Bihar | భాజా భజంత్రీలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. నిన్నటి వరకు పెళ్లి పనులు చకచకా ముందుకు కొనసాగాయి. కానీ చిన్నారి మృతితో పెళ్లి పనులు ఆగిపోయాయి. కుటుంబ సభ్యులందరూ
Bihar | బీహార్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 12 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వైశాలి జిల్లాలోని మన్హార్లో ఆదివారం రాత్రి ఈ ఘట�
అన్నిరంగాల్లో దేశంలోని కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్ లాంటి పెద్దరాష్ట్రాల పోటీపడుతున్న తెలంగాణ ఫ్యాక్టరీల స్థాపనలో అద్భుతమైన ముందంజ సాధించింది.
Under construction bridge collapses | బిహార్లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందగా.. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. నలంద ప్రాంతంలోని బెనా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక�
bihar | ఓ ప్రయాణికుడు రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆగి ఉన్న రైలు కింద నుంచి పట్టాలను దాటేందుకు యత్నించాడు. అంతలోనే రైలు కదలడంతో.. చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలను �
Gopalganj Constituency | మొకామాలో మాత్రం ఆర్జేడీ, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరి పోరు నడుస్తున్నది. రౌండ్రౌండ్కు ఇద్దరు అభ్యర్థుల నడుమ ఆధిక్యం దోబూచులాడుతున్నది.
Tejashwi Yadav | నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్ర నాయకుడు తేజస్వి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. బీహార్పై కేంద్ర ప్రభుత్వం
Army Soldier Swept Away | సెలవుపై ఇంటికి వచ్చిన ఓ ఆర్మీ జవాన్ నదిలో శవమై తేలాడు. కన్నవాళ్లకు పుత్రశోకం మిగిల్చాడు. కతిహార్ జిల్లా మనిహారి బ్లాక్లోని ఓ గ్రామానికి చెందిన విశ్వల్ కుమార్
Assembly by elections | దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. బీహార్లోని
ఆరు రాష్ర్టాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. వీటిలో తెలంగాణలోని మునుగోడుతో పాటు హర్యానా-ఆదమ్పూర్, బీహార్-మోకామా, గోపాల్ఘంజ్, ఉత్తరప్రదేశ్-గోలా గోరఖ్
Chhath Puja | బీహార్లోని ఔరంగాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఒడియా గాలీలో ఉన్న ఓ ఇంట్లో ఛాట్పూజ సందర్భంగా ప్రసాదాలు తయారు చేస్తున్నది.
Goods train | బుధవారం ఉదయం 6.24 గంటలు. ప్రయాణికులు రైలు కోసం రైల్వే స్టేషన్లో వేచిఉన్నారు. ఇంతలో ఓ రైలు ఇంజిన్ వాయు వేగంతో దూసుకొస్తున్నది. ఇంజిన్కి ఒక్క డబ్బా మాత్రమే ఉన్నది.