నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై అధికార పార్టీకి చెందిన నేత దాడిచేశాడు. ఏకంగా ఓ కానిస్టేబుల్పై (Constable) పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించిన ఘటన బీహార్లోని (Bihar) సహర్సాలో (Saharsa) జరిగింది.
Nitish Kumar | ప్రభుత్వం సాధించిన విజయాలను పార్టీలకు ఆపాదించవద్దని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. సుమారు ఏడు పార్టీలతో కూడిన ప్రభుత్వంలోని మంత్రులకు ఈ మేరకు చురకలు వేశారు.
బీహార్ (Bihar) అధికార కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ (Congress) ఎమ్మెల్యే ఇంట్లో ఓ యువకుని మృతదేహం లభించింది. అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Bihar | దసరా నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన దుర్గా పూజా వేడుకల్లో తొక్కిసలాట జరిగి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
బీహార్ సీఎం, ఇండియా కూటమి నేత నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో తిరిగి చేరేది లేదని చెప్పుకొస్తున్న ఆయన బీజేపీ నేతలు తన స్నేహితులని, తాను బతికున్నంత కాలం వా�
బీహార్లోని బక్సర్లో (Buxar) వారం తిరగక ముందే మరో రైలు ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి బక్సర్ పట్టణంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు (Derailed) తప్పింది.
బీహార్లోని బక్సర్ (Buxar) జిల్లా రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ (North-East Express) రైలు పట్టాలు తప్పింది. బుధవారం రాత్రి 9.53 గంటలకు రఘునాథ్పూర్ సమీపంలో ఢిల్లీలోని ఆనంద్ విహార్
బీహార్లో ఒక ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. బక్సర్ జిల్లాలోని రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్కు చెందిన ఐదు బోగీలు బుధవారం సాయంత్రం పట్టాలు తప్పాయి.
Bihar cops dumps body into canal | రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక వ్యక్తి పట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. ముగ్గురు పోలీసులు కలిసి వ్యక్తి మృతదేహాన్ని కాలువలో పడేశారు. (Bihar cops dumps body into canal) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల�
Drowning Deaths | ఒకే రోజు నీట మునిగి 22 మంది మరణించారు. (Drowning Deaths) బీహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒకే రోజు ఈ సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
Bihar Caste Survey | బీహార్లో నిర్వహించిన కులాల సర్వే (Bihar Caste Survey) నివేదికను సోమవారం విడుదల చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఆ రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది ఇతర వెనుకబడిన వర్గాల ( ఓబీసీ)లకు చెందిన వారు.
బీహార్ రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకొన్నది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు.
బీమారంగ సంస్థ ‘ఎల్ బీహార్ జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ‘ఐటీసీ’ (ఇన్ ట్యాక్స్ క్రెడిట్) సౌకర్యాన్ని వాడుకోవటంలో నిబంధనల్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ, వడ్డీతో సహా రూ.290 కోట్లు చెల్లించాలంటూ ఎల్ నోటీసు పంప�