బీహార్లోని ముజఫర్పూర్లో పడవ నీట మునిగి 10 మంది చిన్నారులు గల్లంతయ్యారు. ఈ ఘటన గురువారం బాగ్మతి నదిలో చోటుచేసుకున్నది. దాదాపు 30 మంది చిన్నారులు పడవలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బోల్తాపడి మునిగిపోయిం�
Boat Missing:
సెనిగల్ నుంచి బయలుదేరిన బోటు.. కానరీ దీవుల వద్ద ఆచూకీలేకుండాపోయింది. ఆ బోటులో సుమారు 200 మంది శరణార్ధులు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లంతా పశ్చిమ ఆఫ్రికా వాసులే. గల్లంతు అయిన బోటు కోసం స్పెయిన�