కోరింత దగ్గు వల్ల చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. గర్భిణులు టీకాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. కోరింత దగ్గుతో బాధపడేవారు ఊపిరి పీల్చు
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. డైపర్లు వాడటం తప్పనిసరిగా మారింది. అయితే, వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది.. చిన్నారుల్లో ర్యాషెస్ రావడానికి కారణం అవుతుంది.
వారంతా 20 ఏళ్ల క్రితం జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం పాఠశాలలో విద్య నభ్యసించారు. ప్రస్తుతం దేశ, విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ జీవితములో స్థిరపడ్డారు. విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో తాము ఉన్�
వయోజనులైన పిల్లలు వృద్ధులైన తమ తల్లిదండ్రుల బాగోగులను చూసుకోకుంటే వారి ఆస్తిని అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అలాంటి సంతానాన్ని బయటకు వెళ్లగొట్టవచ్చని కీలక తీర్పు వెలువరించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్లో ఈ లక్షణాలతో కూడిన రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే వర్�
పిల్లలు అబద్ధాలు చెప్తున్నారని ఇట్టే తెలిసిపోతుంది. అప్పుడప్పుడు చెబితే ఫర్వాలేదు. కానీ, అన్నిటికీ అబద్ధం చెబుతుంటే మాత్రం.. తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఆదిలోనే వాటికి అడ్డుకట్ట వేయాలి.
మా బాబు వయసు మూడు సంవత్సరాలు. హుషారుగానే ఆడుకుంటాడు. ఇంతకుముందు ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవు. అందరిలానే పరుగెత్తుతాడు, మాట్లాడతాడు. కానీ, వారం రోజులుగా తన నడకలో మార్పు కనిపిస్తున్నది.
ఈ రోజుల్లో పిల్లలు అన్నప్రాశన నాడు కూడా మొబైల్ ఫోన్ అందుకుంటున్నారు! పసితనంలోనే మొబైల్తో దోస్తీ చేస్తున్నారు. బడి పాఠాలు కూడా స్మార్ట్ఫోన్ ద్వారానే అర్థం చేసుకుంటున్నారు! ఆటలు, పాటలు అన్నిటికీ ఆ స్
పిల్లలు ఏదైనా ఇష్టమైన వస్తువునో, ఆటబొమ్మనో చూడగానే.. ఇంటికి రాగానే ఉత్సాహంగా అది కావాలంటూ తల్లిదండ్రులను అడిగేస్తారు. ఆ వెంటనే ‘నో’ అనేస్తారు చాలామంది పేరెంట్స్. అయితే ఆ మాట పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూ�
Raghava Lawrence | ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన సేవా కార్యక్రమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ‘రాఘవ లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా అనేకమందికి సహాయం చేసిన ఆయన, అనాథ పిల్లలకు పెద్�
అద్దెగర్భం లేదా సరొగసి అనేది వైద్యరంగంలో ఒక విప్లవం. అనారోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల సంతానం కలగని దంపతులకు ఇదొక వరం. కానీ, కొందరి ధనాశ మూలంగా సరొగసి విధానం ఒక వ్యాపారంగా మారిపోవడం బాధాకరం.
వానాకాలం, శీతాకాలంలో సాధారణంగా ఫ్లూ విజృంభిస్తుంది. అయితే ఇది అందరిలోనూ తీవ్రమైన లక్షణాలతో ఉండదు. కొంతమందిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల ఫ్లూ ఇన్ఫెక్షన్ని సాధారణ జలుబుగా చాలామంది భావిస్తార
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో చిన్నారుల్లో పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించినా ఒక్కో పిల్లల పోషకాహారం కోసం కేవలం రూ.8 చొప్పున మాత్రమే కేటాయిస్తోంది.