బీహార్లో (Bihar) తుది ఓటరు జాబితాను (Voter List) కేంద్ర ఎన్నికల సంఘం (EC) మంగళవారం విడుదల చేయనుంది. అనేక వివాదాలకు దారితీసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను పూర్తి చేసిన ఈసీ ఫైనల్ లిస్టును ఆన్లైన్లో అందుబాటులో �
Prashant Kishor | పార్టీ నిధులు పారదర్శకంగా, క్లీన్గా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. పలు సంస్థలకు తాను కన్సల్టెంట్గా పనిచేసి మూడేళ్లలో రూ. 241 కోట్లు సంపాదించినట్లు చెప్పారు. రూ. 98 కోట్లు చెక్ చెల్లింపు ద్వారా �
బీహార్లో సుదీర్ఘ పోరాటం కోసం జన్ శక్తి జనతా దళ్ పేరిట కొత్త పార్టీని ప్రారంభించినట్టు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ శుక్రవారం ప్రకటించారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
Tej Pratap Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) పెద్ద కుమారుడు, ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) కొత్త పార్టీ పెట్టారు. తన రాజకీయ పార్టీకి జన్శక్తి జనతా దళ్ (Janshakti Janata Dal) అన
PM Modi | బీహార్ (Bihar) రాజధాని పట్నా (Patna) లో ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన (Mukhyamantri Mahila Rojgar Yojana)’ కార్యక్రమాన్ని ప్రధాని (Prime minister) నరేంద్రమోదీ (Narendra Modi) ప్రారంభించారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్�
BJP : బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు ఎలక్షన్ ఇంఛార్జీలను ప్రకటించింది బీజేపీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్రానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నికల ఇం�
SUV Falls Into Pothole | ఐదుగురు వ్యక్తులు ప్రయాణించిన ఎస్యూవీ రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద గుంతలో పడింది. నీటితో నిండిన ఆ గుంతలో ఒక పక్కకు అది పూర్తిగా ఒరిగిపోయింది. అయితే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రగా అధికార�
బీహార్ ప్రభుత్వం అదానీ కంపెనీకి కారుచౌకగా 1,020 ఎకరాల భూమిని కట్టబెట్టింది. భాగల్పూరు జిల్లా, పిర్పెయింటిలో ఉన్న ఈ భూమిని 25 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది. సంవత్సరానికి ఎకరానికి రూ.1 లీజు ధరగా నిర్ణయించింది. �
ఆటో కిరాయి రూ.300 విషయంలో ఓ ఆటో డ్రైవర్ను ఇద్దరు బిహార్ రాష్ర్టానికి చెందిన యువకులు దారుణంగా హత్య చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని గుల్లపేట గ్రామ శివారులో జరిగిన ఈ కేసుకు సంబంధించి నిందితులను మంగళవారం �
Loot Liquor | బీహార్ (Bihar) రాష్ట్రం సివాన్ (Siwan)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మద్యం సీసాలతో నిండిన ఓ స్కార్పియో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గుంటలో ఇరుక్కుపోయింది.
PM Modi : ఓట్ అధికార్ యాత్రపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు. చొరబాటుదారుల్ని కాపాడేందుకు సిగ్గులేకుండా ఆ రెండు పార్టీలు కలిసి యాత్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీహార్లోని పుర్నియాలో ఆయన ప్రసంగ�