పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇవ్వాలా వద్దా అనే భయం మీకు ఉందా? పోర్న్ కంటెంట్ను, నగ్న చిత్రాలను ఆటోమేటిక్గా బ్లాక్ చేసే ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఫోన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
తల్లిదండ్రులకు తమ బిడ్డలందరిపై సమాన ప్రేమ ఉంటుంది. కొందరి విషయంలో ఈ ప్రేమలో తేడా కనిపిస్తుంది. అయితే, తల్లిదండ్రుల ప్రేమలోని ఈ చిన్నచిన్న తేడాలు.. మరో బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపుతాయట.
పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ సభ్య దేశం డెన్మార్క్ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకొస్తున్నది.
మా పాప వయసు ఒక సంవత్సరం. ఆరోగ్యంగా ఉంది. వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్కి వెళ్లినప్పుడు పిల్లలకు ఫోన్ ఇవ్వడం, టీవీ చూపించడం చేయొద్దని పీడియాట్రీషియన్ చెప్పారు.
ఆధునిక సాంకేతిక యుగంలో పిల్లల పెంపకం సులభమైన ప్రయాణం కాదని అంటున్నారు సద్గురు. ఓవైపు తీరికలేని షెడ్యూల్తో తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. మరోవైపు పెరుగుతున్న స్క్రీన్ టైమ్, అందివస్తున్న సాంకేతిక ప
Warangal MGM | ఎంజీఎం హాస్పిటల్ పీడియాట్రిక్ వార్డులో దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. వైద్య సేవలు పొందుతున్న చిన్నారులకు అందుతున్న సేవల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
ఇంటికి కొత్తగా వచ్చిన బంధువులతో కొందరు పిల్లలు సరిగ్గా కలవలేరు. సిగ్గు పడుతూ.. బిడియంతో ముడుచుకు పోతారు. ఇంటికొచ్చిన అతిథుల విషయంలోనే కాదు.. క్లాస్లో తోటి విద్యార్థులతోనూ సరిగ్గా కలవలేరు. దాంతో, వారి ఫ్ర�
ఈ సోషల్ మీడియా యుగంలో.. పిల్లల పెంపకం కత్తిమీద సాములా మారుతున్నది. ఫేస్బుక్ పోస్ట్లు; ఇన్స్టా రీల్స్; స్నాప్చాట్ స్ట్రీక్ల మధ్యే నేటితరం పెరుగుతున్నది. స్మార్ట్ గ్యాడ్జెట్లతోనే ఎక్కువ సమయం గడు
బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లోని బాగ్పట్ జిల్లాలో ఆదివారం దారుణం జరిగింది. ఇద్దరు మైనర్లు టీచర్పై పగబట్టి, ఆయన భార్య, పిల్లలను కిరాతకంగా హత్య చేశారు.
కోరింత దగ్గు వల్ల చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. గర్భిణులు టీకాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. కోరింత దగ్గుతో బాధపడేవారు ఊపిరి పీల్చు
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. డైపర్లు వాడటం తప్పనిసరిగా మారింది. అయితే, వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది.. చిన్నారుల్లో ర్యాషెస్ రావడానికి కారణం అవుతుంది.