బీహార్లోని ముజఫర్పూర్లో అవధ్-అసోం ఎక్స్ప్రెస్కు భారీ ప్రమాదమే తప్పింది. అవధ్-అసోం ఎక్స్ప్రెస్ అసోంలోని డిబ్రూగఢ్ నుంచి బెంగాల్లోని లాల్గఢ్కు వెళ్తున్నది.
స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో సాగు పండుగలా మారింది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో బంజరు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి. �
బీహార్లో విచిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ రైలు ఇంజిన్, బ్రిడ్జి చోరీ కాగా.. తాజాగా రెండు కిలోమీటర్ల మేర రైలు పట్టాలను దొంగలు ఎత్తికెళ్లిన ఘటన సమస్తిపూర్ జిల్లాలో చోటుచేసుకున్నది.
IndiGo Airlines Mistake | ఇండిగో ఎయిర్లైన్స్ మరోసారి తన విమానంలో ఒక నగరానికి వెళ్లాల్సిన ప్రయాణికుడిని మరో నగరానికి తీసుకెళ్లింది. బీహార్ రాజధాని పట్నాకు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కిన ప్రయాణికుడు రాజస్థాన్లోని ఉదయ్�
Satyagrah Express | బిహార్లోని బెట్టియాలోని మఝౌలియా స్టేషన్ సమీపంలో సత్యాగ్రహ ఎక్స్ప్రెస్ రైలులోని ఐదు బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి. ముజఫర్పూర్-నార్కతియాగంజ్ రైల్వే సెక్షన్లో ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళ�
పరీక్ష రాసేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అక్కడ ఉన్న అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విచిత్ర ఘటన బీహార్లోని నలందా జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.
Upendra Kushwaha | బీహార్ అధికార కూటమిలోని జేడీయూ పార్టీలో సీఎం నితీశ్కుమార్, సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహ మధ్య వివాదం మరింత ముదిరింది. ఉపేంద్ర కుశ్వాహ గత కొన్ని రోజులుగా పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయని వివిధ రాష్ర్టాల అధికారులు ప్రశంసించారు. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్కు చెందిన 30 మంది అధికారులతో కూడిన బృందం �
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్లో భారీగా విదేశీ మద్యం (Foreign liquor) పట్టుబడింది. రాష్ట్రంలోని ఆరా జిల్లా బలువాలో లగ్జరీ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా
బీహార్లో కల్తీమద్యం మరోసారి కలకలం రేపింది. గత నెలలో కల్తీ మద్యం సేవించి రాష్ట్రంలో పది మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా సివాన్ జిల్లాలోని గ్రామంలో కల్తీ మద్యం తాగడంతో
బిహార్లో నేరగాళ్లు, దొంగలు పేట్రేగిపోతున్నారు. తాజా ఘటనలో టెలికాం వర్కర్ల పేరుతో దొంగలు భారీ స్కెచ్ వేశారు. పట్నాలో టెలికాం ఉద్యోగులమంటూ వచ్చిన దొంగలు ఏకంగా 29 అడుగుల మొబైల్ టవర్ను చోరీ �
ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు కూడా దీనిని చూశారు. కారు నిలుపాలంటూ గట్టిగా అరిచారు. అయినా డ్రైవర్ కారును ఆపలేదు. కొందరు ఫాలో కావడంతో కారును వేగంగా నడిపాడు.