జంక్ఫుడ్ వెంట పడుతున్న నేటితరం పిల్లలు.. పోషకాహారానికి దూరం అవుతున్నారు. ఈ క్రమంలో చాలామంది సంప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, శరీరానికి అవసరమైన పోషకాల కోసం సహజసిద్ధమైన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్�
వేసవి ఎండల్లో అందరూ డీ హైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం పెద్దలకే తెలుసు. పిల్లలు తమ సమస్యను గుర్తించలేరు. కాబట్టి పెద్దలే పిల్లలకు వేసవిలో దప్పిక తీరుస్తూ ఉండాలి.
నాలుగేండ్ల నిండిన చిన్నారులకు హెల్మెట్ను తప్పనిసరిగా ధరింపచేయాలని ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ సూచించారు. సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య విగ్రహం చౌరస్తాల
పిల్లల దగ్గుముందు సిరప్లు, జలుబు మందులు వాడకంపై నిబంధనలు కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తున్నది. దగ్గు మందు సిరప్, జలుబు మందులను రెండేండ్ల లోపు పిల్లలకు వైద్యులు సూచించకుండా, ఐదేండ్లలోపు పిల్లలు వాడకు�
వేసవి అనగానే.. పిల్లలకు ఈత నేర్పించాలని భావిస్తారు తల్లిదండ్రులు. పల్లెల్లో అయితే వాగులు, బావుల్లో పెద్దలు దగ్గరుండి ఈత కొట్టడం నేర్పిస్తుంటారు. అదే నగరవాసులు పిల్లల్ని స్విమ్మింగ్ పూల్స్కు తీసుకెళ్�
కౌమారం.. ఈ సమయంలోనే పిల్లల్లో శారీరక ఆరోగ్యం, మానసిక బలం రూపుదిద్దుకుంటాయి. ఇతర కీలకమైన జీవనశైలి అలవాట్లు కూడా ఇదే దశలో అలవడుతాయి. అయితే, నేటితరం టీనేజర్లు శారీరకంగా చురుకుగా ఉండటం లేదనేది కాదనలేని వాస్తవ
16 ఏండ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన చట్టాన్ని ఇండోనేషియా శనివారం అమల్లోకి తెచ్చింది. ఈ తరహా నిషేధం విధించిన తొలి ఆగ్నేయాసియా దేశంగా నిలిచింది.
ఇరాన్ ఫుట్బాల్ టీమ్ అందరి మనసులు గెలుచుకుంది.అమెరికా జరిపిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు ఫిఫా ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా నైజీరియాతో జరిగిన పోరులో ఇరాన్ జట్టు..
పిల్లల చదువులపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని జిల్లా విద్యా అధికారి గద్వాల శారద సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలోని మహేశ్వర ఫంక్షన్ హాల్లో ధర్మారం �
క్షయ.. మెల్లగా విస్తరిస్తూ కలవర పెడుతోంది. వ్యాధి కట్టడి కోసం జిల్లా అధికారులు ఒకవైపు ప్రయత్నిస్తున్నా.. మరోవైపు రోగులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో చిన్నారుల్లోనూ ఈ వ్యాధి అధికంగా కన�
హైటెక్ తల్లిదండ్రులు తమ బిడ్డలు మరింత ‘స్మార్ట్'గా ఎదగాలని ఆశపడుతున్నారు. బాల్యం నుంచే ‘ఏఐ’తో సావాసం చేయాలని భావిస్తున్నారు. అందుకే, ఆడుకునేందుకూ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్తో పనిచేసే బొమ్మల్ని కొని�
పిల్లలు పాడైపోతున్నారు. స్మార్ట్ఫోన్లు చేతికొచ్చాక తమమాట వినడంలేదని పేరెంట్స్ గగ్గోలు పెడుతున్నారు. కానీ, వాళ్లిచ్చిన ఫోన్లకే పిల్లలు బానిసలు అవుతున్నారని గ్రహించట్లేదు. ‘మా సమస్యఫోన్ కాదు. మా కోసం
మా మనుమడికి రెండేండ్లు. పుట్టిన తర్వాత వాడి తలమీద ఒక బొడిపెలాగా పెద్దగా వాపు వచ్చింది. అది మెల్లగా తగ్గిపోతుందని డాక్టర్లన్నారు. వాళ్లు చెప్పినట్టుగానే కొన్ని రోజుల తర్వాత అది చిన్నగా అయిపోయింది. ఇప్పుడ