Prashant Kishor | బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.. వ్యాఖ్యలపై మరోసారి వివాదం రాజుకున్నది. కాంగ్రెస్కు ‘ఓట్ల’ కోసం రేవంత్రెడ్డి బీహార్లో పర్యటించడంతో ఆ నాటి మా�
Rahul Gandhi | ఎన్నికల్లో ఓట్ల చోరీ (Vote theft) కి పాల్పడి ఎన్డీఏ ప్రభుత్వం (NDA govt) అధికారంలోకి వచ్చిందని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శలు గుప్పించారు.
Pak Nationals In Voter List | ఓటర్ల జాబితాలో పాకిస్థానీ జాతీయుల పేర్లు ఉన్నాయి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కూడా వారి ఓటర్ కార్డులను ధృవీకరించారు. అయితే ఆ వ్యక్తులు పాక్ జాతీయులని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది.
Telangana | రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసిందని బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్ ధ్వజమెత్త�
తెలంగాణ ప్రభుత్వ అధికారిక హెలికాప్టర్ను రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే బిహార్ ఎన్నికల్లో ఎలా వాడుతారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రశ్నించారు.
ECI | బిహార్ ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నేషనల్ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర�
Rahul Gandhi | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆ రాష్ట్రంలో భారీ యాత్రను మొదలుపెట్టారు.
హైదరాబాద్లోని రామంతాపూర్లో (Ramanthapur) దారుణం చోటుచేసుకున్నది. ఐదేండ్ల బాలుడిపై లైంగికదాడి చేసి, హత్య చేశాడో వ్యక్తి. ఛత్తీస్గఢ్కు చెందిన దంపతులు రామంతాపూర్లో నివాసం ఉంటున్నారు.
గంజాయి మత్తులో గన్స్ దందా చేయాలని అంతర్రాష్ట్ర ముఠాలు ప్లాన్లు చేస్తున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి జీవనోపాధి కోసం వచ్చి వివిధ సంస్థల్లో కార్మికులుగా పనిచేసే వారిని, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని గ�
అవకాశాలు ఆమెను అందలం ఎక్కిస్తుంటే... కొన్ని మూఢాచారాలు ఆడపిల్లను వెనక్కి లాగుతున్నాయి. తమ బిడ్డలను ఉన్నతంగా చదివించి గొప్పవాళ్లుగా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులు ఎందరో! అలాంటి సమాజంలోనే పదిహేనేండ్�
dual voter ID card | బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ డ్రైవ్పై వివాదం కొనసాగుతున్నది. తాజాగా బీజేపీకి చెందిన మహిళా మేయర్కు రెండు ఓటరు కార్డులున్నట్లు బయటపడింది. దీంతో ఆ నాయకురాలికి ఎలక్షన్ కమిషన్ (ఈసీ) నోటీస్�