Jitan Ram Manjhi | బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి తాను మద్దతిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకున్నానని మాజీ సీఎం, హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితన్ రామ్ మాంఝీ తెలిపారు. తన సహకారం లేకపోతే నితీశ్ కుమా�
Mob attacks cops, journalists | రెండు రోజుల కింద అదృశ్యమైన మహిళ శవమై కనిపించింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహించారు. ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో పోలీసులపై దాడి చేశారు. ఒక పోలీస్ వాహనానికి నిప్పుపెట్టారు. న్యూస�
బీహార్ సీఎం నితీశ్కుమార్ బీజేపీతో పొత్తు తెంచుకొని వెనక్కి రావాలని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు. నితీశ్తో కలిసి పనిచేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
Lalu Prasad Yadav | బీహార్ సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్కు తలుపులు తెరిచే ఉన్నాయని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) అన్నారు. మహాకూటమిలోకి తిరిగి వస్తే పరిశీలిస్తామని చెప్పారు.
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్లో జోరుగా సాగుతోంది. రాహుల్ యాత్ర శుక్రవారం ససారం చేరుకోగా బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ యాత్రలో పాల్గొన్నారు.
AIMIM: ఎంఐఎం పార్టీ నేత అబ్దుల్ సలామ్ అలియాస్ అస్లమ్ ముఖియాను బీహార్లో కాల్చి చంపారు. గోపాల్గంజ్లో ఈ ఘటన జరిగింది. బైక్ మీద వచ్చిన కొందరు దుండగలు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.
జేడీయూ చీఫ్ నితీశ్కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సోమవారం బీహార్ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోబోతున్నది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆర్జేడీ, జేడీయూ సహా వివిధ పార్టీలు వారిని గృహ నిర్బంధంలో ఉ�
బీహార్లో మరో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ముందు ఇప్పటివరకు మహాఘటబంధన్ భాగస్వామిగా ఉన్న సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ శాసనసభా పక్ష నేత మెహబూబ్
Bihar Congress MLAs in Hyderabad | బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం ఈ నెల 12న అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు.
Students Create Ruckus | విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు ఆలస్యంగా వచ్చారు. వారిని లోనికి అనుమతించకపోవడంతో గేటు వద్ద రచ్చ రచ్చ చేశారు. (Students Create Ruckus) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముఖ్యమంత్రి పీఠం కోసం తరచూ కూటములు మార్చే జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఇంత స్వల్ప వ్యవధిలో అతడు కూటమి ఎందుకో మారాడో �