Vande Bharat sleeper train | ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ఈనెల చివరి నాటికి దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగ
Car Rams Truck | వేగంగా వెళ్తున్న కారు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. అందులో ప్రయాణించిన ఐదుగురు వ్యాపారులు ఈ ప్రమాదంలో మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
PM Modi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీహార్(Bihar)లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఆయన తల్లిపై (Modi mother) కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
బీహార్లోని ఓటర్ల జాబితాపై చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డుల్లో తేడాలు గుర్తించిన దాదాపు 3 లక్షల మంది ఓటర్లకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటీసుల�
Black Magic | ఒక వేడుకలో ఏర్పాటు చేసిన డీజే మ్యూజిక్ సిస్టమ్ మొరాయించింది. అయితే చేతబడి వల్ల ఆ మ్యూజిక్ సిస్టమ్ పనిచేయలేదని కొందరు అనుమానించారు. ఈ నేపథ్యంలో చేతబడి చేసే భార్యాభర్తలను దారుణంగా కొట్టారు. ఆ వ్య�
Girl Sets Ablaze In School Toilet | ఐదో తరగతి చదువుతున్న బాలిక స్కూల్ టాయిలెట్లో నిప్పంటించుకున్నది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను స్కూల్ టీచర్లు, సిబ్బంది గమనించారు. చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్�
Students Making Reels On Bike | పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సోషల్ మీడియాలో రీల్ కోసం ప్రయత్నించారు. బైక్పై వేగంగా వెళ్తూ స్టంట్లు చేశారు. అదుపుతప్పిన బైక్ ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు
Prashant Kishor | బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.. వ్యాఖ్యలపై మరోసారి వివాదం రాజుకున్నది. కాంగ్రెస్కు ‘ఓట్ల’ కోసం రేవంత్రెడ్డి బీహార్లో పర్యటించడంతో ఆ నాటి మా�
Rahul Gandhi | ఎన్నికల్లో ఓట్ల చోరీ (Vote theft) కి పాల్పడి ఎన్డీఏ ప్రభుత్వం (NDA govt) అధికారంలోకి వచ్చిందని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శలు గుప్పించారు.
Pak Nationals In Voter List | ఓటర్ల జాబితాలో పాకిస్థానీ జాతీయుల పేర్లు ఉన్నాయి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కూడా వారి ఓటర్ కార్డులను ధృవీకరించారు. అయితే ఆ వ్యక్తులు పాక్ జాతీయులని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది.
Telangana | రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసిందని బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్ ధ్వజమెత్త�
తెలంగాణ ప్రభుత్వ అధికారిక హెలికాప్టర్ను రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే బిహార్ ఎన్నికల్లో ఎలా వాడుతారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రశ్నించారు.