Heavy Rain | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో గురువారం వర్ష బీభత్సం సృష్టించింది.
Man Kills Daughter | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి ఢిల్లీకి పారిపోయింది. నచ్చజెప్పిన తండ్రి ఆమెను ఇంటికి రప్పించాడు. ఆ తర్వాత కుమార్తెను హత్య చేశాడు. మృతదేహాన్ని బాత్రూమ్లో ఉంచి లాక్ చేశాడు. కూతురు గురించి భార్య అడగ�
Bihar Villagers Attack Cops | మద్యం తాగిన వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గ్రామస్తులు పోలీస్ వాహనాన్ని చుట్టుముట్టారు. పోలీసులపై దాడి చేశారు.
Minister Distributes Blankets | వేసవికాలం కావడంతో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. అయితే ఒక మంత్రి వినూత్నంగా వ్యవహరించారు. ఎండాకాలంలో పేదలకు చలి దుప్పట్లు పంపిణీ చేశారు.
Rahul Gandhi | బీహార్లోని బెగుసరాయ్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ (NSUI) నేషనల్ ఇన్చార్జి కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొన్నారు.
man beaten to death | ఒక యవకుడికి అతడి స్నేహితుడి తల్లితో సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆ మహిళ కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడ్ని కొట్టి చంపారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళ కుటుంబ సభ్యులపై కేసు నమో�
Man Beheaded, Torso Burnt | క్షుద్ర పూజల నేపథ్యంలో నరబలికి పాల్పడ్డారు. ఒక వ్యక్తి తలను నరికారు. అతడి మొండేన్ని హోలీ మంటలో దహనం చేశారు. ఆ వ్యక్తి మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు.
Bihar | బిహార్లోని ఆరా రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. 16 ఏండ్ల బాలికను, ఆమె తండ్రిని ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ జాతీయ గీతాన్ని అగౌరపర్చారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో పక్కనున్న వారితో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. అలాగే సైగలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. ఆర్జేడీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మొబైల్ ఫోన్ వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే పదేళ్లలో ప్రపంచం అంతం అవుతుందని అన్నారు.
Bomb Attack | బీహార్ (Bihar) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, బాంబులతో దాడి (Bomb Attack) చేశారు.
బీహార్లో దోపిడీ దొంగల ముఠా పట్టపగలు రెచ్చిపోయింది. ఆరా నగరంలోని తనిష్క్ నగల షోరూంలో చొరబడి రూ.25 కోట్ల విలువైన బంగారు నగల్ని, పెద్ద మొత్తంలో నగదును పట్టుకెళ్లిపోయారు.