కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ మహిళలను ఎత్తుకెళ్లడమో, హత్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ �
Bhuvanagiri | అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన యూత్ కాంగ్రెస్ నేతలు మరోసారి రెచ్చిపోయా రు. అధికారం చేతిలో ఉన్నదని గూండాగిరీ ప్రదర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై శని�
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలతోనే కాంగ్రెస్ నేతలు ఈ భౌతిక దాడులకు తెగబడుతున్నారని బీఆ
ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఉద్దేశించిన చెరువుల సుందరీకరణ పనులకు మోక్షం లభించడం లేదు. భువనగిరి మినీ ట్యాంక్ బండ్ను మరింత అభివృద్ధి చేయడంతోపాటు బీబీనగర్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దకుం�
భువనగిరి పట్టణ పరిధి రైల్వే స్టేషన్ సమీపంలో గల మిల్క్ చిల్లింగ్ సెంటర్లో కొన్ని రోజుల నుంచి అక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. మిల్క్ సెంటర్ మేనేజర్ ఆవు పాలకు బదులుగా బర్రె పాలకు బిల్�
రీజనల్ రింగ్ రోడ్డుపై సర్కారు ముందుకే వెళ్తున్నది. భువనగిరి ఆర్డీఓ పరిధిలో త్రీజీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్హెచ్ఏఐ బహిరంగ ప్రకటన రిలీజ్ చేసింది.
Road Accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి - బొమ్మపల్లి చౌరస్తాలో ఓ ఇన్నోవా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
జిల్లాలో అత్యాచార యత్నాల పర్వం కొనసాగుతున్నది. ఇటీవల చోటుచేసుకుంటున్న లైంగిక దాడుల ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల తెలిసిన వారే నమ్మబలికి అఘాయిత్యానికి పాల్పడుతుండటంతో భయాందోళన పెరిగిప