రూ. 610 కోట్ల నష్టం | యాస్ తుపాన్ కారణంగా రాష్ట్రంలో రూ. 610 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది.
గురువారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తుపాన్ ప్రభావంతో జరిగిన నష్టం, పునరుద్ధరణ పనులపై ఉన�
బిహార్లోని అమ్మాయిలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుభవార్తను అందించారు. మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో అమ్మాయిలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయంచారు
కరోనా టెస్ట్| కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించి న
పాట్నా: బీహార్లో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించారు. జూన్ ఒకటో తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో ఈ అంశాన్�
లాక్డౌన్లో పెండ్లిళ్లపై నిషేధం విధించాలని ఓ యువకుడు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను వేడుకున్నడంట. కరోనాను నిరోధించడంపై ఈ యువకుడికి ఎంత ప్రేమ అని అందరూ సంతోషించారంట
బిహార్లో కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ విధించినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
పాట్నా : కొవిడ్ విజృంభన నేపథ్యంలో పెండ్లిళ్లు, ఇతర సామూహిక కార్యాక్రమాలను వాయిదా వేసుకోవాల్సిందిగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 10 రోజుల లాక్డౌన్ ప్రకటన వెల�
బిహార్లో మే 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ లాక్డౌన్ | బిహార్లో పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
బీహార్లో విద్యాసంస్థల మూసివేత | బీహార్లో అన్నీ పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు ఈ నెల 11 వరకు మూసివేయాలని ఆ రాష్ట్ర సంక్షోభ నిర్వహణ బృందం నిర్ణయించింది.