సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత శరద్ యాదవ్ (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ స్వయంగా ఈ వి
Eat fish competition | మీరు 15 నిమిషాల్లో ఎన్ని చేప ముక్కలు తినగలరు..? మహా అయితే అయిదో, పదో తినగలరేమో కదా..! కానీ బీహార్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం అయిదో, పదో కాదు ఏకంగా
Bihar | బీహార్లో కులాల వారీగా జనగణన ప్రారంభమయింది. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో రెండు దశల్లో కులాల వారీగా లెక్కించనున్నారు. ఈ సందర్భంగా కులం, ఉప కులం, మతం, ఆర్థిక పరిస్థితి వంటి
ఈ ప్రాంతంలోని వీధి కుక్కలు బయట పడేసే మాంస వ్యర్థాలు తిని వింతగా ప్రవర్తిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మనుషులపై దాడి చేసి తినేందుకు కుక్కలు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్నారు.
Bihar Hooch tragedy బీహార్లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 73 మంది మృతిచెందిన కేసులో పోలీసులు కీలక అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ కేసులోని ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. నింది
Boat capsized | బీహార్ రాష్ట్రం పట్నా జిల్లాలోని మానేరు జలాశయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. దాంతో
చైనా మహిళ సాంగ్ జియోలాన్ గత రెండేళ్లుగా గయలో ఉంటున్నట్లు తమకు తెలిసిందని పోలీస్ అధికారిణి హర్ప్రీత్ కౌర్ తెలిపారు. అయితే దలైలామా గయ సందర్శన సందర్భంగా ఆ మహిళ గురించి వెతకగా ఆమె ఆచూకీ లభించలేదని చెప్ప
Corona Virus | కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ కారణంగా మరోసారి కొవిడ్ ముప్పు పొంచిఉండటంతో ప్రజలు భయంతో వణ�
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్పై ఉన్న ఓ అవినీతి కేసును సీబీఐ తాజాగా రీఓపెన్ చేసింది. యూపీఏ-1 ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతికి పాల్ప
brick kiln Chimney explodes బీహార్లో ఘోరం జరిగింది. ఇటుక బట్టీలో ఉన్న చిమ్నీ పేలింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. రాంఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారిగిర్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనేక మంద�
తమను పాకిస్తాన్ వెళ్లాలని బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ మంత్రి అబ్దుల్ బరి సిద్ధిఖి మండిపడ్డారు. ఈ దేశం ఎవడబ్బ సొత్తుకాదని దీటుగా బదులిచ్చారు.