అంగన్వాడీల్లో పిల్లల ఎదుగుదలను నిరంతరం గమనించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో గురువారం సంక్షేమ శాఖ పని తీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ స�
పిల్లలతో సరదాగా పార్కుకు వెళ్తే రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. ఆ ఆనందంతోపాటు తెలియకుండానే కొన్ని సమస్యలూ వెంట తెచ్చుకుంటున్నామని చాలామందికి తెలియదు. ప్రతి పార్క్ గేట్ ముందు పిల్లల కోసం పీచు మిఠాయి, బొ�
భార్యభర్తల మధ్య బంధం.. అకస్మాత్తుగా ముగియదు. అది అసంతృప్తితోనే మొదలవుతుంది. అనుమానంతో బలహీనపడి.. విడాకులతో ముగుస్తుంది. నిజానికి ఈ మార్పు చాలా సూక్ష్మంగా ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ.. బంధానికి బీటలు వా�
ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, డబ్ల్యూహెచ్వో, ఐసీఎంఆర్, యూనిసెఫ్, ఎన్ఐఎన్ కలిసి పిల్లలు ‘జంక్ ఫుడ్, స్వీట్ అండ్ బేవరేజెస్, చక్కెర కలిపిన ఆహారం’ (JUNCS) వల్ల పిల్లలు ఎదుర్కొనే సమస్యలతోపాటు తీ�
పిల్లల్ని ‘క్రమశిక్షణ’లోనే పెంచాలని నేటితరం తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ, ఎక్కువగా ‘శిక్ష’, ‘శిక్షణ’తోనే వారిని దారిలో పెట్టాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్నారులను లేనిపోని ఇబ్బందులకు గురిచ�
నడి వయసు దాటితే మెట్లు ఎక్కడానికే సంకోచిస్తున్న రోజులివి. ముదిమి వచ్చిందంటే అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటారంతా. కానీ, ఎనభై ఆరేండ్ల కిమ్ నోర్ మాత్రం రోజూ సా
పోలీసుశాఖ ఆధ్వర్యంలో అనేక అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా.. షీటీమ్స్ నిఘా పెట్టినా.. అతివలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. గతంలో కన్నా ఈ ఏడాది మహిళలపై హత్యలు, వరకట్న కేసులు, లైంగిక వేధింపుల సంఖ్య పెరిగింది.
పిల్లల పెంపకంపై రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ఆసక్తికర సూచనలు చేశారు. ప్రీ ప్రైమరీ విద్యపై భారత్లోని తల్లిదండ్రులు దృష్టి సారించాలని చెప్పారు. మూడేండ్ల నుంచే పిల్లలను స్కూళ్లకు పంపాలని వారికి ఆమె సూచించారు
మనలో చాలామంది ఉదయం నిద్రలేవగానే చాయ్ తాగితేగాని ఆ రోజును మొదలుపెట్టరు. రోజుకు మూడు నాలుగు సార్లు టీ తాగేవారూ ఉన్నారు. ఇక చలికాలం వచ్చిందంటే ఈ లెక్క పెరుగుతుందే కానీ, తగ్గదు. ఇంట్లో పెద్దలు అస్తమానం టీ తా�
వివాహం, ఉద్యోగం, సంతానం తదితర కామ్యాల కోసం చేసే జపతపాలు, హోమాలు ఆధ్యాత్మిక సాధనలో భాగంగా భావించవచ్చా? కామ్యం నెరవేరడంతో ఈ జప ప్రభావం తీరిపోతుందా వివరించండి?