పాట్నా, సెప్టెంబర్ 2: అవినీతిపరులపై కేంద్రం తీసుకుంటున్న చర్యలతో రాజకీయాల్లో కొత్త కలయికలు చోటుచేసుకుంటున్నాయని, అవినీతిపరులను రక్షించేందుకు కొందరు బహిరంగంగా ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ గురువా
Kartik Kumar | క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి డిమోట్ చేశారు. తనకు గతంలో కంటే తక్కువ స్థాయి పదవి కేటాయించడంతో అలిగిన ఆ మంత్రి గంటల వ్యవధిలో రాజీనామా చేశారు. క్షణాల్లోనే �
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికి మార్గదర్శనంగా నిలిచాయని బిహర్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. ముందుగా సీఎం కేసీఆర్
హైదరాబాద్ : ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు బయల్దేరి వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు గా
CM Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది. దీంతో కాన్వాయ్లోని కార్ల నాలుగు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆ కార్లలో సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) లేరనుకోండి.
పాట్నా : బిహార్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. పాట్నాలోని రాజ్భవన్లో కొత్త మంత్రులతో గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ఉప ము�
పాట్నా : బిహార్లో జేడీయూ మహాకూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీశ్కుమార్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొనసాగగా.. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత తేజస్వియాదవ్తో క�
నేడు పార్టీ కీలక నేతలతో సమావేశం ఆర్జేడీ, కాంగ్రెస్తో పొత్తుపై భేటీలో చర్చ?! సోనియాతో ఇప్పటికే ఫోన్లో మంతనాలు బీజేపీని వీడితే జేడీయూతో కలిసేందుకు సిద్ధం ఆర్జేడీ, వామపక్ష పార్టీల కీలక ప్రకటన పాట్నా, ఆగస్ట�
Lightning | బీహార్లో పిగుడుపాటుకు 16 మంది బలయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు పెద్దఎత్తున పిడుగులు (Lightning) పడ్డాయి. దీంతో ఒక్క రోజులోనే పిడుగుపాటుతో 1
కేంద్రప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో సొంతంగా కులగణన నిర్వహించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం అఖిలపక్ష సమావేశం అనంతరం ఈ ప్రకటన చేసింది. కేంద్రంలోని బీజేపీ కుల జనగణనను వ్యతి�
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం ఇంజినీరింగ్ కాలేజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా తాను చదివే రోజులను గుర్తు తెచ్చుకున్నారు. విద్యార్థులందర్నీ నవ్వించారు. తాను ఇంజినీరింగ్ చదువుకున్న
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2004-09 సమయలో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇప్పిచ్చినందుకు ప్రతిఫలంగా అభ్యర
ఆయనో ఎమ్మెల్యే. ఓ వివాహంలో యువతిని చూడగానే మైమరిచిపోయారు. ఫ్లైయింగ్ కిస్ ఇచ్చేశారు. డబ్బులు వెదజల్లడం కూడా చేసేశాడు. అంతే కాకుండా ఓ యువతితో డ్యాన్స్ కూడా చేసేశారు. ఆ యువతిని చూడగానే.. ఇవన్నీ చ�