బీహార్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల ఆధారిత సర్వేను వెంటనే నిలిపివేయాలని పాట్నా హైకోర్టు గురువారం ఆదేశించింది. కుల సర్వేను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ �
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటవ్వాల్సిన అవసరం ఉన్నదని, లేదంటే దేశ చరిత్రనే బీజేపీ మార్చుతుందని బీహార్ సీఎం నితీశ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికల�
Caste Survey: కుల సర్వేకు బ్రేక్ వేసింది బీహార్ హై కోర్టు. ఆ రాష్ట్రంలో నితీశ్ సర్కార్.. కుల గణన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కోర్టు అనూహ్యంగా నితీశ్కు జలక్ ఇచ్చింది.
వ్యాపార లావాదేవీల్లో బెదిరింపులకు పాల్పడుతున్న కరుడుగట్టిన పాతనేరస్తుడిని బాలానగర్ ఎస్ఓటీ, దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఓ పిస్తోల్, 13 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
mitti me mila denge | బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) పై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో నితీశ్ కుమార్పై బీజేపీ కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకుంటారని, ఆయనను మట్ట�
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎర్రకోటకు సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 16ఏండ్ల బాలుడిపై 40ఏండ్ల వ్యక్తి గత కొంతకాలంగా బలాత్కారానికి పాల్పడుతుండటంతో, దాన్ని సహించలేని ఆ బాలుడు ఎదురుదాడికి దిగాడు. ఇద్దరి మధ్య
బీహార్లో మరోసారి కల్తీ మద్యం కలకలం రేగింది. తాజాగా 20 మందిని బలితీసుకొన్నది. తూర్పు చంపారన్ జిల్లా మోతిహరి ప్రాంతంలో శుక్రవారం రాత్రి కల్తీ మద్యం తాగి 20 మంది మరణించగా, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నద
Bihar CM Nitish Kumar : బీహార్లో రెండో దశ కుల గణన జరుగుతోంది. ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు కుల ఆధారిత వివరాలను సేకరించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ తన సమాచారాన్ని ఇవ్వనున్నారు.
Bihar Liquor | సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న బీహార్ ( Bihar)లో అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు కొందరు వ్యాపారులు. కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల తరుచూ చోటుచేసుక
దేశంలో గత కొంతకాలంగా ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున బీహార్ (Bihar), పశ్చిమ బెంగాల్లో (West Bengal) భూమి స్వల్పంగా కంపించింది (Earthquake). ఇవాళ ఉదయం 5.35 గంటలకు బీహార్లోని అరారియ
ATM Van Driver: ఏటీఎం వ్యాన్ డ్రైవర్ సుమారు 1.5 కోట్ల నగదుతో అదృశ్యమయ్యాడు. ఈ ఘటన బీహార్లోని పాట్నాలో జరిగింది. వాహనాన్ని ట్రేస్ చేసిన పోలీసులు డ్రైవర్, నగదు కోసం గాలిస్తున్నారు.
‘మా రాష్ట్రంలో ఉన్నప్పుడు మా పాపకు ఇలాంటి ఆపద వస్తే అసలు బతికేది కాదని’ బీహార్ రాష్ర్టానికి చెందిన ప్రేమ్నాథ్ యాదవ్ అన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ మె రుగైన వైద్యం అందుతున్నదని చెప్పారు.