తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయని వివిధ రాష్ర్టాల అధికారులు ప్రశంసించారు. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్కు చెందిన 30 మంది అధికారులతో కూడిన బృందం �
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్లో భారీగా విదేశీ మద్యం (Foreign liquor) పట్టుబడింది. రాష్ట్రంలోని ఆరా జిల్లా బలువాలో లగ్జరీ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా
బీహార్లో కల్తీమద్యం మరోసారి కలకలం రేపింది. గత నెలలో కల్తీ మద్యం సేవించి రాష్ట్రంలో పది మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా సివాన్ జిల్లాలోని గ్రామంలో కల్తీ మద్యం తాగడంతో
బిహార్లో నేరగాళ్లు, దొంగలు పేట్రేగిపోతున్నారు. తాజా ఘటనలో టెలికాం వర్కర్ల పేరుతో దొంగలు భారీ స్కెచ్ వేశారు. పట్నాలో టెలికాం ఉద్యోగులమంటూ వచ్చిన దొంగలు ఏకంగా 29 అడుగుల మొబైల్ టవర్ను చోరీ �
ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు కూడా దీనిని చూశారు. కారు నిలుపాలంటూ గట్టిగా అరిచారు. అయినా డ్రైవర్ కారును ఆపలేదు. కొందరు ఫాలో కావడంతో కారును వేగంగా నడిపాడు.
Bihar | బీహార్లోని కైమూర్ జిల్లా భబువాలో ఓ వృద్ధుడిపై పోలీసులు దాడిచేశారు. ట్రాఫిక్ జామ్కు కారణమవుతున్నాడని ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు అతడిని లాఠీలతో కొట్టారు. వృద్ధుడు అనికూడా
Bihar | ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందింది. ఆమె కడుపులో ఉన్న పిండాన్ని కుక్కకు ఆహారంగా పెట్టాడు ఆ వైద్యుడు. ఈ దారుణ ఘటన బీహార్లోని హాజీపూర్లో వెలుగు చూసింది.
సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ను వరుస దాడులు వెంటాడుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
Women Constables బీహార్లోని హాజిపూర్లో ఉన్న ఓ గ్రామీణ బ్యాంక్ను లూటీ చేసేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు.అయితే ఆ సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆ దొంగల్ని �
సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత శరద్ యాదవ్ (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ స్వయంగా ఈ వి
Eat fish competition | మీరు 15 నిమిషాల్లో ఎన్ని చేప ముక్కలు తినగలరు..? మహా అయితే అయిదో, పదో తినగలరేమో కదా..! కానీ బీహార్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం అయిదో, పదో కాదు ఏకంగా
Bihar | బీహార్లో కులాల వారీగా జనగణన ప్రారంభమయింది. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో రెండు దశల్లో కులాల వారీగా లెక్కించనున్నారు. ఈ సందర్భంగా కులం, ఉప కులం, మతం, ఆర్థిక పరిస్థితి వంటి