MP Shambhavi Chaudhary | బీహార్ ఎంపీ రెండు చేతుల వేళ్లకు ఎన్నికల సిరా గుర్తులున్నాయి. మీడియాకు ఆమె తన రెండు చేతి వేళ్లను చూపించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ఎంపీ రెండు ఓట్లు వేసినట్లు ఆ�
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం క్యాడర్ అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటుంది. తమ అధినాయకత్వం బీహార్లో వెళ్లి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించా
రెవెన్యూ మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్రెడ్డి తన నిఘా వర్గాలను ప్రయోగించారా? ఆయన రోజువారీ కదలికల మీద గూఢచర్యం చేయిస్తున్నారా? అందుకోసమే తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలను బీహార్కు పంపించారా? ఆయన భౌతికంగ
బీహార్ శాసనసభ ఎన్నికల్లో (Bihar Assembly Elections) తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసానుంది. భద్రతా కారణాలతో నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లోని 56 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకే పోలి
బీహార్ శాసనసభ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ నేడు (గురువారం) జరుగుతుంది. మొత్తం స్థానాలు 243 కాగా నేడు 121 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై, సాయంత్రం �
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు రెండు రోజుల ముందు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మహిళలకు భారీ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ‘అమ్మ సోదరి గౌరవ పథకం’ కింద మకర సంక్రాంతి నుంచి రూ.30 వేల
దేశంలో జరుగుతున్న అన్ని ఎన్నికలతో పోలిస్తే బీహార్ ఎన్నికలు కీలకమైనవి. దేశ రాజకీయాలపైనా ప్రభావం చూపేలా బీహార్ ఎన్నికలుంటాయి. బీహార్ అనేక ప్రాంతీయ పార్టీల కలయిక. గిరిజన ఆదివాసీ పార్టీలు, కమ్యూనిస్టు ప�
‘మేము చేస్తే ఒప్పు.. మీరు చేస్తే తప్పు’ అన్నట్టు ఉన్నది రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల వ్యవహారశైలి. ప్రతిపక్ష నేతలు ఏదైనా అంటే.. అంతెత్తున లేస్తున్న హస్తం పార్టీ నేతలు.. తమ సొంత నేతలు అదే మాట అంటే మాత్రం కిమ్మనడ�
Nitish Kumar | తన కుటుంబం కోసం ఎప్పుడూ తాను పని చేయలేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి నిజాయితీతో కష్టపడి పనిచేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు సేవ చేసినట్లు తెలిపారు.
రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఒక రాజకీయ నేతగా స్వయంగా ఎదుటి పార్టీల వ్యూహంలో చిక్కుకుని ఎదురుదెబ్బ తిని విలవిల్లాడారు. పోలింగ్కు కొద్ది రోజుల ముందు స్వయంగా ఆ�
Driver Stops Passenger Train | ఉత్తరాదిలో ఛత్ పూజలు, ఆచారాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్ ప్రసాదం కోసం ప్యాసింజర్ రైలును లోకో పైలట్ ఆపాడు. ఒక వ్యక్తి నుంచి ఆ ప్రసాదాన్ని స్వీకరించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల
తెలంగాణలో నకిలీ ఓటర్లను ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ స్పందించని ఎన్నికల సంఘం.. జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్కు రెండు ఓటర్కార్డులు ఉన్నాయన్న ఆరోపణలపై మాత్రం ఆగమేఘాలపై స్పందించ
Prashant Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (Jan Suraj Party) అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) రెండు రాష్ట్రాల్లో ఓటరుగా ఉన్నారు. ఒక ఓటు బీహార్ (Bihar) లో ఉండగా.. మరో ఓటు పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఉంది. ఎన్నికల అధికారు�
ఎన్నికల షెడ్యూల్కు ముందు సీఎం రేవంత్రెడ్డిని బీహార్ మొత్తం తిప్పుతూ ప్రచారం చేయించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇప్పుడు తత్వం బోధపడినట్టున్నది. ఆయన ద్వారా నష్టమే తప్ప.. పార్టీకి లాభం లేదనే అభిప్రాయాన