బడి పిల్లలకు అందజేసే మధ్యాహ్న భోజన పథక అమలులో బీజేపీ పాలిత బీహార్లో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. అర్వాల్ జిల్లాలోని సదర్ బ్లాక్లోని 75 పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసిన సోయాబీన్ కూరలో పురుగుల�
Students Fall Ill | మధ్యాహ్న భోజనంలో ఉప్పునకు బదులు సర్పును వంటవాడు కలిపాడు. ఈ నేపథ్యంలో ఆ భోజనం తిన్న తర్వాత 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
బీహార్లో టీచర్స్ రిక్రూట్మెంట్పై అభ్యర్థులు ఆందోళనబాట పట్టారు. పరీక్ష నోటిఫికేషన్ 24 గంటల్లో విడుదల చేయాలని, లేదంటే రాష్ట్ర విద్యామంత్రి ఇంటిని ముట్టడిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించా�
Bihar : టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు బిహార్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఏకంగా 32,388 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (టీఆర్
బీజేపీ పాలిత బీహార్లోని లఖిసరాయ్ జిల్లా అశోక్ ధామ్ గుడి వద్ద సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
Prashant Kishor | బీహార్లోని బంకీపూర్ ఉపఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బీహార్ శాసనసభలో స్ప
Crime News | రాజస్థాన్ (Rajasthan) లో దారుణం జరిగింది. షాబాజ్ (Shahbaz) అనే వ్యక్తి ముస్కాన్ (Mushkan) అనే మహిళను హత్య చేశాడు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని అడవి మృగాలకు ఆహారంగా వేశాడు. ఈ ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర కలకల�
Bihar : బిహార్లో దారుణం జరిగింది. విషవాయువు పీల్చి నలుగురు మరణించారు. మృతుల్లో తండ్రి, కొడుకు కూడా ఉన్నారు. ఈ ఘటన బిహార్, గయా జిల్లాలోని దోభి పోలీస్ స్టేషన్ పరిధి, గర్హ్ కర్మౌని గ్రామంలో శుక్రవారం జరిగింది. పో�
కాషాయపక్షానికి కంచుకోటలుగా భావించే ఉత్తరప్రదేశ్, బిహార్లో ప్రధాని నరేంద్రమోదీకి జనాదరణ బాగా తగ్గిపోయింది. బిహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఇది నిరూపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఎన్ని
Fake IAS officer | జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రహస్య ఏజెంట్గా చెప్పుకున్న నకిలీ ఐఏఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘భారత ప్రభుత్వం’ అని రాసి ఉన్న టెస్లా కారుతో సహా విలువైన వస్తువులను స్వాధీనం చేసుకు�
బీహార్ చరిత్రలో తొలిసారిగా అధికారం చేపట్టిన బీజేపీకి ఆ సంతోషం ఎంతోకాలం నిలువలేదు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దశాబ్దాల కంచుకోట బద్దలైంది. ఎన్నికల వ్యూహకర్తగా ప్రసిద్ధుడైన ‘జన్ సురాజ్' ప�
బీహార్లో బీజేపీ కంచుకోట బద్ధలైంది. బాంకీపుర్ అసెంబ్లీ ఉపఎన్నికలో జన్ సురాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చరిత్ర సృష్టించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాను 19,324 ఓట్ల త�
Prashant Kishor | బీహార్లో కీలకమైన బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. కంచుకోటలో బీజేపీని మట్టికరిపించారు. తొలిసారి ఎన్నికల్లో గెలిచి చరిత్�