బ్యాంకులో డ్రైవర్గా పని చేస్తున్న ఒక వ్యక్తి.. తన అప్పులు తీర్చుకోవడం కోసం రూ.17 లక్షలు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. స్థానికంగా ఉన్న ఒక బ్యాంకులో డ్రైవర్గా పనిచేస్తున్న 46 ఏళ్ల వ్యక్తి.. రూ.17 లక్షల�
179 జననాలతో ప్రపంచంలో భారత్ నంబర్ 1 దేశంలో ప్రతి 2 నిమిషాలకు 100 మంది పుట్టుక యూపీ, బీహార్లోనే అధికం.. తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు నిమిషాలక�
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో బీహార్లో సీబీఐకి ‘సాధారణ అనుమతి’ని ఉపసంహరించుకోవాలని మహాగట్ బంధన్ పార్టీల నేతలు ఆదివారం ప్రభుత్వాన్ని కోరారు.
వరుసగా రాష్ర్టాల్లో ప్రభుత్వాల హత్య 5,500 కోట్లతో 277 ఎమ్మెల్యేల కొనుగోలు ఆప్ ఎమ్మెల్యేల కోసం మరో 800 కోట్లు జీఎస్టీ, పెట్రో వడ్డింపుతో వచ్చిన రాబడంతా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లకేనా? గుజరాత్లో ప�
పట్నా: ఓట్ల కోసం కుల, మతాల మధ్య చిచ్చు రేపుతూ కుల్లు రాజకీయాలు చేస్తున్నారంటూ ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా దేశవ్యాప్తంగా బీజేపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట కుల, మ�
Rabri Devi | సీబీఐ దాడులు తమ పార్టీని భయపెట్టలేవని బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (Rabri Devi) అన్నారు. నితీశ్ కుమార్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
పాట్నా: బీహార్లో ఓ నిరుద్యోగిపై లాఠీ విరిగింది. జాతీయ జెండా పట్టుకుని నిరసన తెలుపుతున్న అతన్ని పోలీసులు చితకబాదారు. పాట్నాలో ఇవాళ వేలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చే
CM Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది. దీంతో కాన్వాయ్లోని కార్ల నాలుగు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆ కార్లలో సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) లేరనుకోండి.
పాట్నా: ఒక రోజువారీ కూలీకి ఆదాయపు పన్ను (ఐటీ) నోటీస్ వచ్చింది. రూ.37.5 లక్షల పన్ను చెల్లించాలని అందులో ఉంది. దీంతో ఆ వ్యక్తి షాకయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి మొరపెట్టుకున్నాడు. బీహార్లోని ఖగారియా జ�
పాట్నా, ఆగస్టు 20: మంత్రులంతా హుందాగా నడుచుకోవాలని, అణకువగా ఉండాలని తన సహచర ఆర్జేడీ మంత్రులకు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సూచించారు. ఈ మేరకు శనివారం మంత్రులను ఉద్దేశిస్తూ ప్రవర్తన నియమావళి ట్వీట్
పాట్నా : బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు ప్రమాణం చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రస్తుతం తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆర్జేడీ మంత్రులకు ఆరు మార్గదర్శకా