Rahul Gandhi | బీహార్లోని బెగుసరాయ్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ (NSUI) నేషనల్ ఇన్చార్జి కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొన్నారు.
man beaten to death | ఒక యవకుడికి అతడి స్నేహితుడి తల్లితో సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆ మహిళ కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడ్ని కొట్టి చంపారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళ కుటుంబ సభ్యులపై కేసు నమో�
Man Beheaded, Torso Burnt | క్షుద్ర పూజల నేపథ్యంలో నరబలికి పాల్పడ్డారు. ఒక వ్యక్తి తలను నరికారు. అతడి మొండేన్ని హోలీ మంటలో దహనం చేశారు. ఆ వ్యక్తి మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు.
Bihar | బిహార్లోని ఆరా రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. 16 ఏండ్ల బాలికను, ఆమె తండ్రిని ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ జాతీయ గీతాన్ని అగౌరపర్చారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో పక్కనున్న వారితో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. అలాగే సైగలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. ఆర్జేడీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మొబైల్ ఫోన్ వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే పదేళ్లలో ప్రపంచం అంతం అవుతుందని అన్నారు.
Bomb Attack | బీహార్ (Bihar) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, బాంబులతో దాడి (Bomb Attack) చేశారు.
బీహార్లో దోపిడీ దొంగల ముఠా పట్టపగలు రెచ్చిపోయింది. ఆరా నగరంలోని తనిష్క్ నగల షోరూంలో చొరబడి రూ.25 కోట్ల విలువైన బంగారు నగల్ని, పెద్ద మొత్తంలో నగదును పట్టుకెళ్లిపోయారు.
Nitish Kumar | బాలికా విద్యపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ సహనం కోల్పోయారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీపై మండిపడ్డారు. మీ పార్టీ ఏమీ చేయలేదని అన్నారు.
Tejashwi Yadav | బీహార్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఆ రాష్ట్రంలో ఈ ఏడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ అధికార ఎన్డీఏ నేతలకు, ప్రతిపక్ష ఆర్జేడీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొన
Tejashwi Yadav | బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం పాత వాహనం మాదిరిగా ప్రజలకు భారంగా మారిందని విమర్శించారు. ఈ నే�
Man Slap Passenger On Moving Train | వైరల్ రీల్ కోసం ఒక యూట్యూబర్ ప్రయత్నించాడు. కదులుతున్న రైలులోని ప్రయాణికుడి చెంపపై తన ఫ్రెండ్తో కొట్టించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో వారిద్దరిని ప�
హిమాలయ దేశం నేపాల్లో భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున సింధుపల్చోక్ జిల్లాలోని భైరవకుండ వద్ద భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదయింది. భైరవకుండ సమీపంలోనే భూకంప కేంద�
Cops Suspended | దివ్యాంగుడైన వ్యక్తిని పోలీసులు కర్రలతో దారుణంగా కొట్టారు. అతడిపై అకారణంగా దాడి చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇద్ద�