Lalan Singh elected JD(U) national President : జనతాదళ్ (యునైటెడ్) జాతీయాధ్యక్షుడిగా రాజీవ్రంజన్ సింగ్ అలియాస్ లాలన్సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియమాకాన్ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం సాయంత్రం ప్రకటించారు
పాట్నా: కొత్త టెక్నాలజీ ఖచ్చితంగా సమస్యలను సృష్టిస్తుందని, ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. పలువురు ప్రముఖుల మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ‘పెగాసస్ ప్
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ విమర్శించారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కేసు నమోద
పాట్నా : బీహార్లో మళ్లీ కాలేజీలు తెరుచుకున్నాయి. ఇవాళ్టి నుంచి ఆ రాష్ట్రంలో 11, 12వ తరగతులకు కాలేజీలు ప్రారంభం అయ్యాయి. చాన్నాళ్ల తర్వాత మళ్లీ కాలేజీకి రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తు�
పాట్నా: బీహార్లో కొత్త ఆంక్షలను ప్రకటించారు. కోవిడ్ వల్ల లాక్డౌన్ నుంచి మినహాయింపు కల్పించారు. మరో వారం రోజుల పాటు కొత్త ఆంక్షలు అమలులో ఉంటాయి. జూన్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆంక్షలు వర్త�
రూ. 610 కోట్ల నష్టం | యాస్ తుపాన్ కారణంగా రాష్ట్రంలో రూ. 610 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది.
గురువారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తుపాన్ ప్రభావంతో జరిగిన నష్టం, పునరుద్ధరణ పనులపై ఉన�
బిహార్లోని అమ్మాయిలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుభవార్తను అందించారు. మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో అమ్మాయిలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయంచారు
కరోనా టెస్ట్| కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించి న
పాట్నా: బీహార్లో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించారు. జూన్ ఒకటో తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో ఈ అంశాన్�
లాక్డౌన్లో పెండ్లిళ్లపై నిషేధం విధించాలని ఓ యువకుడు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను వేడుకున్నడంట. కరోనాను నిరోధించడంపై ఈ యువకుడికి ఎంత ప్రేమ అని అందరూ సంతోషించారంట
బిహార్లో కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ విధించినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
పాట్నా : కొవిడ్ విజృంభన నేపథ్యంలో పెండ్లిళ్లు, ఇతర సామూహిక కార్యాక్రమాలను వాయిదా వేసుకోవాల్సిందిగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 10 రోజుల లాక్డౌన్ ప్రకటన వెల�
బిహార్లో మే 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ లాక్డౌన్ | బిహార్లో పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.