Loco Pilot Refuses To Work | పని గంటలు ముగియడంతో రైలు నడిపేందుకు లోకో పైలట్ నిరాకరించాడు. రైల్వే నియమాలకు తాను కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఒక స్టేషన్లో ఆ రైలు మూడు గంటలకుపైగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రైలు ప్�
బీహార్లో పెను రాజకీయ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను రాజ్యసభకు నామినేట్ చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Boy slits Girl's throat | ఒక బాలుడు మత్తుపదార్థాలకు బానిస అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక అతడి కుటుంబానికి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. బాలిక గొంతుకోసి హత్య చేశాడు.
Leopard : పొలంలోకి వచ్చిన చిరుతను చూసి రైతు భయపడలేదు. ధైర్యంగా దాని దగ్గరకు వెళ్లాడు. మొబైల్ ఫోన్తో సెల్ఫీ దిగాడు. ఆ చిరుత కూడా జంకలేదు. చాలా కూల్గా కూర్చుని సెల్ఫీ దిగింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్ల�
Boy Lowered Into Well | ఒక మేక పిల్ల బావిలో పడింది. దానిని బయటకు తీసేందుకు గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఒక బాలుడు ముందుకు వచ్చాడు. సాహసం చేసి తాడు సహాయంతో బావిలోకి దిగాడు. మేక పిల్లను రక్షించాడు. ఈ �
Children Crying With Mother's Body | రైల్వేస్టేషన్లోని బెంచ్పై ఒక మహిళ మృతదేహం ఉన్నది. ఆమె పక్కన ఇద్దరు పిల్లలు ఏడుస్తుండటాన్ని కొందరు ప్రయాణికులు గమనించారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Bihar: మ్యారేజ్ స్టేజ్పైనే వధువును షూట్ చేశాడు మాజీ లవర్. ఈ ఘటన బీహార్లోని బక్సర్లో జరిగింది. వరుడు పక్కనే ఉన్న సమయంలో.. ఈ ఘటన చోటుచేసుకున్నది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Bihar DCM Vijay Sinha : మాంసం విక్రయాలపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్, ఇతర విద్యాసంస్థలు, దేవాలయాల పరిసరాల్లో అన్నిరకాల మాంసం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించింది.
SIR Exercise : ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో ‘సర్’ను పూర్తి చేసింది సీఈసీ. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ‘సర్’ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో తెలంగాణ కూడ�
కక్షిదారుడు కోర్టుకు రాలేని స్థితిలో ఉండగా, న్యాయస్థానమే అతని వద్దకు వెళ్లి తీర్పు చెప్పిన అరుదైన ఘటన బీహార్లో చోటుచేసుకుంది. పాట్నాలోని జిల్లా కోర్టుల ప్రాంగణంలో సోమవారం ఈ దృశ్యం కన్పించింది.
Poison Taste | విషం రుచి తెలుసుకోవడానికి బీహార్లోని ఐదుగురు బాలికలు చేసిన సాహసం వారిలో నలుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఔరంగాబాద్ జిల్లా మోతీబీగా గ్రామంలో చోటుచేసుకుంది.
Bihar woman's Rose Day | రోజ్ డే రోజున ఒక మహిళ తన భర్తను ఆశ్చర్యపరిచింది. గులాబీలతో పాటు మద్యం బాటిల్, గ్లాస్లో మద్యం కూడా ఇచ్చింది. ఆ తర్వాత గన్తో పోజులిచ్చింది. ఇది వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో క�
బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. నలుగురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. బాలికలు అబ్బాయిలతో కలిసి ఉండటాన్ని చూసిన వారి తల్లిదండ్రులు, బాలికల్ని తిట్టడంత�
girl raped and killed | బయట ఆడుకుంటున్న బాలికను ఒక వ్యక్తి లాక్కెళ్లాడు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత హత్య చేశాడు. రక్తం మడుగులో ఉన్న బాలిక మృతదేహాన్ని చెరువు వద్ద గుర్తించారు. ఈ సంఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు.
Karnataka family hang in Bihar | ఒక కుటుంబం తీర్థయాత్రకు వెళ్లింది. ఒక సత్రంలో వారు బస చేశారు. అక్కడి గదిలో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరి వేసుకుని చనిపోయారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.