Boat Capsize | బీహార్ (Bihar)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం 34 మంది పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ పడవ ముజఫర్పూర్ (Muzaffarpur) జిల్లా బాగ్మతి నది (Bagmati river) లో బోల్తా పడింది (Boat Capsize). ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గల్లంతయ్యారు.
పడవ బోల్తా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 22 మందిని సురక్షితంగా రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 12 మంది చిన్నారులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చేపడుతున్నారు.
BIG ACCIDENT IN MUZAFFARPUR BIHAR
The boat carrying children going to school capsized in Muzaffarpur.. About 34 children were on board the boat. Many children were reported missing. Police reached the spot and NDRF is being called.#Bihar #India #Muzaffarpur #Boatcapsized… pic.twitter.com/U4E2rsrPJ8
— mishikasingh (@mishika_singh) September 14, 2023
Also Read..
Luxury Cruise | 206 మంది ప్రయాణికులతో వెళ్తూ.. సముద్రంలో చిక్కుకుపోయిన లగ్జరీ క్రూయిజ్ షిప్
Jawan Movie | జవాన్ చిత్రంపై బన్నీ రివ్యూ.. షారుఖ్ మాస్ అవతార్ అంటూ ట్వీట్
Minister KTR | జాహ్నవి మృతి కలచివేసింది.. అమెరికా పోలీసు ప్రవర్తన బాధాకరం : మంత్రి కేటీఆర్