న్యూఢిల్లీ, ఆగస్టు 19: పౌరులకు ప్రభుత్వం కల్పించాల్సిన విద్య, వైద్యం, పౌష్ఠికాహారం, గృహవసతి లాంటివి కనీస సదుపాయాలేనని, అవి ఉచితాలు కాద ని ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్ ఉద్ఘాటించారు. వాటిని పొందే హక్కు సంపన్
పాట్నా: బీహార్లోని శశస్త్ర సీమాబల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన జవాను చీమల విష్ణు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఎస్బీ 45 బెటాలియన్కు చెందిన అతను సుపౌల్లోని వీర్పూర్లో విధులు నిర్వర్తి�
బీహార్లో నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు 8 నెలల పాటు దర్జాగా నడిపిన గ్యాంగ్ బాంకా, ఆగస్టు 18: శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమా చూశారా..? అందులో హీరో డాక్టర్ కాకపోయినా ఓ నకిలీ దవాఖాన పెడుతాడు. అచ్చు దవాఖానలాగే స
తుపాకీ గుండ్లు ఒంటిని చీలుస్తున్నా జెండా వదలని పోరుబిడ్డలు పాట్నా నగరంలో కనిపించే ఈ కాంస్య విగ్రహాలకు గొప్ప చరిత్ర ఉంది. ఈ విగ్రహాల్లో కనిపించే ధోతీ, కుర్తా ధరించిన ఏడుగురూ విద్యార్థులే! డబ్బు ఆరేళ్ల క్�
పాట్నా : బిహార్లో జేడీయూ మహాకూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీశ్కుమార్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొనసాగగా.. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత తేజస్వియాదవ్తో క�
నవాడాలో సైబర్ నేరగాడి దుశ్చర్య హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): కేసు విచారణ నిమిత్తం బీహార్ వెళ్లిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులపై సైబర్ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సైబర్ నేరాని
రాఖీ పండుగ రోజు దారుణం జరిగింది. అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్తున్న ఆ చెల్లెలి జీవితం అనుకోని మలుపు తిరిగింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్లిన మైనర్ బాలికను నలుగురు దుర్మార్గులు బలాత్కరించారు. ఈ ఘటన బిహ�
పాట్నా : బిహార్ నవాడా జిల్లాలో తెలంగాణ పోలీసులపై నేరగాళ్లు దాడికి యత్నించారు. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు బిహార్కు వెళ్లారు. పక్కా సమాచారం మేరకు.. అక్కడి పోలీసుల సహాయంతో వారిని ప�
ప్రతిపక్షాల ఐక్యతకు పనిచేస్తా: నితీశ్ పాట్నా, ఆగస్టు 12: భవిష్యత్తులో ప్రధాని పదవికి పోటీచేస్తారని జరుగుతున్న ప్రచారంపై బీహార్ సీఎం నితీశ్కుమార్ మరోసారి స్పందించారు. తనకు ప్రధాని అవ్వాలనే ఆశ, ఆశయం లే�
2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలు ఏకతాటిపైకి రావాలని ఈ దిశగా తనకు పెద్దసంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
బీహార్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ ప్రభుత్వం ఈ నెల 24న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నది. సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ బుధవారం ప్రమాణం చేసిన విషయం తెలి