రాష్ట్రంలో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ఆందోళనక కలిగిస్తున్నది. ఈ పాఠశాలలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే ఆరోస్థానంలో ఉండటం గమనార్హం.
Road Built With Trees Middle | ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చెట్లను తొలగించకుండానే వాటి మధ్యలో రోడ్డును నిర్మించారు. దీంతో వంద కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మృత్య
Women Slip On Top Of Waterfall | జలపాతంపైన ఉన్న రాళ్లపై ఆరుగురు మహిళలు ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఎగువ నుంచి నీటి ఉధృతి పెరిగింది. దీంతో ఆ మహిళలు అక్కడ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ముగ్గురు జారి నీటిలో పడ్డారు.
Ganja | ఇంట్లో కూరగాయల మొక్కలతో పాటు గంజాయి మొక్కలను సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ రాష్ట్ర ప్రజలను అవమానించారని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బీహారీలను చులకనగా చూస్తారని, ఢిల్లీలో కూర్చొన�
Voting Via Mobile Phone App | మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ప్రజలు తొలిసారి ఓటు వేయనున్నారు. ఈ విధానానికి అనుమతి ఇచ్చిన తొలి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ ఈ విషయాన్ని శుక్రవారం తెలిపారు.
Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. బీహార్ �
Nuclear Power Plant: బీహార్లో స్మాల్ మోడ్యులార్ రియాక్టర్(ఎస్ఎంఆర్) పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనునట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ తెలిపారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్య�
Lalu Yadav | బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ పార్టీ (RJD party) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav).. మరోసారి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేశారు. ఆయన ఇప్పటివరకు 12 పర్యాయాలు పార్టీ జాతీయ అధ్యక్షుడి�
Bihar CM | బీహార్లో మహిళలకు సామాజిక పెన్షన్ను పెంచారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి సర్కారు పెన్షన్ల పెంపు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.400 గా ఉన్న పెన్షన్ను ఇప్పుడు రూ.1100 లకు పెం�
Train- Inspection Trolley Collison | రైలు పట్టాలు తనిఖీ చేసే రైల్వే ట్రాలీని రైలు ఢీకొట్టింది. దీంతో ట్రాలీ భాగం రైలు ఇంజిన్లో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ఒక రైల్వే కార్మికుడు మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు.
బీజేపీ-జనతాదళ్ యునైటెడ్ పాలిత బీహార్లో వంతెనల నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన ఓ బ్రిడ్జి ప్రారంభించి రెండు రోజులు కాకముందే దాని నట్లు, బోల్టులను కొందరు ప