15 ఏండ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా, వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్లు, ఏఐ చాట్బాట్లు, ఆన్లైన్ గేమింగ్ సేవలను స్వతంత్రంగా ఉపయోగించకుండా పరిమితం చేసే కొత్త వయో ఆధారిత నిబంధనలను యూరోపియన్ యూనియన్(ఈయూ) �
మానవ చరిత్రలో మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా ఐదేండ్లు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సంఖ్య కంటే వృద్ధుల సంఖ్య ఇప్పుడు ఎక్కువగా ఉంది. అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక ప్రకారం 2025లో ఈ జనాభా సంబంధిత మార్పు �
చిన్ని కృష్ణుడంటే వల్లమాలిన అభిమానం చాలామంది తల్లులకు. వన్నెచిన్నెల ఆ చిన్నారి తన గర్భంలో జన్మిస్తే ఆనందించాలన్న తపన. అందరూ యశోదమ్మలు కాలేకపోయినా, శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు తమ బిడ్డనే చిన్ని కృష్ణుడిగ�
జలుబు, దగ్గు నివారణకు ఉపయోగించే క్లోర్ఫెనిరమైన్ మాలియేట్, ఫినైల్ఎఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ మిశ్రమం కలిగిన మందులను నాలుగేండ్ల లోపు వయసు గల పిల్లలకు ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
చిన్నారుల కు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు చదువు చెప్పేది అంగన్వాడీ కేంద్రాలు. కానీ, ఆ సెంటర్లకు ఉపాధ్యాయులు కరువయ్యారు. మండ లంలోని కొత్త ఆగిర్యాలలో రెండు అంగన్వాడీ కేంద్రాలున్నాయి.
కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులుగా బదిలీపై ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న తెలంగాణ వాసుల పిల్లలను కూడా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటా కింద పరిగణించాలని హైకోర్టు తీర్ప
పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ విషయంలో ‘మెటా’ను కేంద్రం హెచ్చరించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైతే, సోషల్ మీడియా వేదికలకు ‘సేఫ్ హార్బర్' లభించదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది.
నేటి బాలలే రేపటి పౌరులు. మన పిల్లలు బాగుంటేనే మనం బాగుంటాం. మనం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందనే విచక్షణతో నాటి కేసీఆర్ సర్కార్ చిన్నారుల చిట్టి గుండెలకు ఆరోగ్యభద్రత
దేశంలో పిల్లలను దత్తత తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రతి ఏడాదీ 26 వేల మంది పిల్లల్ని దత్తత తీసుకోడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నా.. వారికి సరిపోయే స్థాయిలో 0 నుంచి 2 ఏండ్ల లోపు పిల్లలు ఏ�
మోటార్ వాహన నిబంధనలు తమకేం వర్తించవు అన్నట్టుగా నగరంలో వేలాది మారుతీ వ్యాన్లు, మెటాడోర్ వ్యాన్లు, ఆటో డ్రైవర్లు రోడ్లపై యథేచ్చగా పాఠశాల చిన్నారులను ఎక్కించుకొని పరుగులు తీస్తున్నారు. చర్యలు తీసుకోవా
శ్యామ్ అనే విద్యార్థి ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి బరువు 25 కిలోలు. పుస్తకాల బరువు 13 కిలోలు, లంచ్ బాక్స్, స్నాక్స్, వాటర్ బాటిల్ అదనం. అంటే తన బరువులో సగం పైగా ఉన్న పుస్తక
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు అనేక దేశాలు చర్యలు తీసకుంటున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ లాంటి దేశాలు వయో పరిమితిని తీసుకొచ్చాయి.
ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. వైద్యారోగ్య శాఖ కృషి.. తల్లిదండ్రుల్లో పెరిగిన అవగాహన ఫలితంగా రాష్ట్రంలో 14 ఏండ్లుగా పోలియో కేసుల�
నిర్మల్ జిల్లా వైద్యాధికారులు పల్స్ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28(నేటి) నుంచి మూడు రోజులపాటు 0 నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులందరికి చుక్కల మందు వేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొంద�
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు చుక్కల మందు వేస్త�