Modi sarkar | ఉత్తరప్రదేశ్, బీహార్ కలిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఎలా దించొచ్చని అనుకుంటున్నారా.. అవును ఆ రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడంతోనే బీజేపీ ఎన్డీయే సర్కార్ను
Ganga river | బీహార్లోని గంగానదిలో (Ganga river) ఘోర ప్రమాదం జరిగింది. పట్నా సమీపంలోని దానాపూర్ వద్ద సుమారు 55 మంది ప్రయాణిస్తున్న పడవ గంగానదిలో బోల్తాపడింది. దీంతో సుమారు పది మంది
ఉపాధి కోసం తెలంగాణకు వలస వచ్చి న వారందరికీ రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణలో జీవిస్తున్నవారు ఏ రాష్ర్టానికి చెందినవారైనా వారిని తెలంగాణ బి
దేశం నుంచి బీజేపీని సాగనంపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. బీజేపీ ముక్త్ భారత్తోనే దేశం పురోగమిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ, అసమర్థ విధానాలను అవలంబిస�
తప్పుడు ప్రచారంతో బీజేపీ మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నది. కేసీఆర్ బీహార్ పర్యటనపై ఫేక్ ప్రచారం చేస్తున్నది. ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడుతుండగా.. నితీశ్ లేచి నిలబడటం, కేసీఆర్ ఆయనను కూర్
Kartik Kumar | క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి డిమోట్ చేశారు. తనకు గతంలో కంటే తక్కువ స్థాయి పదవి కేటాయించడంతో అలిగిన ఆ మంత్రి గంటల వ్యవధిలో రాజీనామా చేశారు. క్షణాల్లోనే �
దేశంలో విద్వేషం నింపే శక్తులను పారదోలాలని, విద్వేషం పెరిగితే దేశానికే నష్టమని సీఎం కేసీఆర్ అన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. దేశానికి బీజే�
బిహార్ చేరుకున్న సీఎం కేసీఆర్.. గల్వాన్ ఘర్షణల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి వాళ్లకు చెక్కులు అందజేశారు. అనంతరం ఇద్దరు సీఎంలు జాయింట్ ప్
CM KCR | సీఎం కేసీఆర్ బీహార్లో పర్యటించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పట్నాకు బయలుదేరి వెళ్లారు. గతంలో ప్రకటించిన విధంగా గల్వాన్ లోయలో
అన్ని ఠాణాల్లో సైబర్ విభాగాలు అధిక శాతం అంతర్రాష్ట్ర నేరగాళ్లే అక్కడికి వెళ్లి మరీ అరెస్టులు సంచలనాత్మక కేసులెన్నో పరిష్కారం హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నేషనల్ క్రైం రికార్డ్స్ �
సీఎం కేసీఆర్ బుధవారం బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి పాట్నాకు ప్రత్యేక విమానంలో ఉదయం వేళ బయలుదేరుతారు. గతంలో ప్రకటించిన మేరకు, గల్వాన్ లోయలో అమరులైన బీహార్కు చెందిన ఐదుగురు భారత సైన�
హైదరాబాద్ : ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు బయల్దేరి వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు గా
బ్యాంకులో డ్రైవర్గా పని చేస్తున్న ఒక వ్యక్తి.. తన అప్పులు తీర్చుకోవడం కోసం రూ.17 లక్షలు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. స్థానికంగా ఉన్న ఒక బ్యాంకులో డ్రైవర్గా పనిచేస్తున్న 46 ఏళ్ల వ్యక్తి.. రూ.17 లక్షల�
179 జననాలతో ప్రపంచంలో భారత్ నంబర్ 1 దేశంలో ప్రతి 2 నిమిషాలకు 100 మంది పుట్టుక యూపీ, బీహార్లోనే అధికం.. తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు నిమిషాలక�
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో బీహార్లో సీబీఐకి ‘సాధారణ అనుమతి’ని ఉపసంహరించుకోవాలని మహాగట్ బంధన్ పార్టీల నేతలు ఆదివారం ప్రభుత్వాన్ని కోరారు.