్తూ.. బలమైన గాలులు వీయడం వల్ల బ్రిడ్జ్ కూలినట్లు రిపోర్�
ప్రశాంత్ కిశోర్ ఎవరు.. అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. గడిచిన 30 ఏండ్లలో బీహార్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు