కన్న తండ్రే కీచకుడిగా మారి కూతురిని లైంగికంగా వేధించేవాడు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో ఆ అమ్మాయికి తెలియలేదు. అసలు ఎవరైనా తన మాట నమ్ముతారా? అనే అనుమానం కలిగింది. ఎందుకంటో తల్లికి ఈ విషయం చెప్పి ఏడిస్తే.. ఆ
తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుని అత్తమామల వద్ద ఉంటున్న వ్యక్తి ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఏకంగా సొంత ఇంటికే కన్నం వేశాడు. బిహార్లోని పునియ జిల్లా పురాబ్ తోలా గ్రామంలో ఈ �
పాట్నా: నిర్మాణంలో ఉన్న ఒక వంతెన గాలి వానకు కూలింది. బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ నాలుగు లైన్ల వంతెనను నిర్మిస్తున్నారు. అగువానీ-సుల్తాన్గంజ్ బ్ర�
పాట్నా : ఆర్జేడీ నాయకుడు, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను త్వరలోనే ఆర్జేడీకి రాజీనామా చేస్తానని తేజ్ ప్రతాప్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆర్జేడీలో నేను మా
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన ఫ్లెక్సీలు దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జిగేల్ మంటున్నాయి. ఈ నెల 27న నిర్వహించే వేడుకలకు సంబంధించిన ఫ్లెక్సీలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వాతావరణంలో దేవుడికి కూడా చల్లగా ఉండాలని ఏసీలు పెట్టించిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంద�
బిహార్లోని భాగల్పూర్, ముంగేర్ పాఠశాల పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నులి పురుగు నివారణా మందులను పాఠశాల యాజమాన్యం ఉచితంగా పంపిణీ చేసింది. ఈ మందు తీసుకున్న 80 మంది విద్యార్థులు తీవ్ర అస�
పశుగ్రాస కుంభకోణానికి సంబంధించి రూ 139 కోట్ల దొరండ ట్రెజరీ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
నాలుగు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఇంధన ధరలను ఎడా పెడా పెంచుతున్న కమలం పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టారు. ఎన్నికలకు ముందు హిజాబ్, హల�
ఇది బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న గంగా ఘాట్. ప్రస్తుతం ఇది విద్యార్థులకు స్టడీ ఘాట్గా మారిపోయింది. వారాంతాల్లో ఇక్కడకు వందలాది మంది విద్యార్థులు చేరుకుని పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. బీహార్తో పాటు �
సికింద్రాబాద్ : బోయిగూడలో అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. గత నెల 23న వేకువ జామున భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టింబర్ డిపోలో ఒక్కసారిగా చెలరేగిన మంటల కారణంగా 11 మంది చెందగా.. తాజ