ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి నుంచి యాదగిరిగు
కారులో మంటలు చెలరేగగా.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకున్నది. దేవునిపల్లి ఎస్సై రాజు తెల�
కామారెడ్డి మండలం (Kamareddy) క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.
భువనగిరి మండలంలోని నందనం గ్రామ పరిధిలో నిర్మించిన నీరా ఉత్పత్తుల ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఈ నెల 10న గీత కార్మికులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ�
ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) రాష్ట్రంలో స్కిల్ సెంటర్ను నెలకొల్పబోతున్నది. హైదరాబాద్కు సమీపంలోని భువనగిరి వద్ద పది ఎకరాల స్థలంలో ఈ స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ కొత్త చైర
కరువు తీవ్రతతో ఎండిన వరి పంటను భవనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి (Pailla Shekar Reddy) పరిశీలించారు. అన్నదాతల ఆక్రందనలు ప్రభుత్వానికి పట్టడం లేదని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు ఎక్కువ అవ్వడంతో
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ మహిళలను ఎత్తుకెళ్లడమో, హత్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ �
Bhuvanagiri | అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన యూత్ కాంగ్రెస్ నేతలు మరోసారి రెచ్చిపోయా రు. అధికారం చేతిలో ఉన్నదని గూండాగిరీ ప్రదర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై శని�
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలతోనే కాంగ్రెస్ నేతలు ఈ భౌతిక దాడులకు తెగబడుతున్నారని బీఆ
ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఉద్దేశించిన చెరువుల సుందరీకరణ పనులకు మోక్షం లభించడం లేదు. భువనగిరి మినీ ట్యాంక్ బండ్ను మరింత అభివృద్ధి చేయడంతోపాటు బీబీనగర్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దకుం�