Tejas Rajdhani Express | బిహార్ భాగల్పూర్లో పెను రైలు ప్రమాదం తప్పింది. తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ ప్రారంభమైన తొలిరోజే ప్రమాదం నుంచి బయటపడింది. గుర్తు తెలియని దుండకులు సాహిబ్గంజ్-భాగల్పూర్ రైల్వేట్రాక్పై ద�
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు తరగతి గదిలో వారు కూర్చునే బెంచీలనే వంట చెరకుగా మార్చేశారు. బీహార్లోని పాట్నా జిల్లా బిహ్టా బ్లాక్లోని అప్గ్రేడెడ్ మిడిల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ద�
JDU | కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల పంపకంపై ఇండియా కూటమి తీవ్ర కసరత్తు చ�
Student Dies Of Cold | చలి దుస్తులు లేకపోవడంతో చలికి తట్టుకోలేక ప్రేయర్ సమయంలో స్కూల్ విద్యార్థి అపస్మారకంగా పడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా ఆ బాలుడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ విద్యార్థి చలి దుస్�
బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ పిట్ట కొంచెం కూత ఘనమని నిరూపించాడు. 12 ఏండ్ల ప్రాయంలోనే దేశవాళీ రంజీ టోర్నీలో అరంగేట్రం చేసి ఔరా అనిపించాడు. శుక్రవారం ముంబైతో మొదలైన మ్యాచ్లో తన సొంత రాష్ట్రం బీహార్ త
బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్కుమార్ను ఇండియా కూటమి కన్వీనర్గా నియమించే అవకాశం ఉన్నది. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. గత వారం బీహార్ సీఎంను జేడీ(యూ) చీఫ్గా ఎన్నుకున
నడిరోడ్డుపై ఒక దళిత మహిళను పోలీస్ అధికారి లాఠీతో చితకబాదిన ఘటన బీహార్లోని సీతామర్హిలో జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్త�
Dalit woman | బీహార్ (Bihar)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత మహిళని (Dalit woman) పోలీసు అధికారి (Bihar police) చితకబాదాడు. ఈ ఘటన సీతామర్హి ప్రాంతంలో చోటు చేసుకుంది.
కబ్జాదారులు రాత్రికి రాత్రే ఏకంగా ఒక చెరువును మాయం చేసిన ఘటన బీహార్లో చోటుచేసుకుంది. దర్భాంగ జిల్లాలో నీటి వనరులతో ఉన్న ఒక ప్రభుత్వ చెరువును కొందరు కబ్జాదారులు రాత్రికి రాత్రే ఖాళీ చేసి దానిని ఇసుకతో ప
బిహార్లో కొందరు నయవంచనకు తెరతీస్తూ చీకటి దందాతో లక్షలు దండుకుంటున్నారు. తమ భాగస్వాముల ద్వారా గర్భం దాల్చని వారిని తల్లిని చేస్తే పెద్దమొత్తంలో డబ్బు ఇస్తామని ఆఫర్ చేస్తూ (Job Scam) పలువు�
దేశంలో కరోనా (Covid-19) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. కొత్తరూపు సంతరించుకున్న కోవిడ్.. జేఎన్.1 (JN.1) సబ్వేరియంట్ రూపంలో వేగంగా విస్తరిస్తున్నది. దీంతో ఆదివారం కొత్తగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.