బీహార్లోని బక్సర్ (Buxar) జిల్లా రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ (North-East Express) రైలు పట్టాలు తప్పింది. బుధవారం రాత్రి 9.53 గంటలకు రఘునాథ్పూర్ సమీపంలో ఢిల్లీలోని ఆనంద్ విహార్
బీహార్లో ఒక ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. బక్సర్ జిల్లాలోని రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్కు చెందిన ఐదు బోగీలు బుధవారం సాయంత్రం పట్టాలు తప్పాయి.
Bihar cops dumps body into canal | రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక వ్యక్తి పట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. ముగ్గురు పోలీసులు కలిసి వ్యక్తి మృతదేహాన్ని కాలువలో పడేశారు. (Bihar cops dumps body into canal) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల�
Drowning Deaths | ఒకే రోజు నీట మునిగి 22 మంది మరణించారు. (Drowning Deaths) బీహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒకే రోజు ఈ సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
Bihar Caste Survey | బీహార్లో నిర్వహించిన కులాల సర్వే (Bihar Caste Survey) నివేదికను సోమవారం విడుదల చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఆ రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది ఇతర వెనుకబడిన వర్గాల ( ఓబీసీ)లకు చెందిన వారు.
బీహార్ రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకొన్నది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు.
బీమారంగ సంస్థ ‘ఎల్ బీహార్ జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ‘ఐటీసీ’ (ఇన్ ట్యాక్స్ క్రెడిట్) సౌకర్యాన్ని వాడుకోవటంలో నిబంధనల్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ, వడ్డీతో సహా రూ.290 కోట్లు చెల్లించాలంటూ ఎల్ నోటీసు పంప�
బీహార్లోని ముజఫర్పూర్లో పడవ నీట మునిగి 10 మంది చిన్నారులు గల్లంతయ్యారు. ఈ ఘటన గురువారం బాగ్మతి నదిలో చోటుచేసుకున్నది. దాదాపు 30 మంది చిన్నారులు పడవలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బోల్తాపడి మునిగిపోయిం�
Boat Capsize | బీహార్ (Bihar)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం 34 మంది పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ పడవ ముజఫర్పూర్ (Muzaffarpur) జిల్లా బాగ్మతి నది (Bagmati river) లో బోల్తా పడింది (Boat Capsize). ఈ
Viral News | అప్పుడే చీకటి పడుతున్నది. ముఖ్యమంత్రి ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఓ రహదారిపై లారీ ఆగింది. పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడారు. అక్కడ ఎవరు చూసినా ఫొటోలు తీస్తున్నారు. మరికొందరేమో వీడియోలు తీసుకుంట�
వర్షాకాలంలో ఈ వేడేంటి? అసలు వానలు ఎందుకు పడటం లేదు? అంటూ బీహార్కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త రాజ్కుమార్ జా ఏకంగా దేవుడినే ప్రతివాదిగా చేసి కేంద్ర భూ విజ్ఞాన శాఖకు దరఖాస్తు చేశారు.