ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ ఐడీ కార్డు తప్పనిసరి కాదని, దానికి బదులుగా 11 రకాల ఇతర గుర్తింపు పత్రాలలో ఓ ఒక్కటి చూపించినా సరిపోతుందని ఎన్నికల సంఘం చెప్తున్నది.
RJD | రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి ఎంపికయ్యారు. శనివారం ఆయనకు జాతీయ అధ్యక్షుడిగా పార్టీ నేతలు సర్టిఫికెట్ను అందజేశారు. పట్నాలోని బాపు ఆడిటోరియంలో ఆర్జే�
Bihar Voters List: బీహార్లో ఓటర్ల జాబితాను సవరించాలని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రక్రియను నిలిపివేయాలని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చే�
Petrol Pump : బీహార్లో ఓ పోలీసు ఆఫీసర్పై .. పెట్రోల్ పంపు సిబ్బంది చేయిచేసుకున్నది. ఓ వర్కర్ను పోలీసు చెంపదెబ్బ కొట్టడంతో గొడవ పెద్దగా మారింది. తన వాహనంలో రూ. 120 పెట్రోల్ పోయాలని పోలీసు అడగ్గా, ఆ వర్
Bihar university | ఒక యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాలు చూసి విద్యార్థులు నోరెళ్లబెట్టారు. ఒక విద్యార్థికి మొత్తం వంద మార్కులకు గాను 257 మార్కులు వచ్చాయి. అయినా ఆ స్టూడెంట్ తప్పాడు. యూనివర్సిటీ ఫలితాలు తప్పులతడకగా ఉం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ హత్యను పోలిన మరో ఘటన బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లయిన 45 రోజులకే భర్తను హత్య చేయించిన ఓ నవ వధువును పోలీసులు అరెస్టు చేశారు.
Woman Kills Husband After Wedding | పెళ్లైన కొన్ని రోజుల్లోనే భర్తను భార్య హత్య చేయించింది. మేనమామను పెళ్లి చేసుకోవాలని భావించిన ఆ మహిళ, భర్తను చంపేందుకు అతడితో కలిసి ప్లాన్ చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు హంతకులతోపాటు ఆమ�
Pakistan Hockey Team: ఆసియాకప్ టోర్నీలో ఆడేందుకు వచ్చే పాకిస్థాన్ హాకీ జట్టును అడ్డుకోబోమని కేంద్ర క్రీడాశాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలో బీహార్లోని రాజ్గిర్లో ఆసియా కప్ హాకీ టోర్నీ జరగనున్నది.
Cop Asks Caste, Forces Man Lick Spit | ఆటో నడిపే వ్యక్తిని ఒక పోలీస్ అధికారి చితకబాదాడు. అతడి కులం అడిగి తెలుసుకుని మరింత రెచ్చిపోయాడు. నేలపై ఉమ్మి దానిని నాకాలని బలవంతం చేశాడు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చే�
రాష్ట్రంలో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ఆందోళనక కలిగిస్తున్నది. ఈ పాఠశాలలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే ఆరోస్థానంలో ఉండటం గమనార్హం.
Road Built With Trees Middle | ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చెట్లను తొలగించకుండానే వాటి మధ్యలో రోడ్డును నిర్మించారు. దీంతో వంద కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మృత్య
Women Slip On Top Of Waterfall | జలపాతంపైన ఉన్న రాళ్లపై ఆరుగురు మహిళలు ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఎగువ నుంచి నీటి ఉధృతి పెరిగింది. దీంతో ఆ మహిళలు అక్కడ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ముగ్గురు జారి నీటిలో పడ్డారు.
Ganja | ఇంట్లో కూరగాయల మొక్కలతో పాటు గంజాయి మొక్కలను సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ రాష్ట్ర ప్రజలను అవమానించారని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బీహారీలను చులకనగా చూస్తారని, ఢిల్లీలో కూర్చొన�