HomeNational10 Children Went Missing After Boat Drowned In Bihars Muzaffarpur
పడవ మునక..10 మంది గల్లంతు
బీహార్లోని ముజఫర్పూర్లో పడవ నీట మునిగి 10 మంది చిన్నారులు గల్లంతయ్యారు. ఈ ఘటన గురువారం బాగ్మతి నదిలో చోటుచేసుకున్నది. దాదాపు 30 మంది చిన్నారులు పడవలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బోల్తాపడి మునిగిపోయింది.
ముజాఫర్పూర్ (బీహార్), సెప్టెంబర్ 14: బీహార్లోని ముజఫర్పూర్లో పడవ నీట మునిగి 10 మంది చిన్నారులు గల్లంతయ్యారు. ఈ ఘటన గురువారం బాగ్మతి నదిలో చోటుచేసుకున్నది. దాదాపు 30 మంది చిన్నారులు పడవలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బోల్తాపడి మునిగిపోయింది.
సహాయ చర్యలు చేపట్టిన అధికారులు 20 మందిని కాపాడారు. గల్లంతైన 10 మంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.