పరీక్ష రాసేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అక్కడ ఉన్న అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విచిత్ర ఘటన బీహార్లోని నలందా జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.
Upendra Kushwaha | బీహార్ అధికార కూటమిలోని జేడీయూ పార్టీలో సీఎం నితీశ్కుమార్, సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహ మధ్య వివాదం మరింత ముదిరింది. ఉపేంద్ర కుశ్వాహ గత కొన్ని రోజులుగా పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయని వివిధ రాష్ర్టాల అధికారులు ప్రశంసించారు. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్కు చెందిన 30 మంది అధికారులతో కూడిన బృందం �
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్లో భారీగా విదేశీ మద్యం (Foreign liquor) పట్టుబడింది. రాష్ట్రంలోని ఆరా జిల్లా బలువాలో లగ్జరీ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా
బీహార్లో కల్తీమద్యం మరోసారి కలకలం రేపింది. గత నెలలో కల్తీ మద్యం సేవించి రాష్ట్రంలో పది మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా సివాన్ జిల్లాలోని గ్రామంలో కల్తీ మద్యం తాగడంతో
బిహార్లో నేరగాళ్లు, దొంగలు పేట్రేగిపోతున్నారు. తాజా ఘటనలో టెలికాం వర్కర్ల పేరుతో దొంగలు భారీ స్కెచ్ వేశారు. పట్నాలో టెలికాం ఉద్యోగులమంటూ వచ్చిన దొంగలు ఏకంగా 29 అడుగుల మొబైల్ టవర్ను చోరీ �
ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు కూడా దీనిని చూశారు. కారు నిలుపాలంటూ గట్టిగా అరిచారు. అయినా డ్రైవర్ కారును ఆపలేదు. కొందరు ఫాలో కావడంతో కారును వేగంగా నడిపాడు.
Bihar | బీహార్లోని కైమూర్ జిల్లా భబువాలో ఓ వృద్ధుడిపై పోలీసులు దాడిచేశారు. ట్రాఫిక్ జామ్కు కారణమవుతున్నాడని ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు అతడిని లాఠీలతో కొట్టారు. వృద్ధుడు అనికూడా
Bihar | ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందింది. ఆమె కడుపులో ఉన్న పిండాన్ని కుక్కకు ఆహారంగా పెట్టాడు ఆ వైద్యుడు. ఈ దారుణ ఘటన బీహార్లోని హాజీపూర్లో వెలుగు చూసింది.
సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ను వరుస దాడులు వెంటాడుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
Women Constables బీహార్లోని హాజిపూర్లో ఉన్న ఓ గ్రామీణ బ్యాంక్ను లూటీ చేసేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు.అయితే ఆ సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆ దొంగల్ని �