Pappu Yadav | బీహార్ నాయకుడు పప్పు యాదవ్ (Pappu Yadav) లోక్సభ ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు. జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. బుధవారం ఢిల్లీలో అధికారికంగా ఆ పార్టీలో చేరారు.
Lok Sabha Elections | బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సీట్ల లెక్క తేలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకుగాను అధికార ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ 17 స్థానాల్లో, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్�
lok sabha polls: బీహార్లో ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల పంపకంపై డీల్ కుదిరింది. ఆ రాష్ట్రంలో లోక్సభకు బీజేపీ 17 స్థానాల నుంచి పోటీ చేయనున్నది. ఇక జేడీయూ 16 స్థానాలు, ఎల్జేపీ 5 స్థానాల నుంచి పోటీ చేయనున్నాయి.
Tej Pratap Yadav | బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో పాట్నాలోని రాజే�
Bihar BJP | బీహార్లో బీజేపీ డామినేషన్ కనిపిస్తున్నది. మొత్తం 40 ఎంపీ స్థానాలకుగాను అత్యధికంగా 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నది. తిరిగి ఎన్డీయే కూటమిలో చేరిన సీఎం నితీశ్ కుమార్కు చెందిన జేడీ(యూ) గతంలో 1
videographer elopes with groom's sister | ఒక వీడియోగ్రాఫర్ పెళ్లిలో వీడియోలు తీశాడు. ఆ తర్వాత వరుడి సోదరితో కలిసి పారిపోయాడు. ఆమె తండ్రి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశాడు. వీడియోగ్రాఫర్, అతడితో వెళ్లిన మహిళ కోసం వెతుకుతున్న�
Patna Court Blast | బిహార్ పాట్నా సివిల్ కోర్టు కాంప్లెక్ వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ఘటనలో ఇద్దరు మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాయ్ఫ్రెండ్ను ఇంటికి పిలిచి ఓ మహిళ అతడి మర్మాంగాలను కోసేసింది. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని నిర్దాక్షిణ్యంగా రోడ్డుపైన పడేసింది. బీహార్లోని బక్సర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
CM Nitish Kumar | ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన నామినేషన్ను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల అధికారికి మంగళవారం సమర్పించారు. ఈ ఏడాది మే తొలి వారంలో నితీశ్ కుమార్ ఎమ్మెల్సీ పదవీ �
Army plane | భారత ఆర్మీకి చెందిన ఓ చిన్న విమానానికి (Army plane) పెను ప్రమాదం తప్పింది. ట్రైనింగ్ సెషన్లో ఉండగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది (mid air glitch).
ప్రధాని మోదీపై ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ హిందువే కాదని, తల్లి మరణించిన తర్వాత ఆయన గుండు కూడా చేయించుకోలేదని ఆరోపించారు.
బీహార్లోని (Bihar) కైమూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు.. దేవ్కాళి గ్రామం వద్ద జాత