Cop Injured | సీఎం కాన్వాయ్లోని కారు ఒక పోలీస్ అధికారిపైకి దూసుకెళ్లింది. వెనుక నుంచి ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ పోలీస్ అధికారి గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ మహిళా డాక్టర్ హిజాబ్ను దించి, ఆమె ముఖాన్ని చూడటంపై విమర్శలు వస్తున్నాయి.
బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రులకు శాఖలను కేటాయించారు. దాదాపు 20 ఏండ్లుగా హోం శాఖను తనవద్దనే పెట్టుకున్న నితీశ్కుమార్ ఈ సారి ఆ శాఖను వదులుకున్నారు.
Bihar : పదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ (Nitish Kumar) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల భాగస్వామి ఎన్డీయే కూటమి కోసం 'హోం శాఖ' (Home Ministry)ను సీఎం వదిలేశారు.
వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న బీహార్లో అధికార జేడీయూ టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు, పలువురు ఆశావహులు పాట్నాలోని సీఎం నితీశ్ కుమార్ అధికార నివాసం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్లో అందరి దృష్టి ముగ్గురు ముఖ్య నాయకులపైనే ఉంది. సీఎం నితీశ్కుమార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్, జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ల రాజకీయ భవిష్యత్తు ఈ ఎ�
యావత్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ శాసనసభ ఎన్నికల సంగ్రామానికి నగారా మోగింది. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
మరికొద్ది నెలల్లో జరిగే బీహార్ శాసనసభ ఎన్నికల్లో సీఎం నితీశ్ కుమార్తో తలపడేందుకు ఒకప్పటి ఆయన సన్నిహితులు ప్రశాంత్ కిశోర్, ఆర్సీపీ సింగ్ చేతులు కలిపారు. కేంద్ర మాజీ మంత్రి సింగ్ తాను ఆర్నెల్ల క్�
Lathi charge | బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్కుమార్ (Nitish Kumar) నివాసం ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీహార్ పబ్లిక్ కమిషన్ (BPSC) నిర్వహించిన టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్-3 (TRE-3) పరీక్ష రాసిన అభ్యర్థుల�
కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణలోనే కులగణనను కూడా చేర్చాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రకటించింది.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ జాతీయ గీతాన్ని అగౌరపర్చారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో పక్కనున్న వారితో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. అలాగే సైగలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. ఆర్జేడీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మొబైల్ ఫోన్ వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే పదేళ్లలో ప్రపంచం అంతం అవుతుందని అన్నారు.