జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్కుమార్పై ఇటీవల విమర్శలు చేస్తున్న పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్మన్ ఉపేంద్ర కుష్వాహా జేడీయూను వీడనున్నట్టు సమాచారం.
సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలోని విపక్షాలను ఒకే వేదిక మీదికి తీసుకురావాలన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో
Bihar | బీహార్లో కులాల వారీగా జనగణన ప్రారంభమయింది. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో రెండు దశల్లో కులాల వారీగా లెక్కించనున్నారు. ఈ సందర్భంగా కులం, ఉప కులం, మతం, ఆర్థిక పరిస్థితి వంటి
Liquor | బీహార్లో మద్యపానంపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉన్నది. అయినా తరచుగా మందు లభిస్తూనే ఉన్నది. కల్తీ మద్యం తాగి ప్రజలు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుని
Bihar | బీహార్లోని సరణ్ జిల్లాలోని పలు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కల్తీ మద్యం సేవించడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది బాధితులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స
Nitish on BJP | తనకు మరోసారి బిహార్ సీఎం పదవి గానీ, ప్రధాని పీఠంపై ఎక్కాలన్న కోరికలు గానీ లేవని సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికలను తేజస్వీ యాదవ్ నేతృత్వంలోనే ఎదుర్కొంటామని ఆయన వెల్లడ
CM Nitish Kumar | బీజేపీతో మరోసారి జతకట్టే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. ఇకపై తాము సోషలిస్టులతో మాత్రమే కలిసి పనిచేస్తామని జేడీయూ చీఫ్ స్పష్టం చేశారు.
Tejashwi Yadav | ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న తొందర తనకేమీ లేదని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రకటించారు. వచ్చే ఏడాది సీఎంగా బాధ్యతలు చేపడతాడని జరుగుతున్న ప్రచారాన్ని
Sonia Gandhi | చ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు
పాట్నా, సెప్టెంబర్ 2: అవినీతిపరులపై కేంద్రం తీసుకుంటున్న చర్యలతో రాజకీయాల్లో కొత్త కలయికలు చోటుచేసుకుంటున్నాయని, అవినీతిపరులను రక్షించేందుకు కొందరు బహిరంగంగా ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ గురువా
Kartik Kumar | క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి డిమోట్ చేశారు. తనకు గతంలో కంటే తక్కువ స్థాయి పదవి కేటాయించడంతో అలిగిన ఆ మంత్రి గంటల వ్యవధిలో రాజీనామా చేశారు. క్షణాల్లోనే �
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికి మార్గదర్శనంగా నిలిచాయని బిహర్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. ముందుగా సీఎం కేసీఆర్
హైదరాబాద్ : ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు బయల్దేరి వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు గా
CM Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది. దీంతో కాన్వాయ్లోని కార్ల నాలుగు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆ కార్లలో సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) లేరనుకోండి.