బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలని నితీశ్ ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది. హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ క్యాబినెట్లో ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
వీలైనంత త్వరగా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు.
Cylinder Explodes | బీహార్ (Bihar) రాష్ట్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. సీతామర్హి (Sitamarhi)లోని ఓ ఇంట్లో ఎల్పీజీ సిలిండర్ పేలడం (Cylinder Explodes)తో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Bihar | ఓ ఎస్సైని ఇసుక మాఫియా ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తే అదేమీ కొత్త విషయం కాదంటూ బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇలాంటివి మామూలేనని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ�
హిమాలయ దేశం నేపాల్లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీనిప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ (North India) ప్రకంపణలు (Tremors) వచ్చాయి. 15 సెకన్లపాటు భూమి కంపించింది.
నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై అధికార పార్టీకి చెందిన నేత దాడిచేశాడు. ఏకంగా ఓ కానిస్టేబుల్పై (Constable) పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించిన ఘటన బీహార్లోని (Bihar) సహర్సాలో (Saharsa) జరిగింది.
Nitish Kumar | ప్రభుత్వం సాధించిన విజయాలను పార్టీలకు ఆపాదించవద్దని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. సుమారు ఏడు పార్టీలతో కూడిన ప్రభుత్వంలోని మంత్రులకు ఈ మేరకు చురకలు వేశారు.
బీహార్ (Bihar) అధికార కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ (Congress) ఎమ్మెల్యే ఇంట్లో ఓ యువకుని మృతదేహం లభించింది. అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Bihar | దసరా నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన దుర్గా పూజా వేడుకల్లో తొక్కిసలాట జరిగి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
బీహార్ సీఎం, ఇండియా కూటమి నేత నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో తిరిగి చేరేది లేదని చెప్పుకొస్తున్న ఆయన బీజేపీ నేతలు తన స్నేహితులని, తాను బతికున్నంత కాలం వా�
బీహార్లోని బక్సర్లో (Buxar) వారం తిరగక ముందే మరో రైలు ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి బక్సర్ పట్టణంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు (Derailed) తప్పింది.