బిహార్లో కల్తీ మద్యం సేవించి చప్రా, సరన్ జిల్లాల్లో 50 మందికి పైగా మరణించిన నేపధ్యంలో మృతులకు ఎలాంటి పరిహారం అందిచబోమని సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
Spurious Liquor Tragedy | బీహార్లో కల్తీ మద్యం సేవించి 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించిన కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా
మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్లో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. చప్రా జిల్లాలో కల్తీ మద్యం సేవించి 50 మందికి పైగా మరణించిన ఘటన మరువకముందే సివన్ జిల్లాలోని భగవాన్పూర్ పోలీస్ స్టేష�
Bihar | బీహార్లోని సరణ్ జిల్లాలోని పలు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కల్తీ మద్యం సేవించడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది బాధితులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స
Spurious liquor | బీహార్లో గత కొన్నేండ్లుగా సంపూర్ణ మద్య నిషేధం కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. దాంతో అక్కడ
Love Marriage | ఓ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను అప్పుడప్పుడు దొంగచాటుగా కలుసుకునేవాడు. అయితే ఓ అర్ధరాత్రి లవర్ ఇంటికి వెళ్లాడు
పూర్వకాలం నుంచి గొంగడి వాడుకలో ఉన్నట్లు చరిత్ర చెబుతున్నది. మేడిన్ తెలంగాణగా ముద్రపడ్డ ఈ వస్త్రం, ఆది నుంచీ ప్రత్యేకంగా నిలిచింది. కొన్ని ప్రాంతాల్లో కంబలిగా పిలువబడింది. ఇది ఎండాకాలం కప్పుకుంటే చల్లద�
By-Elections | సమాజ్వాదీ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి నేడు ఉపఎన్నిక జరుగుతున్నది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్,
Bihar | బీహార్ కల్తీ మద్యం తాగి ఓ స్కూలు ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో 2016లో ప్రభుత్వం సంపూర్ణ మద్యపాణ నిషేధం విధించింది. అయినప్పటికీ మందు ఏరులైపారుతున్నది.
ఓ మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు కేవలం 5 సార్లు గుంజీలు తీసి నేరం నుంచి విముక్తి పొందాడు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన బీహార్లోని నవాడా జిల్లాలో చోటు�