MLA Rajagopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని, నేను చెప్పింది తప్పక అవుతుందన్నారు. భవిష్యత్లో తప్పనిసరి
School bus | రన్నింగ్లో ఓ స్కూల్ బస్(School bus) స్టీరింగ్ ఊడిపోయిన (Steering blown) సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి(Bhuvanagiri) మండల పరిధిలో దుపెళ్లి గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.
స్వర్ణగిరి ఆలయాన్ని ధర్మకర్తలు మానేపల్లి రామారావు, ఆయన కుమారులు మురళీకృష్ణ, గోపీకృష్ణ నిర్మించారు. స్థపతి డీఎన్వీ ప్రసాద్ పర్యవేక్షణలో ఆలయాన్ని నిర్మించారు.
తెలంగాణకు కావల్సింది అధికారస్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓట్లర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిల్చున్నారు. తమ వంతు వచ్చినప్పుడు ఓటుహక్కు వినియోగించుకున్నా�
BRS Party | బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే అధినేత కేసీఆర్ అన్ని ఎంపీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించి, కార్నర్ మీటింగ్స్లో పాల్గ�
భువనగిరి లోక్సభ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తమ ప్లాట్లు కబ్జా చేశారంటూ యజమానులు ఆందోళనకు దిగారు. సోమవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పసుమాముల గ్రామ రెవెన్యూ పరిధిలో ప్లాట్ల �
Harish Rao | కాంగ్రెస్ పార్టీతో ఉన్నది ఇసుక దొంగలు, కాంట్రాక్టర్లు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో మాత్రం అసలైన కార్యకర్తలు ఉన్నారని హరీశ
KCR | నా గుండెని చీలిస్తే కనిపించేది తెలంగాణేనని.. ప్రాణం ఉన్నంత వరకు.. భగవంతుడు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు గానీ.. ఎవరికైనా గానీ మోసం జరిగినా.. అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్�
KCR | కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే కొనే దిక్కలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోనగిరిలో బీఆర్ఎస్ అధినేత