Corona Virus | కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ కారణంగా మరోసారి కొవిడ్ ముప్పు పొంచిఉండటంతో ప్రజలు భయంతో వణ�
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్పై ఉన్న ఓ అవినీతి కేసును సీబీఐ తాజాగా రీఓపెన్ చేసింది. యూపీఏ-1 ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతికి పాల్ప
brick kiln Chimney explodes బీహార్లో ఘోరం జరిగింది. ఇటుక బట్టీలో ఉన్న చిమ్నీ పేలింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. రాంఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారిగిర్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనేక మంద�
తమను పాకిస్తాన్ వెళ్లాలని బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ మంత్రి అబ్దుల్ బరి సిద్ధిఖి మండిపడ్డారు. ఈ దేశం ఎవడబ్బ సొత్తుకాదని దీటుగా బదులిచ్చారు.
Tejashwi Yadav | దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అగ్ర నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.. మరోసారి
Liquor | బీహార్లో మద్యపానంపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉన్నది. అయినా తరచుగా మందు లభిస్తూనే ఉన్నది. కల్తీ మద్యం తాగి ప్రజలు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుని
Prashant Kishore | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి పదవి కోసం
బిహార్లో కల్తీ మద్యం సేవించి చప్రా, సరన్ జిల్లాల్లో 50 మందికి పైగా మరణించిన నేపధ్యంలో మృతులకు ఎలాంటి పరిహారం అందిచబోమని సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
Spurious Liquor Tragedy | బీహార్లో కల్తీ మద్యం సేవించి 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించిన కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా