వరి కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 రోజులుగా రైతుల ధాన్యం కేంద్రాల్లోనే మొలకలొస్తుంటే రేవంత్ సర్కారు
సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ (BRS) నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని అడ్డుకుంటారనే అనుమానంతో బీబీనగర్, వలిగొండ, యాదగిరిగుట్ట, ఆలేరు, చిట్యాల మండలాల్
Bhuvanagiri sub jail | భువనగిరి(Bhuvanagiri) సబ్ జైలు రిమాండ్ ఖైదీ భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి పరారైన(Prisoner escaped) సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Bhuvanagiri | కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థులు(Students protest) సమరశంఖం పూరిస్తున్నారు. పెండింగ్ స్కాలర్షిప్స్(Scholarships), ఫీజు రీయింబర్స్మెంట్పై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తున్నారు. తాజాగా
Bhuvanagiri | యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భువనగిరి(Bhuvanagiri) బాలసదన్లో(Balasadan) ఓ అధికారి పదేళ్ల బాలికపై లైంగిక దాడికి(Girl assaulted) యత్నించాడు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో భాగంగా కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఎప్పుడిస్తారని బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఓ గార్డెన్లో బుధవారం ఎమ్మెల్యే కుం
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో రాష్ట్ర సర్కారు వివక్షను ప్రదర్శిస్తున్నది. ట్రిపుల్ ఆర్లో భాగంగా ఉత్తర భాగానికి ఒక విధంగా, దక్షిణ భాగానికి మరోలా వ్యవహరిస్తున్నది.
Ganja | గంజాయి(Ganja) విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. భువనగిరి(Bhuvanagiri) పట్టణంలో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు జంఖాన్గూడలో సోదాలు నిర్వహించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta Balakrishna Reddy) కన్నుమూశారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నార
Uttam kumar reddy | నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాను. గందమళ్ల ప్రాజెక్టును(Gandamalla project) మంజూరు చేసి పూర్తి చేయిస్తానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister U
MLA Rajagopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని, నేను చెప్పింది తప్పక అవుతుందన్నారు. భవిష్యత్లో తప్పనిసరి
School bus | రన్నింగ్లో ఓ స్కూల్ బస్(School bus) స్టీరింగ్ ఊడిపోయిన (Steering blown) సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి(Bhuvanagiri) మండల పరిధిలో దుపెళ్లి గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.
స్వర్ణగిరి ఆలయాన్ని ధర్మకర్తలు మానేపల్లి రామారావు, ఆయన కుమారులు మురళీకృష్ణ, గోపీకృష్ణ నిర్మించారు. స్థపతి డీఎన్వీ ప్రసాద్ పర్యవేక్షణలో ఆలయాన్ని నిర్మించారు.