వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP) ఓటమే లక్ష్యంగా బీహార్ రాజధాని పాట్నాలో (Patna) ప్రతిపక్షాల నాయకులు (Opposition Meeting) నేడు సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో విపక్ష మీటింగ్పై మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చ
ప్రతిపక్షంలో (Opposition) ప్రధాని మోదీ (PM Modi) కంటే చాలా అనుభవజ్ఞలైన నాయకులు ఉన్నారని బీహార్ (Bihar) ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) అన్నారు.
ED-IT Raids | ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగాల్సి ఉన్నది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు బిహార్ సీఎం నితీశ్ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటికి ఒక రోజ
Mango Eating Contest | వినూత్నంగా ఏర్పాటు చేసిన మామిడి పండ్లు తినే పోటీ (Mango Eating Contest) ఎంతో ఆకట్టుకున్నది. ఎక్కువ సంఖ్యలో మామిడి పండ్లు తిని బహుమతి గెలుచుకునేందుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో �
To break off engagement | మరదలు నిశ్చితార్థం చెడగొట్టేందుకు (To break off engagement) వదిన కుట్ర పన్నింది. మరదలకు కాబోయే భర్తకు తన ప్రియుడి ద్వారా మార్ఫింగ్ ఫొటోలు పంపింది. దీంతో ఆ నిశ్చితార్థం రద్దైంది. చివరకు మరదలు పోలీసులను ఆశ్రయి�
తాను రాజకీయాల్లో (Politics) చేరడం లేదని, చరమాంకం వరకు నటుడిగానే (Actor) కొనసాగుతానని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ (Manoj Bajpayee) అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. 200 శాతం ఆ పని చేయబోనని స్పష్టం చేశార�
లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరుగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ పేర్కొన్నారు. పాట్నాలోని తన నివాసంలో బుధవారం ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలు వచ్చే ఏడాదే జరుగ
Crocodile | నదిలో స్నానం చేస్తున్న ఓ 14 ఏళ్ల బాలుడిని మింగేసిన మొసలిని (Crocodile) కుటుంబ సభ్యులు చంపేశారు. బీహార్ (Bihar) రాష్ట్రం వైశాలీ (Vaishali) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Bihar | పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు హిందూస్తానీ అవాం మోర్చా పార్టీ షాకిచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు, మంత్రి సంతోష్ సుమన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సుమన్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ
ఈ వంతెన నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ను అందిస్తున్నారో తెలియదు.. అసలు ఈ వంతెనను ప్రజలు ఎప్పటికైనా ఉపయోగించుకుంటారో లేదో.. బీహార్లోని (Bihar) భాగల్పూర్లో (Bhagalpur) గంగా నదిపై (Ganga River) నిర్మితమవుతున్న బ్రిడ్జిపై (Br
గంగా నదిపై నిర్మాణంలో ఉన్న తీగల బ్రిడ్జి పాక్షికంగా కూలిన సంఘటన బీహార్లో జరిగింది. 3.1 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్లతో ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ రూ.1,710 కోట్లతో అగువాని సుల్తాన్గంజ్ పేరుతో �