Janaki Devi | ఒక ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది. ఇది తెలుసుకున్న పాములు పట్టే మహిళ దానిని పట్టుకున్నది. అయితే మరో పామును పట్టుకునే ప్రయత్నంలో అది ఆమెను కాటేసింది. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి �
Crime news | కదులుతున్న రైలులో ప్రయాణికుడి నుంచి మొబైల్ ఫోన్ (Mobile Phone) లాక్కోవడానికి ప్రయత్నించిన ఓ దొంగ (Thief) కు ప్రయాణికులు ఊహించని రీతిలో బుద్ధి చెప్పారు. మొబైల్ లాక్కునేందుకు దొంగ చేయి లోపలికి పెట్టగా.. ప్రయాణి
Bankipur Bypoll | బీహార్లోని కీలకమైన బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం అభిషేక్ కుమార్ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దీంతో ఇదే ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న ‘జన్ సురాజ్ పార్టీ’ వ్యవస్థాపకుడు ప్రశాంత్ క�
BJP MLA gets jail term | సెలబ్రెటీ కాల్పుల్లో ఒక వైద్యురాలు మరణించారు. ఈ సంఘటనకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. విచారణ జరిపిన కోర్టు ఆయనకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే సభ్యత్
Bridge Slab collapses | గంగా నదిపై నిర్మిస్తున్న వంతెనకు చెందిన స్లాబ్ కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Bengaluru : కర్ణాటకలోని బెంగళూరు పరిధిలో దారుణం జరిగింది. ఒక రాళ్ల క్వారీలో పెద్ద రాళ్లు మీద పడటంతో ఏడుగురు కూలీలు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరు, దక్షిణ తాలూకా, మదపట్టణ వద్ద గురువారం వేకువఝామున
కోదాడ మున్సిపల్ పరిధిలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై శ్రీరంగపురం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి దుర్మరణం చెందారు. మృతులను..
NEET cheating | నీట్ రీటెస్ట్లో అవకతవకలు బయటపడ్డాయి. అభ్యర్థులకు బదులు కొందరు మెడికల్, నర్సింగ్ విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల్లోని బయోమెట్రిక్ ఉద్యోగులు వీరికి సహకరించినట్లు పోలీసుల దర�
boys with chains escape from madrasa | చిత్రహింసలకు గురైన నలుగురు బాలురు ఒక మదర్సా నుంచి తప్పించుకున్నారు. కాళ్లకు సంకెళ్లు ఉన్న ఆ పిల్లలను గ్రామస్తులు గమనించారు. ఆరా తీయగా తమ బాధలను వారు చెప్పుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వ�
Woman Killed By Brother | ఒకే స్కూల్లో చదివిన ఒక జంట చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత తమ ఇళ్ల నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. యువతి కుటుంబం ఫిర్యాదుతో ఆ జంట ఆచూకీని పోలీసులు గుర్తించి �
Bihar : బిహార్లో విషాదం జరిగింది. గంగానదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు పిల్లలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం ఉదయం బిహార్, దనాపూర్ సబ్డివిజన్, హేతన్పూర్ గంగా ఘాట్ వద్ద జరిగింది.
man beaten to death | ఒక వ్యక్తి ఇటీవల భూమిని అమ్మాడు. వారి నుంచి డబ్బు తీసుకుని గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు అతడ్ని అడ్డుకున్నారు. తీవ్రంగా కొట్టి చంపారు. అతడి వద్ద ఉన్న డబ్బు కూడా మా�