Tirumala Temple | బిహార్ రాజధాని పాట్నా సమీపంలో గంగా నది తీరానికి దగ్గరగా, జాతీయ రహదారి పక్కన శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం బిహార్ ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది.
Crowd loots mangoes | మామిడి పండ్లు రవాణా చేస్తున్న వాహనం బోల్తాపడింది. దీంతో అందులోని మామిడి పండ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. స్థానికులు వాటిని ఎత్తుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
Youth hacks NEET Portal | ఒక యువకుడు నీట్ పోర్టల్ను చట్టవిరుద్ధంగా హ్యాక్ చేశాడు. అభ్యర్థుల బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేశాడు. వారి రిఫండ్ డబ్బును తన బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకున్నాడు. దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ బ
Deepak Prakash : బిహార్ మంత్రిగా ఉన్న యువ నేత దీపక్ ప్రకాష్కు పదవీ గండం పొంచి ఉంది. ఆయనకు శాసన సభ, మండలిలో ఎలాంటి సభ్యత్వం లేకుండానే ఆరు నెలలకుపైగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అది కూడా క్యాబినెట్ మంత్రిగా.
బీహార్లోని బక్సర్ జిల్లాలో వింత చోరీ వెలుగు చూసింది. దుమ్రావ్లో ఏర్పాటు చేసిన 132 అడుగుల టవర్, దానితో పాటు 15 కేవీఏ జనరేటర్, ఇతర పరికరాలు మాయమయ్యాయి.
Bihar | జనవాసాల మధ్య ఉన్న భారీ మొబైల్ టవర్(Mobile tower )ఒక్కసారిగా మాయమైపోయింది. ఈ వింత సంఘటన స్థానికులతో పాటు పోలీసు యంత్రాంగాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
Boat capsize | కోసి నది (Kosi river) లో బుధవారం విషాదం జరిగింది. మొత్తం 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ తలకిందులై నీట మునగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మిగతా 12 మంది గల్లంతయ్యారు. బీహార్ రాష్ట్రం (Bihar state) దర్భంగా జిల్లాలో ఈ
Khan Sir: ఖాన్ సార్కు ఊరట లభించింది. ఆయన అరెస్టుపై పాట్నా కోర్టు స్టే విధించింది. ఖాన్ గ్లోబల్ స్టడీస్ కోచింగ్ సెంటర్ ముందు ఫైరింగ్ జరిగిన కేసులో ఖాన్ సార్ అరెస్టును కోర్టు అడ్డుకున్నది. అయితే ఈ కేసుల�
MLC elections : బిహార్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలకు ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలతోపాటు బిహార్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నలుగురు అభ్�
passengers haul giant metal trunk to train | ఒక రైలు బోగి కిటికీకి పెద్ద పెట్టెను కొందరు ప్రయాణికులు కట్టారు. దానిని లోపల నుంచి గట్టిగా పట్టుకున్నారు. ఆ రైలు స్టేషన్ నుంచి కదిలిన వీడియోతో పాటు భారీ పెట్టెను రైలులోకి ఎక్కించేందుకు �
Viral news | భారత న్యాయవ్యవస్థ (Indian Judiciary) లో నెలకొన్న జాప్యానికి అద్దంపట్టే ఘటన ఒకటి బీహార్ (Bihar) లో చోటుచేసుకుంది. 33 ఏళ్ల క్రితం నమోదైన ఓ హత్యాయత్నం కేసులో 84 ఏళ్ల వృద్ధుడిని స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. ఈ సుదీర్ఘ వ
జిల్లాలో గంజాయి విక్రయం కొత్త పుంతలు తొక్కుతున్నది. అడ్డదారుల్లో జిల్లాకు చేరుతున్నది. గతానికి భిన్నంగా రవాణా, వినియోగం జరుగుతున్నది. ఎన్నడూ లేని విధంగా వలస కార్మికులకు అడ్డాగా మారుతున్నది.