Bihar | పాట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ వద్దకు దూసుకెళ్లేందుకు ఓ యువకుడు యత్నించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆ
వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP) ఓటమే లక్ష్యంగా బీహార్ రాజధాని పాట్నాలో (Patna) ప్రతిపక్షాల నాయకులు (Opposition Meeting) నేడు సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో విపక్ష మీటింగ్పై మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చ
ప్రతిపక్షంలో (Opposition) ప్రధాని మోదీ (PM Modi) కంటే చాలా అనుభవజ్ఞలైన నాయకులు ఉన్నారని బీహార్ (Bihar) ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) అన్నారు.
Bihar | పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు హిందూస్తానీ అవాం మోర్చా పార్టీ షాకిచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు, మంత్రి సంతోష్ సుమన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సుమన్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ
త్వరలో జరగనున్న విపక్షాల భేటికి పార్టీ అధ్యక్షులను మాత్రమే పంపాలని, ఆయా పార్టీల తరఫున వేరెవ్వరినీ అనుమతించమని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ వంతెన నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ను అందిస్తున్నారో తెలియదు.. అసలు ఈ వంతెనను ప్రజలు ఎప్పటికైనా ఉపయోగించుకుంటారో లేదో.. బీహార్లోని (Bihar) భాగల్పూర్లో (Bhagalpur) గంగా నదిపై (Ganga River) నిర్మితమవుతున్న బ్రిడ్జిపై (Br
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయాలన్న బీహార్ సీఎం నితీశ్కుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కలిసి మాట్లాడిన మరుసటి రోజే బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఝలక్ ఇచ్చారు.
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటవ్వాల్సిన అవసరం ఉన్నదని, లేదంటే దేశ చరిత్రనే బీజేపీ మార్చుతుందని బీహార్ సీఎం నితీశ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికల�
బీహార్లో మరోసారి కల్తీ మద్యం కలకలం రేగింది. తాజాగా 20 మందిని బలితీసుకొన్నది. తూర్పు చంపారన్ జిల్లా మోతిహరి ప్రాంతంలో శుక్రవారం రాత్రి కల్తీ మద్యం తాగి 20 మంది మరణించగా, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నద
Bihar CM Nitish Kumar : బీహార్లో రెండో దశ కుల గణన జరుగుతోంది. ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు కుల ఆధారిత వివరాలను సేకరించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ తన సమాచారాన్ని ఇవ్వనున్నారు.