Kathmandu | నేపాల్ రాజధాని కఠ్మండూలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.58 గంటల సమయంలో కఠ్మండూలో భూమి కంపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదయిందని
బెగుసరాయ్, జూలై 30: బీహార్లోని బెగుసరాయ్లో పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. ఓ మృతదేహం కాలుకు తాడును కట్టి లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. జంతువు క�
నడ్డాకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన పాట్నా, జూలై 30: ఎన్డీయే అధికారంలో ఉన్న బీహార్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడికి విద్యార్థులు చుక్కలు చూపించారు. శనివారం పాట్నా యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల సమ్మేళనంల
భార్య, కొడుకు చనిపోయినా శరీరంపై చుక్కనీరు పడనీయలే బీహార్వాసి రామ్ వింత శపథం పాట్నా, జూలై 30: డిసెంబర్ 31 రోజు రాత్రి కొత్త నిర్ణయాలు తీసుకోవడం సామాన్యులకు సాధారణమే. మద్యం ముట్టను.. ఉదయాన్నే జాగింగ్ చేస్త�
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ మిషనరీల వల్లే తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు ఆయన అన్నారు. క్యాథలిక్ సంఘాలు లేకుంటే తమిళనాడు మ
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు కరోనా వైరస్ సంక్రమించింది. ఆయన గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అధికార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. మాజ�
Purvanchal Expressway | ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై (Purvanchal expressway) ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బారాబంకి జిల్లాలోని
ఇప్పటికీ ఆ నీళ్లు స్నానానికి కూడా పనికిరావు భక్తుల గంగాతీర్థానికి అసలే అక్కరకు రావు ఇలా అయితే నది ఎప్పటికి శుద్ధి అవుతుంది? జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం న్యూఢిల్లీ, జూలై 24: గంగా నది.. హిందువులు పరమ పవిత్�
పాట్నా : బిహార్ సరన్ జిల్లాలో ఆదివారం భారీ పేలుడు చోటు చేసుకున్నది. చాప్రాలోని ఓ వ్యాపారి ఇంట్లో జరిగిన ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు భవనం శిథిలాల కింద మరో పదిమంది వరకు చిక్కు
బిహార్లో రైతుల పరిస్ధితి దయనీయంగా ఉందని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం రైతులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్ధితి దాపురించిందని అన్నారు.
పాట్నా: ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో ఒక కుక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్లోని బక్సర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 6న బక్సర్ పోలీసులు రోడ్డుపై వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర�
చేపట్టనున్న సింజెంటా పురుగు మందుల వాడకంపై రైతులకు అవగాహనే లక్ష్యం పుణె, జూలై 15: వ్యవసాయ రంగానికి మరింత సాంకేతికతను జోడిస్తున్నారు. స్విట్జర్లాండ్కు చెందిన అగ్రోకెమికల్ దిగ్గజం సింజెంటా.. దేశవ్యాప్త ‘�