అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్లో అందరి దృష్టి ముగ్గురు ముఖ్య నాయకులపైనే ఉంది. సీఎం నితీశ్కుమార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్, జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ల రాజకీయ భవిష్యత్తు ఈ ఎ�
యావత్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ శాసనసభ ఎన్నికల సంగ్రామానికి నగారా మోగింది. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
మరికొద్ది నెలల్లో జరిగే బీహార్ శాసనసభ ఎన్నికల్లో సీఎం నితీశ్ కుమార్తో తలపడేందుకు ఒకప్పటి ఆయన సన్నిహితులు ప్రశాంత్ కిశోర్, ఆర్సీపీ సింగ్ చేతులు కలిపారు. కేంద్ర మాజీ మంత్రి సింగ్ తాను ఆర్నెల్ల క్�
Lathi charge | బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్కుమార్ (Nitish Kumar) నివాసం ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీహార్ పబ్లిక్ కమిషన్ (BPSC) నిర్వహించిన టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్-3 (TRE-3) పరీక్ష రాసిన అభ్యర్థుల�
కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణలోనే కులగణనను కూడా చేర్చాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రకటించింది.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ జాతీయ గీతాన్ని అగౌరపర్చారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో పక్కనున్న వారితో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. అలాగే సైగలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. ఆర్జేడీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మొబైల్ ఫోన్ వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే పదేళ్లలో ప్రపంచం అంతం అవుతుందని అన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పర్యటనను పురస్కరించుకుని అధికారులు ఏర్పాటు చేసిన వందలాది పూలకుండీలను ప్రజలు చోరీ చేశారు. ఈ వింత ఘటన బక్సర్లో శనివారం చోటు చేసుకుంది.
బీహార్ సీఎం నితీశ్కుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్కు భారతరత్న ప్రకటించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీహార్ అభివృద్ధి కోసం నితీశ్ కృషి చే�
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి తనదైన శైలిలో వ్యవహరించారు. పోలీస్ రిక్రూమ్మెంట్ను వేగవంతం చేయాలంటూ చేతులు జోడించి డీజీపీని అభ్యర్థించారు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ వీడియో �
స్మార్ట్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా బీహార్లోని పలు గ్రామాల ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టినప్పటి నుంచి కరెంట్ బిల్లులు రెండు, మూడు రెట్లు ఎక్కువగా వస్తున్నట్టు వాపోయారు. మీట�