Bird flu in Bihar | ఒక ప్రాంతంలో సుమారు 150కుపైగా కాకులు మరణించాయి. నామూనాలు సేకరించి ల్యాబ్స్కు పంపారు. బర్డ్ ఫ్లూ కారణంగా ఆ కాకుల చనిపోయినట్లు నిర్ధారణ అయింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. స్థానికులకు హెచ�
Student Murder | ఇన్స్టాగ్రామ్లో ఒక యువతితో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రియుడు, మరికొందరు కలిసి ఒక విద్యార్థిని కిడ్నాప్ చేశారు. అతడ్ని కొట్టి చంపారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Darbhanga AIIMS | సుమారు 187 ఎకరాల స్థలంలో రూ.1,264 కోట్ల అంచనాతో పదేండ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన బీహార్లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)-దర్భంగా కేవలం మెయిన్గేట్ పిల్లర్ నిర్మ
trains halt for Nitish's convoy | సీఎం కాన్వాయ్ వెళ్లేందుకు రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే గేటు చాలా సేపు తెరిచి ఉంచారు. దీంతో పలు రైళ్లు గంటకుపైగా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Newlywed Woman's Body | నూతన వధువు అనుమానాస్పదంగా మరణించింది. ఆమె మృతదేహాన్ని పోలీస్ అధికారి వాహనంలో తరలించారు. ఆమె తల్లిదండ్రుల ఇంటి బయట వదిలేశారు. వరకట్న వేధింపుల కారణంగా అత్తింటి వారు తన కుమార్తెను హత్య చేసినట్లు �
బీహార్లోని కుగ్రామం నర్హాట్లో జన్మించిన వికాస్ కుమార్ ‘మైనస్ డిగ్రీ’ కంపెనీని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి, టైల్స్, ఫర్నిచర్, ట్రోఫీలు, పతకాలను తయారు చేస్తున్నారు. ఆయన తన
Fish Loot: చేపల ట్రక్కు ఢీకొని బీహార్లో 13 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. అయితే స్థానికలు కొందరు ఆ ట్రక్కు నుంచి చెల్లాచెదురుగా పడిన చేపల్ని ఎత్తుకెళ్లారు. కానీ ఒక్కరు కూడా బాధిత బాలుడికి సాయం చేయలేకపోయారు.
Dangerous Bike Stunts | కొందరు యువకులు ప్రమాదకరంగా బైకులపై విన్యాసాలు చేశారు. పోలీస్ వాహనాన్ని దాటి వెళ్లి స్టంట్లు కొనసాగించారు. అయితే ఆ వాహనంలోని పోలీసులు పట్టించుకోలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ�
బీజేపీ కూటమి అధికారంలో ఉన్న బీహార్లో మద్య నిషేధం అపహాస్యం పాలవుతున్నది. తొమ్మిదేండ్ల క్రితం రాష్ట్రంలో మద్య నిషేధాన్ని విధించారు. అయితే అడుగుకో క్వార్టర్, గజానికో ఫుల్ సీసా తరహాలో పెద్దయెత్తున అక్ర�
Bihar : చేతబడి, మంత్రాలు చేస్తోందనే ఉద్దేశంతో ఒక మహిళను దారుణంగా కొట్టి చంపారు. అంతేకాదు.. మరో ఇద్దరు మహిళలపైనా దాడి చేశారు. మృతురాలిని కిరణ్ దేవి (35)గా గుర్తించారు. ఈ ఘటన బిహార్లోని నవాడా జిల్లాలో జరిగింది.
Man Makes Electric Jeep | ఇంజినీరింగ్ వంటి పెద్ద చదువులు అతడు చదవలేదు. వాహనాలు రిపేర్ చేసే షాపు నిర్వహిస్తున్నాడు. అయితే తన తెలివితేటలతో ఎలక్ట్రిక్ జీప్ తయారు చేశాడు. దీనికి కేవలం లక్ష మాత్రమే ఖర్చు చేశాడు.
train delay triggers protest | సుమారు 9 కిలోమీటర్ల దూరంలోని రైల్వే స్టేషన్కు చేరడానికి ప్యాసింజర్ రైలుకు రెండున్నర గంటల సమయం పట్టింది. మధ్యలో ఆ రైలు సిగ్నల్స్ వద్ద ఆరుసార్లు ఆగింది. ఈ నేపథ్యంలో రైల్వే కొత్తగా ఏర్పాటు చే�
Bihar : నగల షాపుల్లోకి బురఖాలు, హిజాబ్ లు, మాస్కులు, హెల్మెట్లు ధరించి రాకూడదని బిహార్ నగల వ్యాపారుల సంఘాలు నిర్ణయించాయి. దీని ప్రకారం.. ప్రతి నగల షాపు వద్ద నోటీసులు అంటించారు.