పాట్నా : బిహార్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. పాట్నాలోని రాజ్భవన్లో కొత్త మంత్రులతో గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ఉప ము�
పాట్నా : బిహార్లో జేడీయూ మహాకూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీశ్కుమార్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొనసాగగా.. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత తేజస్వియాదవ్తో క�
నేడు పార్టీ కీలక నేతలతో సమావేశం ఆర్జేడీ, కాంగ్రెస్తో పొత్తుపై భేటీలో చర్చ?! సోనియాతో ఇప్పటికే ఫోన్లో మంతనాలు బీజేపీని వీడితే జేడీయూతో కలిసేందుకు సిద్ధం ఆర్జేడీ, వామపక్ష పార్టీల కీలక ప్రకటన పాట్నా, ఆగస్ట�
Lightning | బీహార్లో పిగుడుపాటుకు 16 మంది బలయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు పెద్దఎత్తున పిడుగులు (Lightning) పడ్డాయి. దీంతో ఒక్క రోజులోనే పిడుగుపాటుతో 1
కేంద్రప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో సొంతంగా కులగణన నిర్వహించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం అఖిలపక్ష సమావేశం అనంతరం ఈ ప్రకటన చేసింది. కేంద్రంలోని బీజేపీ కుల జనగణనను వ్యతి�
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం ఇంజినీరింగ్ కాలేజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా తాను చదివే రోజులను గుర్తు తెచ్చుకున్నారు. విద్యార్థులందర్నీ నవ్వించారు. తాను ఇంజినీరింగ్ చదువుకున్న
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2004-09 సమయలో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇప్పిచ్చినందుకు ప్రతిఫలంగా అభ్యర
ఆయనో ఎమ్మెల్యే. ఓ వివాహంలో యువతిని చూడగానే మైమరిచిపోయారు. ఫ్లైయింగ్ కిస్ ఇచ్చేశారు. డబ్బులు వెదజల్లడం కూడా చేసేశాడు. అంతే కాకుండా ఓ యువతితో డ్యాన్స్ కూడా చేసేశారు. ఆ యువతిని చూడగానే.. ఇవన్నీ చ�
ఆర్జేడీ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీకి సీఎం నితీశ్ కుమార్ హాజరయ్యారు. ఇప్పుడు రాజకీయంగా ఇదో పెద్ద వార్త అయి కూర్చుంది. బిహార్లో రాజకీయ పరిస్థితి మారిపోతోందని, జేడీయూ, ఆర్జేడీ మళ్లీ దగ్గరవుతు�
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లనున్నారా? మారిన జాతీయ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్తకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని పదవి రేసులో నితీశ్ పేరు చాలా సార్లే
పాట్నా, మార్చి 27: బీహార్ సీఎం నితీశ్కుమార్పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. భక్తియార్పూర్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడు శిల్భధ్ర యాజీ నివాళి కార్యక్రమానికి హాజరైన సమయంలో యువకుడు స�