ఆధునిక సాంకేతిక యుగంలో పిల్లల పెంపకం సులభమైన ప్రయాణం కాదని అంటున్నారు సద్గురు. ఓవైపు తీరికలేని షెడ్యూల్తో తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. మరోవైపు పెరుగుతున్న స్క్రీన్ టైమ్, అందివస్తున్న సాంకేతిక ప
Warangal MGM | ఎంజీఎం హాస్పిటల్ పీడియాట్రిక్ వార్డులో దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. వైద్య సేవలు పొందుతున్న చిన్నారులకు అందుతున్న సేవల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
ఇంటికి కొత్తగా వచ్చిన బంధువులతో కొందరు పిల్లలు సరిగ్గా కలవలేరు. సిగ్గు పడుతూ.. బిడియంతో ముడుచుకు పోతారు. ఇంటికొచ్చిన అతిథుల విషయంలోనే కాదు.. క్లాస్లో తోటి విద్యార్థులతోనూ సరిగ్గా కలవలేరు. దాంతో, వారి ఫ్ర�
ఈ సోషల్ మీడియా యుగంలో.. పిల్లల పెంపకం కత్తిమీద సాములా మారుతున్నది. ఫేస్బుక్ పోస్ట్లు; ఇన్స్టా రీల్స్; స్నాప్చాట్ స్ట్రీక్ల మధ్యే నేటితరం పెరుగుతున్నది. స్మార్ట్ గ్యాడ్జెట్లతోనే ఎక్కువ సమయం గడు
బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లోని బాగ్పట్ జిల్లాలో ఆదివారం దారుణం జరిగింది. ఇద్దరు మైనర్లు టీచర్పై పగబట్టి, ఆయన భార్య, పిల్లలను కిరాతకంగా హత్య చేశారు.
కోరింత దగ్గు వల్ల చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. గర్భిణులు టీకాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. కోరింత దగ్గుతో బాధపడేవారు ఊపిరి పీల్చు
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. డైపర్లు వాడటం తప్పనిసరిగా మారింది. అయితే, వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది.. చిన్నారుల్లో ర్యాషెస్ రావడానికి కారణం అవుతుంది.
వారంతా 20 ఏళ్ల క్రితం జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం పాఠశాలలో విద్య నభ్యసించారు. ప్రస్తుతం దేశ, విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ జీవితములో స్థిరపడ్డారు. విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో తాము ఉన్�
వయోజనులైన పిల్లలు వృద్ధులైన తమ తల్లిదండ్రుల బాగోగులను చూసుకోకుంటే వారి ఆస్తిని అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అలాంటి సంతానాన్ని బయటకు వెళ్లగొట్టవచ్చని కీలక తీర్పు వెలువరించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్లో ఈ లక్షణాలతో కూడిన రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే వర్�
పిల్లలు అబద్ధాలు చెప్తున్నారని ఇట్టే తెలిసిపోతుంది. అప్పుడప్పుడు చెబితే ఫర్వాలేదు. కానీ, అన్నిటికీ అబద్ధం చెబుతుంటే మాత్రం.. తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఆదిలోనే వాటికి అడ్డుకట్ట వేయాలి.
మా బాబు వయసు మూడు సంవత్సరాలు. హుషారుగానే ఆడుకుంటాడు. ఇంతకుముందు ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవు. అందరిలానే పరుగెత్తుతాడు, మాట్లాడతాడు. కానీ, వారం రోజులుగా తన నడకలో మార్పు కనిపిస్తున్నది.
ఈ రోజుల్లో పిల్లలు అన్నప్రాశన నాడు కూడా మొబైల్ ఫోన్ అందుకుంటున్నారు! పసితనంలోనే మొబైల్తో దోస్తీ చేస్తున్నారు. బడి పాఠాలు కూడా స్మార్ట్ఫోన్ ద్వారానే అర్థం చేసుకుంటున్నారు! ఆటలు, పాటలు అన్నిటికీ ఆ స్