బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ పిట్ట కొంచెం కూత ఘనమని నిరూపించాడు. 12 ఏండ్ల ప్రాయంలోనే దేశవాళీ రంజీ టోర్నీలో అరంగేట్రం చేసి ఔరా అనిపించాడు. శుక్రవారం ముంబైతో మొదలైన మ్యాచ్లో తన సొంత రాష్ట్రం బీహార్ త
బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్కుమార్ను ఇండియా కూటమి కన్వీనర్గా నియమించే అవకాశం ఉన్నది. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. గత వారం బీహార్ సీఎంను జేడీ(యూ) చీఫ్గా ఎన్నుకున
నడిరోడ్డుపై ఒక దళిత మహిళను పోలీస్ అధికారి లాఠీతో చితకబాదిన ఘటన బీహార్లోని సీతామర్హిలో జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్త�
Dalit woman | బీహార్ (Bihar)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత మహిళని (Dalit woman) పోలీసు అధికారి (Bihar police) చితకబాదాడు. ఈ ఘటన సీతామర్హి ప్రాంతంలో చోటు చేసుకుంది.
కబ్జాదారులు రాత్రికి రాత్రే ఏకంగా ఒక చెరువును మాయం చేసిన ఘటన బీహార్లో చోటుచేసుకుంది. దర్భాంగ జిల్లాలో నీటి వనరులతో ఉన్న ఒక ప్రభుత్వ చెరువును కొందరు కబ్జాదారులు రాత్రికి రాత్రే ఖాళీ చేసి దానిని ఇసుకతో ప
బిహార్లో కొందరు నయవంచనకు తెరతీస్తూ చీకటి దందాతో లక్షలు దండుకుంటున్నారు. తమ భాగస్వాముల ద్వారా గర్భం దాల్చని వారిని తల్లిని చేస్తే పెద్దమొత్తంలో డబ్బు ఇస్తామని ఆఫర్ చేస్తూ (Job Scam) పలువు�
దేశంలో కరోనా (Covid-19) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. కొత్తరూపు సంతరించుకున్న కోవిడ్.. జేఎన్.1 (JN.1) సబ్వేరియంట్ రూపంలో వేగంగా విస్తరిస్తున్నది. దీంతో ఆదివారం కొత్తగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Plane Struck: స్క్రాప్ ప్లేన్ను ట్రక్కుపై తీసుకెళ్తుండగా.. ఆ విమానం ఓ బ్రిడ్జ్ కింద ఇరుక్కపోయింది. ఈ ఘటన బీహార్లో జరిగింది. ముంబై నుంచి అస్సాంకు ఆ విమానాన్ని తీసుకువెళ్తున్నారు. విమానం ఇరక్కపోవడంతో ఆ
woman and her two children miraculously survived | రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ ఇద్దరు పిల్లలతోపాటు ప్లాట్ఫారమ్ నుంచి రైలు పట్టాల వద్ద పడింది. ఆ రైలు కదలడంతో పిల్లలను కాపాడుకునేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మ
హిందీ మాట్లాడేవాళ్లు ఉత్తర ప్రదేశ్, బీహార్ల నుంచి వచ్చి తమిళనాడులో భవన నిర్మాణం, టాయ్లెట్ల్ల క్లీనింగ్ వంటి చిల్లర పనులు చేసుకుంటారని డీఎంకే నేత దయానిధి మారన్ అన్నారు.