Prashant Kishor | ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిన సొంత రాష్ట్రం బీహార్ను ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర చేపట్టారు. తన ప్రసంగాల్లో ప్రధానంగా సీఎం నితీశ్ కుమార్ను లక్ష�
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయాలన్న బీహార్ సీఎం నితీశ్కుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కలిసి మాట్లాడిన మరుసటి రోజే బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఝలక్ ఇచ్చారు.
వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల (Lok Sabha polls) నాటికి విపక్షాలు ఏకం చేయడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish Kuma) ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2024లో మరోసారి కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్�
ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో దోషి అయిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ను విడుదల చేయడంపై తమ ప్రతిస్పందన తెలియజేయాలని బీహార్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది.
Bihar | పాట్నా : బీహార్ రాజధాని పాట్నాలో ఓ సర్పంచ్ భర్త తుపాకీతో హల్ చల్ చేశాడు. పెళ్లి వేదికపై అటు ఇటు తిరుగుతూ గాల్లోకి కాల్పులు జరిపి అందర్నీ భయభ్రాంతులకు గురి చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధ�
Currency Notes in Drain | మురికి కాలువలో డబ్బుల కట్టలున్న సంచులను స్థానికులు గమనించారు. వారు ఆ కాలువలోకి దిగి వాటిని తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన మరి కొందరు స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ కాలువ వద్దకు వచ్చారు. వారంతా ఆ కాలు�
బీహార్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల ఆధారిత సర్వేను వెంటనే నిలిపివేయాలని పాట్నా హైకోర్టు గురువారం ఆదేశించింది. కుల సర్వేను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ �
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటవ్వాల్సిన అవసరం ఉన్నదని, లేదంటే దేశ చరిత్రనే బీజేపీ మార్చుతుందని బీహార్ సీఎం నితీశ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికల�
Caste Survey: కుల సర్వేకు బ్రేక్ వేసింది బీహార్ హై కోర్టు. ఆ రాష్ట్రంలో నితీశ్ సర్కార్.. కుల గణన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కోర్టు అనూహ్యంగా నితీశ్కు జలక్ ఇచ్చింది.
వ్యాపార లావాదేవీల్లో బెదిరింపులకు పాల్పడుతున్న కరుడుగట్టిన పాతనేరస్తుడిని బాలానగర్ ఎస్ఓటీ, దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఓ పిస్తోల్, 13 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
mitti me mila denge | బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) పై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో నితీశ్ కుమార్పై బీజేపీ కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకుంటారని, ఆయనను మట్ట�
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎర్రకోటకు సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 16ఏండ్ల బాలుడిపై 40ఏండ్ల వ్యక్తి గత కొంతకాలంగా బలాత్కారానికి పాల్పడుతుండటంతో, దాన్ని సహించలేని ఆ బాలుడు ఎదురుదాడికి దిగాడు. ఇద్దరి మధ్య
బీహార్లో మరోసారి కల్తీ మద్యం కలకలం రేగింది. తాజాగా 20 మందిని బలితీసుకొన్నది. తూర్పు చంపారన్ జిల్లా మోతిహరి ప్రాంతంలో శుక్రవారం రాత్రి కల్తీ మద్యం తాగి 20 మంది మరణించగా, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నద
Bihar CM Nitish Kumar : బీహార్లో రెండో దశ కుల గణన జరుగుతోంది. ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు కుల ఆధారిత వివరాలను సేకరించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ తన సమాచారాన్ని ఇవ్వనున్నారు.