బీహార్లో మరో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ముందు ఇప్పటివరకు మహాఘటబంధన్ భాగస్వామిగా ఉన్న సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ శాసనసభా పక్ష నేత మెహబూబ్
Bihar Congress MLAs in Hyderabad | బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం ఈ నెల 12న అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు.
Students Create Ruckus | విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు ఆలస్యంగా వచ్చారు. వారిని లోనికి అనుమతించకపోవడంతో గేటు వద్ద రచ్చ రచ్చ చేశారు. (Students Create Ruckus) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముఖ్యమంత్రి పీఠం కోసం తరచూ కూటములు మార్చే జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఇంత స్వల్ప వ్యవధిలో అతడు కూటమి ఎందుకో మారాడో �
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు బీహార్లోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్కు రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్న�
బీహార్లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆదివారం ఉదయం తన సీఎం పదవికి రాజీనామా చేస్తూ ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బ�
Tejashwi Yadav | బీహార్ సీఎం నితీశ్కుమార్ ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి మహాకూటమి సర్కారును రద్దు చేయమని గవర్నర్ను కోరిన నితీశ్�
Prashant Kishore : బిహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసిన అనంతరం రాజకీయ పరిణామాలపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు
బీహార్లో చోటుచేసకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) స్పందించారు. బొందిలో ప్రాణమున్నంత వరకు మతతత్వ శక్తులపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.