బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సంబంధాలుంటాయా? ఉండవా? ఇలాంటి సందిగ్ధంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన మాజీ బాస్తో భేటీ అయ్యారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పీకే భేటీ అయ్యారు. ఇద్దర
కర్నాటకలో సాగుతున్న హిజాబ్ వివాదం అర్ధరహితమని బిహార్ సీఎం నితీష్ కుమార్ సోమవారం వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు.
17 doctors involved in IMA program got infected, Bihar CM Nitish also attended | బిహార్లో కరోనా కలకలం సృష్టించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి పాల్గొన్న సమావేశంలో వైద్యులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో సర్వత్రా ఆందోళన
CM Nitish kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish kumar) కంటే అతని కొడుకు ఐదింతల ధనవంతుడు. అవును ప్రభుత్వ గణాంకాలు ఇవే పేర్కొంటున్నాయి. డిసెంబర్ 31న సీఎం సహా మంత్రులు తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను
పాట్నా: బీహార్కు ప్రత్యేక హోదా అవసరం లేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత రేణుదేవి రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం కౌంటర్ ఇచ్చారు. ‘ప్రత్యేక హోదా వలన రాష్ర్�
Bihar | బీహార్లోని గోపాల్గంజ్, వెస్ట్ చంపారన్ జిల్లాల్లో విషాదం నెలకొంది. నకిలీ మద్యం సేవించి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెస్ట్ చంపారన్ జిల్లాలోని తెల్హువా గ�
పట్నా : బిహార్ రాజధాని పట్నాలో రూ 220 కోట్లతో నిర్మించిన రాష్ట్ర హైవేను సీఎం నితీష్ కుమార్ ప్రారంభించిన రోజే రహదారిపై పగుళ్లు బయటపడ్డాయని ఆర్జేడీ నేత చంద్రహాస్ చౌపల్ పేర్కొన్నారు. హైవే నిర్మ�
Lalan Singh elected JD(U) national President : జనతాదళ్ (యునైటెడ్) జాతీయాధ్యక్షుడిగా రాజీవ్రంజన్ సింగ్ అలియాస్ లాలన్సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియమాకాన్ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం సాయంత్రం ప్రకటించారు
పాట్నా: కొత్త టెక్నాలజీ ఖచ్చితంగా సమస్యలను సృష్టిస్తుందని, ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. పలువురు ప్రముఖుల మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ‘పెగాసస్ ప్
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ విమర్శించారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కేసు నమోద
పాట్నా : బీహార్లో మళ్లీ కాలేజీలు తెరుచుకున్నాయి. ఇవాళ్టి నుంచి ఆ రాష్ట్రంలో 11, 12వ తరగతులకు కాలేజీలు ప్రారంభం అయ్యాయి. చాన్నాళ్ల తర్వాత మళ్లీ కాలేజీకి రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తు�
పాట్నా: బీహార్లో కొత్త ఆంక్షలను ప్రకటించారు. కోవిడ్ వల్ల లాక్డౌన్ నుంచి మినహాయింపు కల్పించారు. మరో వారం రోజుల పాటు కొత్త ఆంక్షలు అమలులో ఉంటాయి. జూన్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆంక్షలు వర్త�