బీహార్ సీఎం నితీశ్కుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్కు భారతరత్న ప్రకటించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీహార్ అభివృద్ధి కోసం నితీశ్ కృషి చే�
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి తనదైన శైలిలో వ్యవహరించారు. పోలీస్ రిక్రూమ్మెంట్ను వేగవంతం చేయాలంటూ చేతులు జోడించి డీజీపీని అభ్యర్థించారు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ వీడియో �
స్మార్ట్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా బీహార్లోని పలు గ్రామాల ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టినప్పటి నుంచి కరెంట్ బిల్లులు రెండు, మూడు రెట్లు ఎక్కువగా వస్తున్నట్టు వాపోయారు. మీట�
కేంద్ర బడ్జెట్లో బీహార్ రాష్ట్రంపై బీజేపీ సర్కారు వరాల జల్లు కురిపించింది. బీహార్లో అధికారంలో ఉన్న జేడీయూ ఎంపీల మద్దతుపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ర్టానికి నిధుల వరద పారించింది. తెల�
Lightning strikes | బీహార్ (Bihar) లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పిడుగులు (Lightning strikes) పడ్డాయి. ఈ పిడుగుల కారణంగా గడిచిన 24 గంటల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఈ ఘటనలు చో�
కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు మిత్రపక్షమైన జేడీయూ నుంచి అప్పుడే సెగ మొదలైంది. బీహార్కు ప్రత్యేక క్యాటగిరీ హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జేడీయూ పార్టీ జాతీ�
ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఘన కీర్తి కలిగిన నలంద విశ్వవిద్యాలయం విలసిల్లిన చోట కొత్తగా నిర్మించిన ఆ యూనివర్సిటీ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు.
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్కు ప్రధాన మంత్రి పదవి ఇస్తామని ‘ఇండియా కూటమి నేతలు ఆఫర్ చేశారని జేడీయూ నేత కేసీ త్యాగి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
నితీశ్ నిజంగానే కింగ్ మేకర్ అయితే బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా తీసుకురావాలన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన చేయించాలని వెల్లడించారు. ఇదే ఆయనకు మంచి అవకాశం అని చెప్పారు.
CM Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలుబడనున్న నేపథ్యంలో ఆ ఇద్దరి భేటీ కీలకంగా మారింది. అయితే ఈ భేటీ గురించి ఎటువంటి అధిక
ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) స్పందించారు. వ్యక్తిగత దూషణ వల్ల �
బీహార్లోని నవాదాలో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో రాష్ట్ర సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తడబాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ‘4,000’కు పైగా సీట్లు గెలుచుకుంటుందంటూ వ్యాఖ్యాని