కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు బీహార్లోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్కు రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్న�
బీహార్లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆదివారం ఉదయం తన సీఎం పదవికి రాజీనామా చేస్తూ ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బ�
Tejashwi Yadav | బీహార్ సీఎం నితీశ్కుమార్ ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి మహాకూటమి సర్కారును రద్దు చేయమని గవర్నర్ను కోరిన నితీశ్�
Prashant Kishore : బిహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసిన అనంతరం రాజకీయ పరిణామాలపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు
బీహార్లో చోటుచేసకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) స్పందించారు. బొందిలో ప్రాణమున్నంత వరకు మతతత్వ శక్తులపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
Bihar | జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్డేజీతో బంధం తెంచుకున్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తు�
Tejashwi Yadav | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అంటే తనకు గతంలో, ఇప్పుడూ ఎప్పుడూ గౌరవమేనని ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ అన్నారు. బీహార్ రాజధాని పట్నాలో ఆర్జేడీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని �
Bihar Political Turmoil | బీహార్కు చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) వ్యవస్థాపకుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఆయన పార్టీ ఇండియా బ్లాక్లో చేరాలని కోరారు.