బీహార్లోని భేజా-బకూర్ మధ్య నిర్మితమవుతున్న వంతెన శుక్రవారం కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, మరో 9 మంది గాయపడ్డారు. రూ.1,200 కోట్లతో నిర్మిస్తున్న ఈ వంతెన పొడవు 10.2 కిలోమీటర్లు. దీని నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతి పెద్ద వంతెనగా రికార్డులకు ఎక్కుతుంది.