బీహార్లో ఘటన పట్నా: నకిలీ పత్రాలతో ఏకంగా రైలు ఇంజిన్నే అమ్మేశాడు ఓ ప్రబుద్ధుడు. బీహార్లోని సమస్థిపూర్ రైల్వే డివిజన్లో ఇంజినీర్గా పనిచేస్తున్న రాజీవ్ రంజన్ ఝా ఈ ఘనకార్యం చేశాడు. నకిలీ పత్రాలు సృ
Burnt alive | ఆస్తికోసం ఒక మహిళ మృగంగా మారింది. తన పిన్ని, తమ్ముడిని బ్రతికుండగానే నిప్పటించి హత్య చేసింది. చనిపోతున్న వారి కేకలు విని చుట్టుపక్కలవారు వచ్చిచూడగా.. ఆ మహిళ ఇంకా కిరోసిన్ పోస్తూనే ఉం
image is lodged in Pakistan jail, family performed the last rites as dead | బిహార్లో ఓ వింత ఘటన వెలుగుచూసింది. ఖిలాఫత్నగర్కు చెందిన చావీ ముసాహర్ అనే యువకుడు 12 సంవత్సరాల కిందట
గుర్రం మీద స్వారీ చేస్తూ పెళ్లిమండపానికి చేరుకున్న పెళ్లికూతురు | గుర్రం మీదనే స్వారీ చేస్తూ తనకు కాబోయే వరుడి ఇంటికి వెళ్లిన అనుష్క.. ఆ తర్వాత పెళ్లిమండపానికి వెళ్లింది. పెళ్లికొడుకు మాత్రం కార
పాట్నా: కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత పలువురు రోగులు చూపు కోల్పోయారు. బీహార్లోని ముజఫర్పూర్లో ఈ ఘటన జరిగింది. ముజఫర్పూర్ కంటి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆరుగురు రోగులకు మంగళవారం కంటిశుక్లం శస్త్రచ
పట్నా : బిహార్లో దేవాలయాలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయించుకుని ఆపై పన్నులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కలకలం రేపింది. బిహార్ రాష్ట్ర ధార్మిక ట్రస్ట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం
పాట్నా: బీహార్లోని అధికార పార్టీ జేడీయూ నేత ధర్మేంద్ర కుమార్పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. గురువారం పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో పట్టపగలు ఈ ఘటన జరిగింది. వివాదాస్పద ప్ల�