బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో చిన్నారుల్లో పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించినా ఒక్కో పిల్లల పోషకాహారం కోసం కేవలం రూ.8 చొప్పున మాత్రమే కేటాయిస్తోంది.
Rat | అంగన్వాడీ టీచర్ నవీన, ఆయా రాజమణి అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తూ చిన్నారులకు భోజనం తయారు చేసి వడ్డించారు. అయితే భోజనం తిన్న తర్వాత విద్యార్థులు అక్కడే ఉన్న బిందెలోని నీళ్లను విద్యార్థులు �
డెంగ్యూ ఫీవర్ వైరల్ ఇన్ఫెక్షన్. దోమలు కుట్టడం వల్ల ఈ సమస్య వస్తుంది. వర్షాకాలంలో ఈ దోమలు ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ కాలంలో డెంగ్యూ జ్వర బాధితులు ఎక్కువగా ఉంటారు. డెంగ్యూ చాలామందిలో కొద్దిపాటి వ్యాధి
తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామకృష్ణ కాలనీలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, గోపికమ్మల వేషధారణలతో ముస్�
గర్భిణులు పారసిటమాల్ వాడితే వారి పిల్లలకు ఆటిజం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ వంటి నాడీ సంబంధ వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం హెచ్చరించింది.
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. కొంతమంది శుభ్రత పేరుతో పదే పదే హ్యాండ్వాష్ లిక్విడ్తో చేతులు కడుక్కుంటూ ఉంటారు. ఇంట్లో దుర్వాసనను పోగొట్టేందుకు ఎయిర్ ఫ్రెషనర్లు వాడుతూ ఉంటారు. అంతేకాదు, ఫ్లోర్ కీనర్స�
మా చెల్లికి రెండు వారాల క్రితం పాప పుట్టింది. పుట్టుకతోనే బిడ్డకు ఫ్రాక్చర్ ఉందని చెప్పారు. నొప్పి తగ్గడానికి డ్రాప్స్ రాసిస్తామన్నారు. అదే అతుక్కుపోతుందన్నారు. ఫ్రాక్చర్ గురించి కంగారు పడొద్దన్నార
వర్షకాలం వచ్చిందంటే పిల్లలను రకరకాల సమస్యలు పలకరిస్తుంటాయి. అందులో ఒకటి అక్యూట్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్. అంటే పిల్లలు డయేరియా బారిన పడతారు. ఆహారం, పానీయాలు కలుషితం కావడం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. అ�
Siddipeta | సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోనీ వివిధ గ్రామాలలో 5 సంవత్సరాల లోపు పిల్లలను ప్రీ ప్రైమరీ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవడం ఆపాలనీ కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు)
‘మా బిడ్డలు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి. మా బిడ్డలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎదిగి ఉన్నత స్థాయికి రావాలి’ అని బడుగుల తల్లిదండ్రులు గంపెడాశతో తమ బిడ్డలను గురుకుల స్కూళ్లకు పంపుతున్నా�
తమ పిల్లలు అన్నిట్లోనూ ముందుండాలని ఈతరం తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. అందుకోసం అన్ని విషయాల్లోనూ పక్కాగా ఉంటున్నారు. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం తొందరపడుతున్నారు. ఇలా పిల్లల పెంపకంలో తొందరపాటు వల్ల
పిల్లలకు స్కూల్ అకాడమిక్స్ చాలా ముఖ్యమే. కానీ వాటితో పాటు ఇతర రంగాల్లోనూ ప్రవేశం ఉండటం అవసరం అంటున్నారు జోహో మల్టీనేషనల్ టెక్ కంపెనీ ఫౌండర్ శ్రీధర్ వెంబు. మ్యూజిక్, పొయెట్రీ, మార్షల్ ఆర్ట్స్ లా�
యుద్ధంతో తల్లడిల్లుతున్న గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఆకలితో 100 మందికి పైగా ప్రజలు వీరిలో అధికంగా పిల్లలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ(యూఎన్ ఆర్డబ్ల్యూ)