KCR | తెలంగాణకు 1956 నుంచి ఇప్పటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ అని.. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే ఈ కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. భువనగిరిలో బీఆర్ఎ
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రైతుల కండ్లల్లో ఎనలేని ఆనంద వెల్లివిరిసిందని, కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో సాగునీళ్లు లేక రైతుల కండ్లల్లోంచి కన్నీళ్లు వస్తున్నాయని భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ �
KCR road show | భువనగిరిలో జరిగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్డు షోను(KCR road show) జయప్రదం చేయాలని భువనగిరి (Bhuvanagiri) బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ పిలుపు నిచ్చారు.
Kyama Mallesh | భువనగిరి(Bhuvanagiri) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా క్యామ మల్లేష్(Kyama Mallesh) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారి హనుమంతు కే.జండగేకు అందజేశారు.
Telangana | యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఈ నెల 22న భువనగిరిలోని గురుకులాన్ని నేషనల్ కమిషన్ ఫ
Land grab case | భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి( Congress MP candidate) చామల కిరణ్ కుమార్ రెడ్డిపై(Chamala Kiran Kumar Reddy) ఆదిభట్ల(Adhibatla) పోలీస్ స్టేషన్లో భూకబ్జా కేసు(Land grab case) నమోదు అయింది.
Tunga Balu | భువనగిరి(Bhuvanagiri) గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్(Food poisoning) జరిగి దళిత విద్యార్థి ప్రశాంత్ మరణం ప్రభుత్వ హత్యేనని తుంగ బాలు అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్పాయిజన్కు గురై చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్లోని రెయిన్బో దవాఖానలో ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి
KTR | శ్రీరాముడితో మనకు పంచాయితీ లేదు.. ఎందుకంటే రాముడు అందరివాడు.. బీజేపీ వ్యక్తి కాదు. రాముడికి బరాబర్ మొక్కుదాం.. కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం.. ఓడిద్దాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం
KTR | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మైక్ వీరుడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మైక్ పట్టుకుంటే ఆయనకు పూనకం వచ్చి.. ఏది పడితే అది మాట్లాడుతాడు అని పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నరు. ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా?’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మంత్రులక�
Harish Rao | కాంగ్రెస్ అంటేనే లీకు, ఫేక్ న్యూస్లు. పాలన గాలికొదిలేసి అక్రమ కేసులతో కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఫైర్ అయ్యారు.