Chirag Paswan: బీహార్ రాజకీయాల్లో యువ కెరటం చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. 29 స్థానాల్లో లోక్ జన శక్తి పార్టీ పోటీ చేయగా.. తాజా సమాచారం ప్రకారం ఆ పార్టీ 22 స్థానాల్లో లీడింగ్లో �
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Election Results) ఎన్డీయే కూటమి దుమ్ముదులిపేసింది. 190కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మహాగఠ్బంధన్ను మట్టికరిపించింది. ఏకంగా విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థే ఓటమి అంచున నిల
Victory Celebrations | బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Bihar Election Results) కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి శ్రేణులు విజయోత్సవానికి సిద్ధమవుతున్నారు (Victory Celebrations). ఇప్పటికే పలు చోట్ల సంబరాలు మొదలు పెట్టారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Bihar Election Results) కొనసాగుతున్నది. ఎగ్జిట్పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఎన్డీయే భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటివరకు 160 స్థానాల్లో అధికార కూటమి ముందంజలో ఉన్నది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Bihar Election Result) కొనసాగుతున్నది. మహాగఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు చేపడతారు. మధ్యాహ్నం వరకు ఫలితాలపై (Bihar Results) ఒక స్పష్టత
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. జేడీయూ అధినేత, రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొ�
Truck Loaded with EVMs | బీహార్లోని ఒక కౌంటింగ్ కేంద్రంలో లారీలు కనిపించాయి. దీంతో ఈవీఎంలను వాటిలో తీసుకువచ్చినట్లు ఆర్జేడీ ఆరోపించింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు విమర్శించింది. దీనికి సంబంధించి ఒక వీడియో �
exit polls | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి స్వల్ప మెజారిటీతో మరోసారి అధికారంలోకి రావచ్చని తెలుస్తున్నదని. నితీశ్ కుమార్ మరోసారి సీఎం పదవి చేపట్టే అకాశమున్నట్లు యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స�
Bihar Exit Poll | బిహార్లో రాబోయేది మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బిహార్లో రెండు విడుతల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించాయి. నవంబర్ 14న జరి�
Five died | ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. బీహార్ (Bihar) రాష్ట్రంలోని పట్నా రెవెన్యూ జిల్లా (Patna revenue district) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి ఓటమి భయం పట్టుకొందా? అందుకే, తొలి దఫా పోలింగ్ ముగియగానే.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసిందా? జరుగుతున్న పరిణామాలను విశ్
mock slips dumped in Bihar | పెద్ద సంఖ్యలో పోల్ స్లిప్స్ను రోడ్డుపై పడేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ద
MP Shambhavi Chaudhary | బీహార్ ఎంపీ రెండు చేతుల వేళ్లకు ఎన్నికల సిరా గుర్తులున్నాయి. మీడియాకు ఆమె తన రెండు చేతి వేళ్లను చూపించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ఎంపీ రెండు ఓట్లు వేసినట్లు ఆ�