కేంద్ర బడ్జెట్లో బీహార్ రాష్ట్రంపై బీజేపీ సర్కారు వరాల జల్లు కురిపించింది. బీహార్లో అధికారంలో ఉన్న జేడీయూ ఎంపీల మద్దతుపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ర్టానికి నిధుల వరద పారించింది. తెల�
Lightning strikes | బీహార్ (Bihar) లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పిడుగులు (Lightning strikes) పడ్డాయి. ఈ పిడుగుల కారణంగా గడిచిన 24 గంటల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఈ ఘటనలు చో�
కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు మిత్రపక్షమైన జేడీయూ నుంచి అప్పుడే సెగ మొదలైంది. బీహార్కు ప్రత్యేక క్యాటగిరీ హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జేడీయూ పార్టీ జాతీ�
ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఘన కీర్తి కలిగిన నలంద విశ్వవిద్యాలయం విలసిల్లిన చోట కొత్తగా నిర్మించిన ఆ యూనివర్సిటీ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు.
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్కు ప్రధాన మంత్రి పదవి ఇస్తామని ‘ఇండియా కూటమి నేతలు ఆఫర్ చేశారని జేడీయూ నేత కేసీ త్యాగి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
నితీశ్ నిజంగానే కింగ్ మేకర్ అయితే బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా తీసుకురావాలన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన చేయించాలని వెల్లడించారు. ఇదే ఆయనకు మంచి అవకాశం అని చెప్పారు.
CM Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలుబడనున్న నేపథ్యంలో ఆ ఇద్దరి భేటీ కీలకంగా మారింది. అయితే ఈ భేటీ గురించి ఎటువంటి అధిక
ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) స్పందించారు. వ్యక్తిగత దూషణ వల్ల �
బీహార్లోని నవాదాలో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో రాష్ట్ర సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తడబాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ‘4,000’కు పైగా సీట్లు గెలుచుకుంటుందంటూ వ్యాఖ్యాని
బీహార్లోని సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన (Under Construction Bridge) కుప్పకూలింది. దీంతో ఒకరు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సుపాల్ జిల్లాలోని మరీచా సమీపంలో భేజా మరియు బకౌర్ మధ్య కోసీ నదిపై (Kosi river) భారీ
CM Nitish Kumar | ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన నామినేషన్ను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల అధికారికి మంగళవారం సమర్పించారు. ఈ ఏడాది మే తొలి వారంలో నితీశ్ కుమార్ ఎమ్మెల్సీ పదవీ �
బీహార్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా ఈ కొత్త పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్తో విడిపోయాక ఉపేంద్ర కొత్త పార్టీన�
బీహార్ సీఎం నితీశ్కుమార్ బీజేపీతో పొత్తు తెంచుకొని వెనక్కి రావాలని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు. నితీశ్తో కలిసి పనిచేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు.