ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘బీహారీ డీఎన్ఏ’ అనే వ్యాఖ్యలు చేసి ఏడాదిన్నర అవుతున్నది. వ్యాఖ్యలు వివాదాస్పదమైనా అవి సాధారణంగా కాలక్రమంలో మరపున పడుతుంటాయి.
Bypolls to 8 assembly seats | బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 11న బీహార్ అసెంబ్లీ పోలింగ్ రెండవ దశతో పాటు ఈ ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు స�
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) షెడ్యూల్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) మీడియా సమావేశం నిర్వహించనుంది.
Bihar elections | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) అన్ని విధాలుగా సిద్ధమైంది. నవంబర్ 22 లోగా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీహారీల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. తెలంగాణ ప్రజల డీఎన్ఏ కన్నా బీహార్ ప్రజల డీఎన్ఏ నాసిరకమని రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలపై సామాన్యులు, వివిధ రాజకీయ పార్టీల నే
RJD workers storm Lalu's home | ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి నివాసాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. మఖ్దూంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సతీష్ కుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశా�
Tej Pratap | బీహార్ మాజీ మంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన తమ్ముడు తేజస్వీ యాదవ్ను విమర్శించారు. రాముడు ఎవరో, లక్ష్మణుడు ఎవరో ఆయన అర్థం చేసుకోవాలని అన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ధన ప్రవాహానికి తెరలేపిందని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ ఆరోపించారు.
Bihar SIR: బీహార్లో సిర్ ప్రక్రియకు చెందిన తుది జాబితాను ఇవాళ ప్రకటించారు. 7.42 కోట్ల ఓటర్ల పేర్లతో లిస్టును రిలీజ్ చేశారు. బీహార్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ విజయవంతంగా పూర్త
Bihar Poll Schedule | బీహార్ (Bihar)లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ను (Bihar Poll Schedule) ప్రకటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.
బీహార్లో (Bihar) తుది ఓటరు జాబితాను (Voter List) కేంద్ర ఎన్నికల సంఘం (EC) మంగళవారం విడుదల చేయనుంది. అనేక వివాదాలకు దారితీసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను పూర్తి చేసిన ఈసీ ఫైనల్ లిస్టును ఆన్లైన్లో అందుబాటులో �
Prashant Kishor | పార్టీ నిధులు పారదర్శకంగా, క్లీన్గా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. పలు సంస్థలకు తాను కన్సల్టెంట్గా పనిచేసి మూడేళ్లలో రూ. 241 కోట్లు సంపాదించినట్లు చెప్పారు. రూ. 98 కోట్లు చెక్ చెల్లింపు ద్వారా �
బీహార్లో సుదీర్ఘ పోరాటం కోసం జన్ శక్తి జనతా దళ్ పేరిట కొత్త పార్టీని ప్రారంభించినట్టు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ శుక్రవారం ప్రకటించారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
Tej Pratap Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) పెద్ద కుమారుడు, ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) కొత్త పార్టీ పెట్టారు. తన రాజకీయ పార్టీకి జన్శక్తి జనతా దళ్ (Janshakti Janata Dal) అన