‘మా బిడ్డలు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి. మా బిడ్డలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎదిగి ఉన్నత స్థాయికి రావాలి’ అని బడుగుల తల్లిదండ్రులు గంపెడాశతో తమ బిడ్డలను గురుకుల స్కూళ్లకు పంపుతున్నా�
తమ పిల్లలు అన్నిట్లోనూ ముందుండాలని ఈతరం తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. అందుకోసం అన్ని విషయాల్లోనూ పక్కాగా ఉంటున్నారు. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం తొందరపడుతున్నారు. ఇలా పిల్లల పెంపకంలో తొందరపాటు వల్ల
పిల్లలకు స్కూల్ అకాడమిక్స్ చాలా ముఖ్యమే. కానీ వాటితో పాటు ఇతర రంగాల్లోనూ ప్రవేశం ఉండటం అవసరం అంటున్నారు జోహో మల్టీనేషనల్ టెక్ కంపెనీ ఫౌండర్ శ్రీధర్ వెంబు. మ్యూజిక్, పొయెట్రీ, మార్షల్ ఆర్ట్స్ లా�
యుద్ధంతో తల్లడిల్లుతున్న గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఆకలితో 100 మందికి పైగా ప్రజలు వీరిలో అధికంగా పిల్లలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ(యూఎన్ ఆర్డబ్ల్యూ)
పిల్లలు పక్కతడిపే అలవాటు తప్పించడానికి సాయంత్రం వేళ పండ్లరసాలు, తియ్యని పానీయాలు తాగించకుండా ఉండాలి. పానీయాలు పగటి వేళలోనే ఇవ్వాలి. పడుకోవడానికి రెండు, మూడు గంటల ముందు వేయించినవి, ఉప్పగా ఉండేవి తినిపించ
నిన్న మొన్నటి తరాల్లో పిల్లల పెంపకమంతా తల్లులే చూసుకునేవారు. తండ్రులు ఎక్కువగా.. సంపాదన, కుటుంబ పోషణ మీద దృష్టిపెట్టేవారు. కానీ, ప్రస్తుత తరం ‘నాన్న’లు మారుతున్నారు. అందులోనూ మిలీనియల్ తండ్రులు పిల్లల ప�
Aadhaar Update | ఏడు సంవత్సరాలు నిండిన పిల్లల ఆధార్లో బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయడం కీలకమని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) పేర్కొంది. పిల్లల తల్లిదండ్రులు ఆధార్ను అప్డేట్ చేయాలని ఎలక్�
ముగ్గురి కంటే ఎక్కువ మందిని కన్నవాళ్లే నిజమైన దేశభక్తులు అని, అలాంటి వారిని గౌరవిద్దామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వింత వ్యాఖ్యలుచేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలోని వెలగపూడి సచివాలయం వ
బాలకార్మిక వ్యవస్థపై ఎక్కుపెట్టిన అస్త్రమే ‘భారతమ్మ ఎక్కడ?’ పద్దెనిమిది ఏండ్లలోపు పిల్లలు బడిబయట ఉంటే, వాళ్లందరూ బాలకార్మికులే. ఒక అంచనా ప్రకారం ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు బాలకార్మిక వ్యవస్థలో చిక్కు
బాల సాహిత్యం ఎప్పుడు వచ్చిందని పరిశీలిస్తే కాలాన్ని ఇదమిత్థంగా లెక్కించడం కష్టమే. రామాయణ, మహాభారత కాలంలోనూ బాలసాహిత్య ప్రక్రియలు ఉన్నట్టు చరిత్ర తెలుపుతున్నది. పంచతంత్రంలోని మొదటి కథలో ఒక గురువు దక్షి
Anganwadi Centre | మారుమూల పల్లెల్లోని చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేసే అంగన్వాడీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తున్నది. ఉద్యోగాలు మొదలుకుని చదువుల దాకా.. అన్నిటా ‘టెక్నాలజీ’నే కీలకపాత్ర పోషిస్తున్నది. ఈక్రమంలో పెద్దల నుంచి పిల్లల వరకు.. ఎక్కువ సమయం స్క్రీన్లతోనే గడపాల్సి వస్తున్నది. �