పోలీసుశాఖ ఆధ్వర్యంలో అనేక అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా.. షీటీమ్స్ నిఘా పెట్టినా.. అతివలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. గతంలో కన్నా ఈ ఏడాది మహిళలపై హత్యలు, వరకట్న కేసులు, లైంగిక వేధింపుల సంఖ్య పెరిగింది.
పిల్లల పెంపకంపై రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ఆసక్తికర సూచనలు చేశారు. ప్రీ ప్రైమరీ విద్యపై భారత్లోని తల్లిదండ్రులు దృష్టి సారించాలని చెప్పారు. మూడేండ్ల నుంచే పిల్లలను స్కూళ్లకు పంపాలని వారికి ఆమె సూచించారు
మనలో చాలామంది ఉదయం నిద్రలేవగానే చాయ్ తాగితేగాని ఆ రోజును మొదలుపెట్టరు. రోజుకు మూడు నాలుగు సార్లు టీ తాగేవారూ ఉన్నారు. ఇక చలికాలం వచ్చిందంటే ఈ లెక్క పెరుగుతుందే కానీ, తగ్గదు. ఇంట్లో పెద్దలు అస్తమానం టీ తా�
వివాహం, ఉద్యోగం, సంతానం తదితర కామ్యాల కోసం చేసే జపతపాలు, హోమాలు ఆధ్యాత్మిక సాధనలో భాగంగా భావించవచ్చా? కామ్యం నెరవేరడంతో ఈ జప ప్రభావం తీరిపోతుందా వివరించండి?
విద్యార్థుల్లో ఊబకాయం పెరుగుతుండటం, చిన్నారుల్లోనూ షుగర్ కేసులు బయటపడుతుండటంతో ప్రత్యేకించి స్కూళ్లల్లో ‘షుగర్బోర్డు’లు ఏర్పాటు చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇవ్వాలా వద్దా అనే భయం మీకు ఉందా? పోర్న్ కంటెంట్ను, నగ్న చిత్రాలను ఆటోమేటిక్గా బ్లాక్ చేసే ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఫోన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
తల్లిదండ్రులకు తమ బిడ్డలందరిపై సమాన ప్రేమ ఉంటుంది. కొందరి విషయంలో ఈ ప్రేమలో తేడా కనిపిస్తుంది. అయితే, తల్లిదండ్రుల ప్రేమలోని ఈ చిన్నచిన్న తేడాలు.. మరో బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపుతాయట.
పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ సభ్య దేశం డెన్మార్క్ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకొస్తున్నది.
మా పాప వయసు ఒక సంవత్సరం. ఆరోగ్యంగా ఉంది. వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్కి వెళ్లినప్పుడు పిల్లలకు ఫోన్ ఇవ్వడం, టీవీ చూపించడం చేయొద్దని పీడియాట్రీషియన్ చెప్పారు.