ఆటో కిరాయి రూ.300 విషయంలో ఓ ఆటో డ్రైవర్ను ఇద్దరు బిహార్ రాష్ర్టానికి చెందిన యువకులు దారుణంగా హత్య చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని గుల్లపేట గ్రామ శివారులో జరిగిన ఈ కేసుకు సంబంధించి నిందితులను మంగళవారం �
Loot Liquor | బీహార్ (Bihar) రాష్ట్రం సివాన్ (Siwan)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మద్యం సీసాలతో నిండిన ఓ స్కార్పియో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గుంటలో ఇరుక్కుపోయింది.
PM Modi : ఓట్ అధికార్ యాత్రపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు. చొరబాటుదారుల్ని కాపాడేందుకు సిగ్గులేకుండా ఆ రెండు పార్టీలు కలిసి యాత్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీహార్లోని పుర్నియాలో ఆయన ప్రసంగ�
Tejashwi Yadav | బీహార్ (Bihar) లో ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ అగ్రనేత (RJD top leader) తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) పర్యటనలో భద్రతాలోపం తలెత్తింది. ముజఫర్పూర్ (Muzafarpur) జిల్లా పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న తేజస్వి యాదవ్.. హెలిక�
బీహార్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ (Mahagathbandhan) కూటమిలో గందరగోళం నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ఆర్జేడీ (RJD) పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత తేజస్వీ య�
DMK | తమిళనాడు (Tamil Nadu) లో ఓటర్ల జాబితా (Voters list) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) జరగనివ్వమని డీఎంకే (DMK) సీనియర్ నేత, ఆ రాష్ట్ర మంత్రి దురై మురుగన్ (Durai Murugan) అన్నారు.
RJD leader | బీహార్ (Bihar)లో ఓ రాజకీయ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్జేడీకి (RJD leader) చెందిన రాజ్కుమార్ రాయ్ (Rajkumar Rai) అలియాస్ అల్లా రాయ్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు (shot dead).
SIR Row | బిహార్ ఓటర్ల జాబితా ఇంటెన్సివ్ రివిజన్ కేసులో సుప్రీంకోర్టు ఆధార్ చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు అని స్పష్టం చేసింది. అయితే, అది పౌరసత్వానికి రుజువుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది.
Vande Bharat sleeper train | ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ఈనెల చివరి నాటికి దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగ
Car Rams Truck | వేగంగా వెళ్తున్న కారు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. అందులో ప్రయాణించిన ఐదుగురు వ్యాపారులు ఈ ప్రమాదంలో మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
PM Modi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీహార్(Bihar)లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఆయన తల్లిపై (Modi mother) కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
బీహార్లోని ఓటర్ల జాబితాపై చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డుల్లో తేడాలు గుర్తించిన దాదాపు 3 లక్షల మంది ఓటర్లకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటీసుల�